Home » Author »chvmurthy
వాళ్లిద్దరూ ఇష్ట పడ్డారు…ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చిలకా గోరింకల్లా చూడముచ్చటగా ఉన్నారనుకున్నారందరూ…ఇంతలో ఏమైందో ఏమో ఇద్దరి మధ్య తేడాలు వచ్చాయి. నిద్ర పోతున్నమొగుడిపై పెట్రోల్ పోసి నిప్పింటించి హతమార్చింది ఓ ఇల్లాలు. భద్రా�
భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో తెలంగాణ రాష్ట్రంలో వైరస్ నియంత్రణ విషయంలో ప్రభుత్వం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరినీ 14 రోజులపాటు ఇళ్లకే
విశాఖ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోటానికి వైసీపీ యత్నాలు ముమ్మరం చేసింది. గ్రేటర్ విశాఖ ఎన్నికలు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ రాజధాని చుట్టూ తిరుగుతున్నాయి. రాజధాని అభివృధ్ది అంశంపై వైసీపీ ఫోకస్ చేస్తుంటే…వైసీపీ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రతి�
వాళ్లిద్దరికీ ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. క్రమేపి ఆ ప్రేమ బలపడసాగింది. కానీ ఇద్దరూ కలుసుకోలేక పోతున్నారు. ఎందుకంటే ఇద్దరివీ వేర్వేరు దేశాలు. తన ప్రియుడ్ని చూడాలంటే దేశం దాటి వెళ్లాలి. చివరికి తన ప్రియుడ్ని క
చికెన్ వ్యాపారస్తుల మధ్య పోటీ ఆ ఊరి జనానికి పండుగ తెచ్చింది. పప్పన్నం మానేసిన జనాలు రోజూ చికెన్ కర్రీతో మృష్టాన్నభోజనం లాగించేస్తున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం కె నాగులా పురంలో కిలో రూ.30లకే చికెన్ అమ్ముతున్న విషయం ఇప్పుడు జిల్ల
స్వామీజీ అవతారమెత్తి ప్రజలను మోసం చేసి లక్షలు దండుకుంటున్నదొంగ బాబాను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. గుప్తనిధులు వెలికి తీస్తానని, భూత వైద్యం చేస్తానని మాయ మాటలు చెప్పి ప్రజలనుంచి భారీగా డబ్బులు వసూలు చేయటం అతని నైజం. ఈ క్�
పక్కనోడు ఏమరుపాటుగా ఉంటే చాలు వాడి జేబులో సొమ్ములు కాజేసే మాయగాళ్లు ఉన్న కాలం ఇది. సిటీ బస్సుల్లో ప్రయాణించేటప్పుడో, రైల్వే స్టేషన్ వద్ద రద్దీలో నగలు, పర్సులు, హ్యాండ్ బ్యాగ్ లు పోగోట్టుకుని లబోదిబోమనేవాళ్లు ఎంతమందో ఉన్నారు. కానీ రోడ్డుప�
పిల్లలు పుట్టటం లేదని బాధపడుతున్న దంపతుల్లో… మగవారి కోసం కొన్ని యోగా ట్రిక్కులు కనిపెట్టారు శాస్త్రవేత్తలు. మూడు వారాల పాటు ఈయోగాసనాలు వేస్తే పురుషుల్లో వీర్యకణాల వృధ్ది బాగా పెరుగుతుందని సెలవిస్తున్నారు హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సె
కర్నాటకలో ఆదివారం ముగిసిన దున్నల పరుగుపందాల్లో కంబాల జాకీ, శ్రీనివాస గౌడ, ఏకంగా 15 ఈవెంట్లలో 46 మెడల్స్ గెలిచాడు. చివరిదైన జోడుకర కంబలా రేసు (జోడి దున్నల పరుగు)లో నాలుగు మెడల్స్ కొట్టేశాడు. మూడు గోల్డ్, ఒక రజితంలో మొత్తం ఈ సీజన్ లో పతకాల సంఖ్యన�
పెళ్ళి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీరును 19 ఏళ్లపాటు లైంగికంగా వాడుకుని, ఆమెపై మోజు తీరాక ఇప్పుడు మరో యువతిని పెళ్లి చేసుకున్న వ్యక్తిపై కృష్ణాజిల్లా పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. చెన్నైలోని ప్రముఖ సాఫ్ట్ వేర�
