Home » Author »chvmurthy
విజయవాడ పాతబస్తీలో ఉద్రిక్తత నెలకొంది. CAA NRC కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాతబస్తీలోని పంజా సెంటర్ వద్ద పెద్ద సంఖ్యలో ముస్లిం మహిళలు మంగళవారం సాయంత్రం ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున బయటకి వచ్చిన మహిళలు రోడ్డుపై భైఠాయించి నిరస�
ఆంధ్రప్రదేశ్ లో నీలి విప్లవానికి మంచి రోజులు వచ్చాయి. పదిహేనేళ్ల కల నెరవేరే రోజు వచ్చింది. రొయ్యల రవాణా కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. పడిగాపులు కాచి పెంచిన రొయ్యలు సరైన రవాణా సౌకర్యం లేక తీవ్రంగా నష్టపోతున్న ఆక్వా రైతుల కష్టాలు తీరను
భర్త ఉండగానే ప్రియుడితో తాళి కట్టించుకుంది ఓ ఇల్లాలు. తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్త హత్యకు సహకరించింది. కేసు విచారణలో దొరికిపోయి జైలు పాలయ్యింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని గొడారిగుంట దుర్గానగర్ లో ఫిబ్రవరి 19న లార�
అమెరికాలోని టెక్సాస్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారత కాలమానం ప్రకారం ఈ ప్రమాదం ఆదివారం సాయంత్రం 6గంటల 40 నిమిషాలకు జరిగింది. ప్రమాదంలో ముగ్గురు ప్రవాస భారతీయులు మృతి చెందారు. మరణించిన వారిని రాజా గవిని(41),అతని భార్య ఆవుల దివ్య(34), వారి
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఇంటి నిర్మాణం కోసం ఒక్క రూపాయి కూడా ఎవరికీ లంచం ఇవ్వకుండా మున్సిపల్ చట్టం తీసుకువచ్చామని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. 75 గజాల స్ధలంలో ఇల్లు నిర్నించుకునే వారు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి ఇల్లు నిర్నిం
తిరుమలకు లైట్ మెట్రో, మోనో రైలు ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీనిపై హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని నివేదిక ఇవ్వాలని కోరినట్టు ఆయన చెప్పారు. నివేదిక వచ్చాక ఈ �
వివాహేతర సంబంధాలతో కాపురాలు కూలిపోతున్న వార్తలు చూస్తున్నా సమాజంలో ప్రజలు వాటిపైనే ఎక్కువ వ్యామోహం పెంచుకుంటున్నారు. అక్రమ సంబంధానికి వయస్సు కూడాచూడటం లేదు. హద్దులేని వారి వాంఛకు వయస్సు అడ్డం కావటంలేదు. కొడుకు వయస్సున్న యువకుడితో అక్రమ �
పెళ్లైన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆ వ్యక్తి తనకే చెందాలనే కోరిక పెరిగి పోవటంతో ఓ కుటుంబం రోడ్డు పాలయ్యింది. ఇద్దరు చిన్నారులు అనాధలవ్వగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలోని చిక్ మగుళూరు జిల్లా కడూరులో డాక్టర్. రేవంత్ డెంట
టెక్నాలజీ పెరిగిపోయి ప్రపంచం అరచేతిలో ఇమిడిపోయి స్మార్ట్ ఫోన్ లోనే అన్నీ లభ్యమవుతున్న ఈ రోజుల్లో ఈశాన్య రాష్ట్రం మిజోరం రాజధాని ఐజ్వాల్ లో ఏర్పాటు చేసిన రోడ్డు పక్క లైబ్రరీ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పాత చొక్కా అయినా తొడుక్కోR
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దంపతులు తాజ్ మహల్ సందర్శన కోసం ఆగ్రా చేరుకున్నారు. వారికి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్, గవర్నర్ ఆనందీ బెన్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంప్రదాయ నృత్యాలు,�
