Home » Author »chvmurthy
బాల్య వివాహాం చేయటం తప్పని చెప్పి …ఒక బాలిక జీవితానికి బంగారు బాటలు వేసిన 13 ఏళ్ల మరో బాలిక అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చేతుల మీదుగా అవార్డు అందుకోబోతోంది. ఉత్తర ప్రదేశ్ లోని ఖర్ఖౌదా ప్రాంతానికి చెందిన వన్షిక గౌతమ్ అనే 13 ఏళ్�
బిగ్ బాస్ 3 విజేత, గాయకుడు,నటుడు, రాహుల్ సిప్లిగంజ్ పై హైదరాబాద్ లోని ఓ పబ్బులో బుధవారం రాత్రి దాడి జరిగింది. పబ్బులో జరిగిన గొడవలో కొందరు వ్యక్తుల తలపై బీరు సీసాలతో కొట్టడంతో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే ఆయన్ను గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్
తెలంగాణ లో కరోనా(కోవిడ్-19) పాజిటివ్ కేసు నమోదయిన నేపథ్యంలో వైరస్ విస్తరించకుండా తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభ మయ్యాయి. విద్యార్ధుల శ్రేయస్సు దృష్టిలో ఉంచుకుని ఇంటర్ వ�
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు తెలంగాణ లో బయట పడింది. ఎక్కడ చూసినా కరోనా వైరస్ గురించే చర్చ జరుగుతోంది. ప్రజలు హడలి పోతున్నారు. కానీ దీని గురించి 12 ఏళ్ళ కిందటే ప్రస్తావించారు అమెరికాకు చెందిన రచయిత్రి సిల్వియా బ్రౌన్. (ర
తెలుగుదేశం పార్టీలో చీమ చిటుక్కుమన్నా.. అక్కడ అధికార వైసీపీ నేతలకు తెలిసిపోతోంది. బాబు గారొస్తారు.. ప్రతి రోజు కాసేపు ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడతారు. క్రమశిక్షణకు మారుపేరుగా ఒకప్పుడు గుర్తింపు పొందిన టీడీపీలో అంతర్గత విషయాలు
ఉన్న ఖాళీలు నాలుగు.. అందులో ఒకటి కేంద్రంలోని బీజేపీ తరఫున అంబానీ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఇక మిగిలినవి మూడు.. వాటికోసం బోలెడు పేర్లు. ఎవరికిస్తే ఏమవుతుందోనన్న ఆందోళన.. అయినా రకరకాల కూడికలూ, తీసివేతలు లెక్కలేసిన తర్వాత ఆ మూడింట్లో ఇద్దరినీ ఫిక్
ఒక రాజకీయ పార్టీ అన్నయ్య చిరంజీవికి రాజ్యసభ సీటు ఇవ్వబోతోందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యులు శ్రీ నాగబాబు గారు స్పష్టంచేశారు. అన్నయ్య గారు తన సినిమా కెరీర్ పై దృష్టి పెట్టార�
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సాధారణంగా…. డ్రైవర్ నిద్రలోకి జారుకోవటంతో ప్రమాదం జరిగింది అని చెపుతూ ఉంటారు. కొంత మంది డ్రైవర్లు పగలు రాత్రి అనే తేడాలేకుండా కష్టపడి క్యాబ్ సర్వీసులు నడుపుతూ ఉంటారు. అలాంటి వాళ్ల వల్లే ప్రమాదాలు జరుగుతూ �
కాశ్మీర్లో ఐఎస్ఐ ఉగ్రవాదులకు సాయం చేశాడన్న అనుమానంతో అక్కడి పోలీసులు మంగళవారం మార్చి 3న జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కుస్తాపూర్కు చెందిన సరికెల లింగన్న అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. జమ్ముకాశ్మీర్కు చెందిన రాకేశ్కుమార్�
హైదరాబాద్ లో కరోనా (కోవిడ్-19) కేసు నమోదైన నేపథ్యంలో మెట్రోరైలు అధికారులు అప్రమత్తమయ్యారు. మెట్రో స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక పరిశుభ్రత చర్యలు తీసుకుంటున్నట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రకటనల ద్వారా కరోనాపై ప్రయ
రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు భారత రోడ్లపై టాక్సీగా ఉపయోగించబడుతుందని మీరు ఎప్పుడైనా ఊహించారా ? ఛాన్సే లేదు అంటారా….కానీ ఇది కేరళలో జరుగుతోంది. కేరళలో ట్యాక్సీ ప్లేట్ తో రోడ్డుపై ప్రయాణికులను చేరవేస్తూ గోల్డ్ రోల్స్ రాయిస్ క్యాబ్ సేవలు అంద�
పబ్జి మొబైల్ గేమ్ వ్యసనం ఒక పిల్లాడిని దొంగగా మార్చింది. తన స్నేహితులతో కలిసి పబ్జి గేమ్ ఆడిన గుజరాత్ కు చెందిన 12 ఏళ్ళ పిల్లవాడు తన స్నేహితులతో ఆటలో ఓడిపోవటంతో వారికివ్వటంకోసం 3 లక్షల రూపాయలను ఇంటి నుంచి దొంగతనం చేశాడు. గుజరాత్ లోని కచ్ జిల�
అదిగో ఇదిగో.. అంటూ రాష్ట్ర అధ్యక్ష పదవి ఊరిస్తోంది. ఆలస్యం చేస్తూ ఆశావహులను ఉసూరు మనిపిస్తోంది. ఇక ఇప్పట్లో పదవి దక్కేది లేదులే అని నిట్టూరుస్తున్న సమయంలో ఢిల్లీ నుంచి ఓ టీమ్ ఫ్లయిట్ వేసుకొని దిగింది. అంతే మళ్లీ పోతున్న ప్రాణం తిరిగొచ్చ�
స్మార్ట్ ఫోన్లు వాడకం పెరిగాక నేరాలు కూడా అదే స్ధాయిలో పెరిగిపోతున్నాయి. వీటిని ఎక్కడ ఉపయోగించాలి…ఎక్కడ ఉపయోగించకూడదు అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాడేస్తున్నారు. విద్యార్థులకు విద్యాబుద్దులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు తన వద్దనే చదువ�
మొదటి సారి వెళ్లారు.. బెనిఫిట్ అయ్యింది.. రెండోసారీ ప్లాన్ చేసుకున్నారు. డబుల్ బెనిఫిట్ అవుతుందని. అంతా తాననుకున్నట్టే జరుగుతున్నప్పుడు ఎందుకు ప్లాన్ చేయరు.. తప్పకుండా చేసే తీరతారు. మొన్న వెళ్లినప్పుడు జరిగిన రచ్చకంటే ఈసారి ఇంకా ఎక్కువ
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా తెలంగాణలోని సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ లో ఉండే వ్యక్తికి సోకటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. భారత్ లో మొత్తం 6 కరోనా కేసులు నమోదైనట్లు అధికార లెక్కలు చెపుతున్నాయి. మరోవైపు నిజామాబాద్ జిల్లాలోనూ మరో వ్�
ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న ప్రమాదకర కరోనా వైరస్ (కోవిడ్-19) భారత్లోనూ ప్రభావం చూపుతోంది. భారత్లో ఇప్పటికే ఆరు కరోనా కేసులు నమోదైనట్లు అధికార వర్గాలు ధృవీకరించాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై భారత్లో కరోనా విస్తరించడకుండా చర్య�
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని 13 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 12 మంది ఎమ్మెల్యేలుంటే… ఒక్క మంథనిలో మాత్రం ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేగా శ్రీధర్బాబు ఉన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత అధికార పార్టీ నుంచి, రాజకీయంగా, అభివృద
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితుల ఉరిశిక్షను ఢిల్లీ కోర్టు మళ్ళీ వాయిదా వేసింది. నలుగురు దోషుల ఉరిశిక్ష అమలుపై ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వారిని ఉరిత�
కన్నతల్లి రుణం ..ఉన్నఊరు రుణం తీర్చుకోమని పెద్దలు చెపుతుంటారు. పుట్టిన గడ్డపై మమకారంతో ఆప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలనుకున్నాడు ఓ జిల్లా సబ్ కలెక్టర్. అందులో భాగంగా తన పెళ్ళికి అడిగిన వరకట్నం కోరిక విని పలువురు వధువుల తల్లితండ