కాంగ్రెస్ పార్టీకి జ్యతిరాదిత్య సింధియా రాజీనామా చేశారు. ప్రధాని మోడీని కలిసిన తర్వాత సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. రెండు రాజ్యసభసీట్ల కోసం మధ్యప్రదేశ్ కాంగ్రెస్లో అంతర్గతపోరు సాగుతున్న సమయంలో అదునుచూసిఅమిత్ షా తీసిన దెబ్బ ఇది. సింధ�
బీజేపీ దెబ్బకు మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయేలాగే కనిపిస్తోంది. అసమ్మతినేత జ్యోతిరాదిత్య సింధియా అమిత్ షాతో కలసి ప్రధాని మోడీని ఆయన నివాసంవద్ద కలిశారు. ఈలోగా వేరే కుంపటి పెట్టిన ఎమ్మెల్యేల జాడ తెలియడంలేదు. సోమరవ�
ప్రపంచమంతా కరోనా వైరస్ దెబ్బకు భయపడి చస్తుంటే ఆ భయాన్ని క్యాష్ చేసుకుంటున్నారు వ్యాపారస్తులు. కరోనా వైరస్ వ్యాపిస్తుందనే భయంతో ప్రతి ఒక్కరూ మాస్క్ లు కొని ధరిస్తున్నారు. ఇదే అదనుగా కొందరు వ్యాపారస్తులు అధిక ధరలకు మాస్క్ లు విక్రయిస్తూ ప్ర
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనావైరస్(కోవిడ్-19) ప్రభావం ఇప్పుడు గుళ్ళల్లో దేవుడిని సైతం భయపెడుతోంది. కరోనా వైరస్ నుంచి రక్షణ పొందేందుకు దేవుని విగ్రహానికి మాస్క్లు పెట్టారు ఓ పూజారి. అంతేకాదు భగవంతుని విగ్రహాన్ని భక్తులు ఎవరూ తాకర�
దేశంలోని జాతీయ రాజకీయ పార్టీలు 2004-19 మధ్య కాలంలో పలువురు అజ్ఞాత వ్యక్తులు, సంస్ధల నుంచి రూ 11,234 కోట్ల విరాళాలను సేకరించాయని ఎన్నికల నిఘా సంస్థ అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) తన నివేదికలో వెల్లడించింది. ఏడు జాతీయ పార్టీలు �
దేశంలోని అతి పెద్ద ప్రయివేటు బ్యాంకుల్లో ఒకటైన YES BANK సంక్షోభానికి APS RTC బలైంది. ఆర్టీసికి చెందిన రూ. 240 కోట్ల రూపాయలు బ్యాంకులో చిక్కుకుపోయాయి. దీంతో ఆర్టీసీ అధికారులు తలలు పట్టుకున్నారు. రోజువారి చెల్లింపుల్లో భాగంగా బ్యాంకుకు వెళ్లిన ఆర్టీస
పారిశ్రామికవేత్త పరిమళ్ ధీరజ్లాల్ నత్వానీకి వైసీపీ అధినేత జగన్ రాజ్యసభ సీటు ఎందుకు ఇచ్చారు ? వైసీపీలో చాలా మంది ఆశావహులున్నా ఓ పారిశ్రామికవేత్తకు టికెట్ ఎందుకు ఖరారు చేశారు ? నత్వానీకి రాజ్యసభ సీటు ఇవ్వడం వెనుకున్న రహస్యమేం�
సికింధ్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తొలి కరోనా బాధితుడు కోలుకున్నాడు. కొన్నిరోజుల చికిత్స అనంతరం అతనికి పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. మరోసారి నిర్ధారణ కోసం బ్లడ్ శ్యాంపిల్స్ పూణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపి�
2018లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్గోండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య కేసులో ఎన్నో రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆయన ఆత్మహత్య చేసుకోటానికి దారి తీసిన పరిస్ధితులపై ఇప్పుడు ప్రతి �
విశృంఖల శృంగారం ఆరోగ్యానికి హానికరం అని ప్రభుత్వం కొన్ని చోట్ల ప్రకటనలు ఇస్తూ ఉంటుంది….సుఖవ్యాధులు వ్యాప్తి చెందకుండా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇలాంటి ప్రకటనలు ఇస్తుంది. కానీ విశృంఖల శృంగారానికి అలవాటు పడిన తమిళనాడు కు చెందిన మహి