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫిభ్రవరి 24 సోమవారం కుటుంబ సమేతంగా 2 రోజుల భారత పర్యటనకు విచ్చేశారు. అహమ్మదాబాద్ లోని సర్దార్ వల్లాభాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెట్టిన ట్రంప్ కుటుంబానికి భారత ప్రధాని నరేంద్రమోదీ ఆత్మీయ స్�
భారత పర్యటనలో ఉన్న అగ్రరాజ్యాధినేత ట్రంప్ సోమవారం మధ్యాహ్నం ఆగ్రాలోని తాజ్ మహల్ ను సందర్శిస్తారు. తాజ్ మహల్ ను ట్రంప్ తొలిసారి సందర్శిచినప్పుడు ఎలాంటి అనుభూతి కలుగుతుందో తెలీదు కానీ …తాజ్ మహల్ పేరు మాత్రం గతంలో ట్రంప్ కు భిన్న అ�
ప్రేమించిన యువతి కుటుంబంపై నాటు తుపాకీతో రెండు రోజుల క్రితం కాల్పులు జరిపిన ఆర్మీ మాజీ జవాన్ బాలాజీ ఆదివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ వద్ద రైలు కిందపడి సూసైడ్ చేసుకున్న బాలాజీ మృత దేహాన్ని బంధువు
పెళ్లై అందమైన భార్య ఇంట్లో ఉన్నా వయస్సు మళ్లిన మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ ఆస్తులన్నీ ఆంటీ పేర రాసేస్తున్నాడని వాపోయింది ఒక రాజకీయ నాయకుడి భార్య. ఇన్నాళ్లు గుట్టుగా బయట సాగిన వ్యవహారం ఇప్పుడు ఇంటిలోకి వచ్చి భార్య ముందే ఆంటీతో సరసాలా
అగ్ర రాజ్యాధినేత ట్రంప్ భారత్ పర్యటన సమయం దగ్గర పడుతోంది. మరి కొద్ది గంటల్లోనే ట్రంప్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇండియా గడ్డపై కాలు మోపనున్నారు. గతకొద్ది రోజులుగా ఇండియా రావటానికి ఉత్సాహంగా ఉన్నానని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుత�
కొందరు పెద్దల మూర్ఖత్వం ఒక యువతి నిండు ప్రాణాన్నిబలిగొంది. మనుషుల ప్రాణాల కంటే సమాజంలో పరువే ముఖ్యంగా బతుకుతున్నారు. కన్న బిడ్డలపై ప్రేమ కంటే కులం,మతం, ఆస్తి, అంతస్తులపై ప్రజలకు మమకారం పెరిగిపోతోంది, సమాజం మారుతున్నా…. హైటెక్ యుగంలోకి
బెజవాడ వాసులు ట్రాఫిక్ కష్టాలు కొద్దిరోజుల్లో తీరనున్నాయి. విజయవాడ భవానీపురం, గొల్లపూడి నుంచి వన్ టౌన్ లోకి రావాలంటే నరక ప్రాయంగా ఉండే దుర్గ గుడి ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు త్వరలో తీరనున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కనకదుర్గమ్�
ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధానిని విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్ లోఏర్పాటు చేసేందుకు అభ్యంతరం చెప్పామని వస్తున్న వార్తలను నేవీ అధికారులు ఖండించారు. మిలీనియం టవర్స్లో సచివాలయం ఏర్పాటు చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం నుంచి తమకు ఎలా�
తెలంగాణలో ESI-IMS స్కామ్ మరకముందే ఏపీలోనూ ESI-IMS స్కామ్ ప్రకంపనలు రేపుతోంది. గత ఆరు సంవత్సరాల్లో 100 కోట్ల వరకు అవినీతి జరిగిందని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ స్కామ్లో మాజీమంత్రి అచ్చెన్నాయుడి పాత్ర ఉందంటూ ఆరోపించిన అధికారపార్టీ…. ఆయ�
అక్రమ సంబంధాలో మోజులో రోజు రోజుకూ మానవీయ విలువలు దిగజారిపోతున్నాయి. అక్రమ సంబంధాల్లో సంతోషం కోసం అమానుష ఘటనలకు తెగబడుతున్నారు. ప్రియుడితో రాసలీలలకు అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తని కిరాతకంగా హత్య చేసింది ఒక ఇల్లాలు. సంగారెడ్డి జిల్లా జ