Home » Author »chvmurthy
వాళ్లిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. వీళ్లు సన్నిహితంగా ఉన్న సమయంలో చూసిన మహిళ బంధువును వారిద్దరూ హత్య చేసారు.అనంతరం పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చివరికి రైల్వే స్టేషన్ లో పట్టుబడ్డారు. తమిళన�
అనుమానం పెనుభూతం అయ్యింది ఆ ప్రేయసి ప్రియుల మధ్య….. రాను రాను ప్రియురాలిపై పెరిగిన అనుమానంతో ప్రియుడు ఆమెను కిరాతకంగా హత్య చేశాడు.శవాన్ని 45 నిమిషాలపాటు కారులో పెట్టుకుని ప్రయాణించి పోలీసు స్టేషన్ లో లొంగిపోయాడు. చేసిన నేరానికి త్వరలో శ�
హైదరాబాద్ లో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. స్కాట్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తికి కోరనా పాజిటివ్ రావటంతో అతని బ్లడ్ శ్యాంపిల్స్ మరోసారి పూణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపించారు. ఇప్పటివరకు 3 పాజిటివ్ కేసులు హైదరాబాద్ లో నమోదయ్యాయి. స్క
రాష్ట్రంలో రైతును రాజును చేసేంతవరకు, ఎంత పెట్టుబడి పెట్టేందుకైనా సిధ్దమేనని, సాగునీరు తెచ్చేంతవరకు విశ్రమించమని….సజల సృజల సస్యశ్యామల తెలంగాణ సాకారం చేసేంతవరకు అవిశ్రాంతంగా పని చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. శాసన సభలో ఈరోజు ఆయన ద్�
కోవిడ్-19 (కరోనా)వైరస్ రోజు రోజుకూ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనా తర్వాత అత్యంత ఎక్కువమంది ప్రజలు కరోనా బారిన పడి మరణించిన దేశం ఇటలీగా తెలుస్తోంది. కరోనా ప్రభావంవల్ల అక్కడ దాదాపు 1300మందికి పైగా మరణించారు. జనవరిలోనే ఈవైరస్ అక్కడ గుర్తించి
ప్రపంచంలో కరోనా వైరస్ ధాటికి జన బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. జన సమ్మర్ధం అధికంగా ఉండే ప్రాంతాల్లోనూ పారిశుధ్య పనుల నిర్వహణ మెరుగు పరిచారు. ప్రజలకు అవగాహన పెంచేందుకు వివిధ మాధ్యమాల ద్వారా
తెలుగు రాష్ట్రాల్లో ఏడాదిన్నర క్రితం సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్యకేసులో ప్రధాన నిందితుడు తిరునగరి మారుతీరావు మార్చి7న హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన తన సూసైడ్ నోట్ లో తన భార్య కుమార్తెలను ఉద్దేశించి..గిర
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు ప్రజలు అల్లాడి పోతున్నారు. వాళ్ళు సంచంరించే ప్రతిచోట జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చేతులు ఎక్కువ సార్లు శుభ్రం చేసుకోవటం, మాస్క్ లు ధరించటం.. ఎక్కువసేపు బయట తిరగకపోవటం… జన సమ్మర్ధం ఉన్న ప్రా�
కరోనా వైరస్ గురించి భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు హైదరాబాద్ కు చెందిన సీనియర్ శాస్త్రవేత్తలు. ఇటలీ, ఇరాన్ వంటి దేశాలతో పోలిస్తే భారత్లో కొత్త కేసుల రేటు చాలా తక్కువగా ఉండటం దీనికి ఓ కారణమని ఇండియన్ ఇన్�
భారత దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పలురాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. విదేశాల నుంచి ఇండియా వచ్చిన వారెవ్వరైనా సరే కోవిడ్ లక్షణాలు లేనప్పటి
ఒక్క ఛాన్స్ ఇవ్వండి….ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి….. రియల్ గా ఆయన్ని కలవటానికి ఒక్క ఛాన్స్ ఇవ్వమని కోరుకుంటోంది….నటి మీరా మిథున్. ఇంతకీ ఆమె ఎవరినీ కలవాలనుకుంటోందనుకుంటున్నారు….. వివాదాస్పద స్వామి నిత్యానందను. అవును మీరు విన్నది నిజమే. మ�
భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళకు ఒక యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వారిద్దరి మధ్య అక్రమ సంబంధానికి దారితీసింది. తనకంటే చిన్నవాడైన ప్రియుడ్ని ఎలాగైనా ఇంట్లోనే ఉంచుకోవాలనుకుంది. అందుకు ఒక దుష్ట పన్నాగం పన్నింది. దానికి కన్న కూతు�
సోషల్ మీడియాలో దొరికే అమ్మాయిలు ఫోటోలను తీసుకుని వాటితో డేటింగ్ సైట్ లలో ఫేక్ ఎకౌంట్లు క్రియేట్ చేసి పలువురు యువకులను మోసం చేస్తున్న సీఏ ఫైనల్ ఇయర్ విద్యార్ధిని సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. విజయనగరం కు చెందిన వెన్నె
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ దెబ్బకు అన్ని వ్యాపారాలు కుదేలైపోతున్నాయి. వ్యాపారస్తులు కోట్లలో నష్టాలు చవి చూస్తున్నారు. ఇది పౌల్ట్రీ రంగానికి తాకింది. ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న కరోనా వైరస్ బ్రాయిలర్ కోళ్ల ద్వారా వ్యాపిస్తుందం�
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 3 ఎయిర్ పోర్టులు నిర్మించటానికి ప్రతిపాదనలు పంపినట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్ లోని జక్రాన్ పల్లి, మహబూబ్ నగర్ లోని గుదిబండలో కొత్త విమానాశ�
దేశంలో కోవిడ్ వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చైనా, ఇటలీ, ఇరాన్, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, దక్షిణ కొరియా దేశాల్లో కోవిడ్ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నదృష్ట్యా ఆ దేశాల�
చదివింది బీటెక్, చేసింది దుబాయ్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగం…టెక్నాలజీ వాడటంలో దిట్ట…ఉద్యోగం చేసినన్నాళ్లు కుదురుగా చేసుకున్నాడు. స్వగ్రామం వచ్చాడు. ఏమైందో ఏమో బుద్ధి వక్రమార్గంలోకి మళ్ళింది. టెక్నాలజీ ఉపయోగించి మహిళలను, యువతుల�
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడ ఆంధ్రప్రదేశ్ ను తాకింది. నెల్లూరులో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావటంతో జనం భయపడిపోతున్నారు. ఇటీవల ఇటలీ నుంచి వచ్చిన నెల్లూరు వాసికి కరోనా పాజిటివ్ అని పూణే లోని వైరాలజీ ల్యాబ్ నిర్ధ
హైదరాబాద్ ఐటీ కారిడార్లో కోవిడ్-19 పట్ల గందరగోళం లేకుండా ఉండేందుకు సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్తో పాటు పలు ప్రభుత్వ శాఖలను కలుపుకొని హైపవర్ కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలోనూ వివిధ మ�
కరోనా వైరస్ సోకి భారత్ లో ముగ్గురుచనిపోయారు. దీనికి మందు ఇంట్లోనే ఉందంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడకుండా హోమియో మందు వేసుకోమని చెపుతూ కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ చెప్పిందని చెప