Home » Author »chvmurthy
20 రోజులకు పైగా ఉత్కంఠకు తెరపడింది. ఇంటర్ విద్యార్థిని మర్డర్ కేసులో మిస్టరీ వీడింది. ఓ వైపు డీఎన్ఏ టెస్ట్తో పాటు అత్యాధునిక టెక్నాలజీ…మరోవైపు సీన్ రీకన్స్ట్రక్షన్ చేపట్టిన పోలీసులు హంతకులెవరో తేల్చారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేప�
కరోనా వైరస్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనూ బయటపడింది. ఇన్నాళ్లు వ్యాధి లక్షణాలతో టెస్టులు చేయించుకున్న వాళ్ళంతా నెగెటివ్ రావటంతో హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుని ఆస్పత్రులనుంచి డిశ్చార్జ్ అయి ఇళ్లకు వెళ్లారు. ఇప్పుడు హైదరాబాద్ గాంధీ ఆస్పత్ర�
ఏపీలో రాజకీయ పరిస్ధితులు వేడెక్కాయి. అటు టీడీపీ, ఇటు వైసీపీ మధ్య యుద్ధ వాతావరణమే నెలకొంది. అయితే వైసీపీ అధికారంలో ఉండటం, పార్టీలోని నేతల మధ్య గ్రూపులు ఏర్పడడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏపీలో ఎన్నికలకు ముందు కలిసి పనిచేసిన నేతలంతా ఇప్ప
నిరసనలు.. ఆందోళనలు.. అరెస్టులు.. విమర్శలు.. ప్రతివిమర్శలతో ఏపీలో రాజకీయాలు వేడెక్కిపోతున్న తరుణంలో.. రుచికరమైన విందు రాజకీయం ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ రుచికరమైన విందును ఆస్వాదించిన వారంతా కూడా రాజకీయ వారసులే. ఉరకలెత్తే యువకెర�
ఆంధ్ర ప్రదేశ్ లో దిశ కంట్రోల్ రూమ్లలో పనిచేసేందుకు ఎంపికైన తొలిబ్యాచ్కు దిశ స్పెషల్ ఐపీఎస్ అధికారిని దీపికా పాటిల్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తయింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, రాజమండ్రికి చెందిన 26 మంది యువతీ యువకులు మ�
కొన్ని చట్టాల ప్రకారం భర్త తదనంతర ఆస్తి భార్యకి…. తండ్రి తదనంతరం ఆస్తి కొడుక్కి వస్తుంది. కానీ… ఆస్తి సంపాదించటం కోసం ఎంతటి దారుణానికైనా పాల్పడుతున్నారు ప్రజలు. అందులో వావి వరసలు కూడా మర్చిపోయి అక్రమ సంబంధాలు పెట్టుకుని నేరాలు చేసేస్తు�
కోవిడ్-19 (కరోనా) వైరస్ వ్యాప్తి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. రాష్ట్రంలో తొలి కరోనా వైరస్ కేసు నమోదైన నేపథ్యంలో మంత్రి ఈటల కోఠిలోని వైద్య సంచాలకుల కార్యాలయ
ప్రాన్స్ కు చెందిన టెక్ దిగ్గజం క్యాప్జెమిని భారతదేశంలోని టెకీలకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది భారత్లో కొత్తగా 30,000 ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు తెలిపింది. ఈ సంస్థకు ఇప్పటికే భారత్లో దాదాపు 1.15 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ ఏడాది కొ�
మహిళా సాధికారత కోసం ప్రభుత్వాలు ఎన్నో పధకాలు అమలు చేస్తూ మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నాయి. మార్చి 8న రాబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా బెంగుళూరు నుంచి మైసూరు వెళ్లే రాజ్యారాణి ఎక్స్ ప్రెస్ రైలును మార్చి1న మొత్తం మహిళా లోకో పై�
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కొత్త మున్సిపల్ చట్టాని రూపోందించామని, మెరుగైన పౌర సేవల అందిస్తూ పట్టణాలను, పల్లెలను అభివృధ్ది చేసుకుంటున్నామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఖమ్మం లో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో కేటీ�
ఢిల్లీ షాహీన్బాగ్ వద్ద హై అలర్ట్ నెలకొంది. గత రెండున్నర నెలలుగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఇక్కడ ఆందోళనా శిబిరం నడుస్తోంది..ఐతే ఇక్కడి శిబిరాన్ని ఖాళీ చేయించాలంటూ హిందూసేన పిలుపు ఇవ్వడంతో టెన్షన్ వాతావరణం నెలకొన్నది.. పోలీసులు రం�
పౌరసత్వ సవరణ చట్టానికివ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిని అల్లర్లలో బాధితులకు ఎంఐఎం ప్రజాప్రతినిధులు ఒక నెల జీతం విరాళంగా ఇస్తున్నట్లు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. అల్లర్లలో చనిపోయిన వారంతా భారతీయులేనని ఆయన అన్నారు. ఢిల్ల�
సూసైడ్ మెసేజ్ పెట్టి ఇంటి నుంచి వెళ్లిపోయిన కర్నూలు జిల్లా రుద్రవరం ఎస్ ఐ విష్ణు నారాయణ కధ సుఖాంతమైంది. ఆయన బనగాన పల్లి లోని బ్రహ్మంగారి మఠంలో ఉన్నట్లు గుర్తించి ఆయన్ను అక్కడినుంచి ఆళ్ళగడ్డకు తరలించారు. కాగా, విధుల్లో నిర్లక్ష్యం వహ�
తెలంగాణ లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఏప్రిల్ 2,3 తేదీల్లో జరిగే శ్రీరామనవమి మహోత్సవాలు తిలకించేందుకు దేవస్థానం ఆన్లైన్లో టిక్కెట్ విక్రయాలు ప్రారంభించింది. భక్తులు టిక్కెట్లను www.bhadrachalamonline.com వెబ
సహచర ఉద్యోగి ఇంట్లో పెళ్లికి వెళ్లి … దావత్ లో భాగంగా బహిరంగ ప్రదేశంలో మద్యం పుచ్చుకుని డ్యాన్సులు చేయడంతో సస్పెన్షన్ కు గురయ్యారు షాద్ నగర్ పోలీసులు. కొత్తూరు పోలీస్ స్టేషన్లోనే విధులు నిర్వహిస్తున్న వెంకటేష్ అనే కానిస్టేబుల్ కూత
అనంతపురం జేఎన్టీయూలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉన్నత చదువులకు అమెరికా వెళ్లి అక్కడ ఎమ్మెస్ పూర్తి చేసి నానో టెక్నాలజీలో పరిశోధనలు చేస్తూ అకస్మాత్తుగా మాయమైన యువతి సన్యాసిలాగా మారిపోయింది. కన్నకూతురు కోసం గత ఐదేళ్లుగా తల్లితండ్రు�
మూడు నెలల క్రితం వరకు షాద్ నగర్ పేరు చెపితే దిశా హత్యాచారం..నిందితుల ఎన్ కౌంటర్ గుర్తుకు వచ్చేది. ఇప్పుడ షాద్ నగర్ పేరు చెపితే పోలీసుల డ్యాన్సులు గుర్తుకు వస్తున్నాయి. షాద్ నగర్ పోలీసులు మందేసి.. నాగిని డ్యాన్సులతో చిందేసిన వీడియో ఒకటి ఇప
ఆధ్మాత్మిక ముసుగులో మోసాలకు పాల్పడుతున్న బాబాలెందరో… అలాంటి కోవకే చెందుతాడు బాబా వీరేంద్ర దేవ్ దీక్షిత్! ఢిల్లీ కేంద్రంగా తనని తాను శ్రీకృష్ణుడి అవతారమని చెప్పుకుంటూ భక్తులను మాయ చేస్తున్నాడు. 2020లో ప్రపంచం అంతమైపోతుందని.. తనను ఆశ్రయిం
హైదరాబాద్ లో రెండో దశ మెట్రో రైలు నిర్మాణానికి ప్రణాళికలు సిధ్ధం చేస్తున్నట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. ఇందుకు సంబంధించిన డీపీఆర్ లు సిధ్ధం అయ్యాయని అన్నారు. రెండో దశలో రాయదుర్గం నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ
గత అయిదు రోజులుగా పెరుగుతున్న బంగారం ధరకు మంగళవారం బ్రేక్ పడింది. సోమవారం ఒక్కరోజే ఏకంగా వెయ్యి రూపాయలు పెరిగి రూ.45 వేలకు చేరిన బంగారం ధర నేడు అదే స్థాయిలో పడిపోయింది. గ్లోబల్ మార్కెట్లలో గోల్డ్ ధరలు పడిపోవడంతో పాటు మదుపుదారులు �