Home » Author »chvmurthy
ప్రతి ఏటా ఉగాది రోజు ప్రభుత్వం నిర్వహించే పంచాంగ శ్రవణం వేడుకలను… ఈ ఏడాది ప్రజలు లైవ్ టెలికాస్ట్ లో చూడాలని దేవాదాయశాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి కోరారు. ఉగాది వేడుకలను ప్రభుత్వం నిర్వహించడం అనాదిగా వస్తోందని, అయితే ప్రాణాంతక �
టెక్నాలజీ పెరిగిపోయి సోషల్ మీడియాలో ఎక్కడెక్కడివారో పరిచయం చేసుకుని ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చిందని సంతోషించాలో…సోషల్ మీడియా ద్వారా పెరుగుతున్న నేరాలు చూసి భాదపడాలో తెలియటంలేదు. సోషల్ మీడియాలో యువతులను పరిచయం చేసుకొని.. వారికి మ�
ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవాలంటే డబ్బు కావాలి… ఇప్పటికిప్పుడు అంత డబ్బుసమకూరే ఉద్యోగం తాను చేయటంలేదు ఏం చేయాలి…. చేతిలో చూస్తే చిల్లి గవ్వలేదు…. .ఆలోచించాడు ఒక చిరుద్యోగి. ఎందుకు ఆ మార్గం ఎంచుకున్నాడో ఏమో…. దొంగతనం చేయాలనుకున్�
కోవిడ్-19 (కరోనా) వైరస్ వ్యాప్తి నిరోధానికి ఎవరికి వారు వీలైనంత వరకు జాగ్రత్తలు పాటిస్తూనే ఉన్నారు. సామూహికంగా కార్యక్రమాలకు హాజరు కాకపోవటం, షేక్ హ్యాండ్ లివ్వటం మానేశారు. చుట్టుపక్కల వారు ఎవరైనా తుమ్మినా, దగ్గినా అప్రమత్తమవుతున్నారు.
గతేడాది జులై లో రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లో బీ ఫార్మశీ విద్యార్ధినిని కిడ్నాప్ చేసిన కేసులో నిందితుడు రవిశేఖర్ కు రంగారెడ్డిజిల్లా ఒకటో ప్రత్యేక మహిళా సెషన్స్ కోర్టు 90 వేల రూపాయల జరిమానా… యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఆంధ్రప్రద
కోవిడ్ -19(కరోనా) వైరస్ వ్యాప్తి చెందకుండా ఎవరకి వారు జాగ్రత్తలు తీసుకోవాలని, సామూహికంగా ప్రజలు గూమి గూడటం వంటివి చెయ్యవద్దని ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేసి అమలయ్యేట్టు చూస్తున్నాయి. ప్రజలు కూడా గుంపులు గుంపులుగా చేరకుండా ప్రాణాంతక వైర�
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రధానమంత్ర నరేంద్ర మోడీ ఆదివారం రోజున జనతా కర్ఫ్యూ ఆచరించాలని ఇచ్చిన పిలుపు నేపధ్యంలో ఆరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. ఇందులో భాగంగా ఢిల్లీ మెట్రో సేవల�
ఆంధ్రప్రదేశ్ లో ఉగాది రోజు పేదలకు పంపిణీ చేసే ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాల పంపిణీ,కరోనా వైరస్ నిరోధంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన �
ప్రేమించినవాడ్ని పెళ్ళి చేసుకోలేక, పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుని భర్తతో సఖ్యంగా ఉండలేక, ప్రేమించిన ప్రియుడితో ఎపైర్ కొనసాగించింది ఓ ఇల్లాలు. తీరా విషయం భర్తకు తెలిసి మందలించే సరికి భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది. ప్రియుడితో �
చిత్తూరు జిల్లా పలమనేరు మండలం వీ కోటలోని లాడ్జిలో యధేఛ్చగా జరుగుతున్న వ్యభిచారముఠా గుట్టు ఇటీవల పోలీసులు రట్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో అక్కడి ఓ టీడీపీ నాయకుని బంధువు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా గుట్టుచప్పుడు కాకుండా �
సాధారణంగా మగ వాళ్లు ఆడవాళ్లను టీజ్ చేయటమో...ప్రేమపేరుతో వెంటపడటం... ఇంకొంచెం పరిచయం పెరిగాక కోరిక తీర్చమని వేధించటం..అది నచ్చకపోతే ఆడవాళ్ళు కంప్లైంట్ ఇస్తే కేసు పెట్టటం ఇలాంటి వార్తలు చూస్తూ ఉంటాం. కానీ...హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల�
టెక్నాలజీ పెరిగి సోషల్ మీడియా బాగా వ్యాప్తి చెందటం.. స్మార్ట్ ఫోన్ లు చేతిలో కొచ్చాక వాటిలో ఏర్పడ్డ గ్రూపులతో కొత్త పరిచయాలతో ప్రజలకు మంచి ఎంత జరుగుతోందో…. చెడు కూడా అంతే జరుగుతోంది. పెళ్లైన 37 ఏళ్ళ యువతితో వాట్సప్ లో చాటింగ్ చేసిన య�
వివాహేతర సంబంధాలు పెట్టుకోవటానికి మనుషులు ఎంతగా తెగిస్తున్నారంటే వావి వరసలు కూడా మర్చి పోతున్నారు. స్వల్ప కాలిక సుఖాల కోసం పచ్చటి సంసారాలు బుగ్గిపాలు చేసుకుంటున్నారు. జీవితంలో చిన్న చిన్న సుఖాలకోసం ఎంతకైనా తెగిస్తున్నారు. తనది కాని దాని
కోచింగ్ ఇచ్చి ప్రపంచ స్ధాయి బాక్సర్లుగా తీర్చి దిద్దాల్సిన గురువులు స్టూడెంట్స్ పై లైంగిక వేధింపులు పాల్పడుతుంటే కొత్త ఆటగాళ్లు ఎక్కడినుంచి తయారవుతారు ? టోర్నమెంట్ కు వెళ్లిన సమయంలో కోచ్ తనను లైంగికంగావేధించాడని మహిళా బాక్సర్ పోలీసుల�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్(కోవిడ్ -19) వ్యాప్తి చెందకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి చెప్పారు. మార్చి17 మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడూతూ.. ప్ర�
దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తిని అరికట్టేందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎప్పటి కప్పుడూ రాష్ట్రాలను అలర్ట్ చేస్తూనే ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించి..
బయట గుట్టుగాసాగుతున్న అక్రమ సంబంధాన్ని ఇంటికి తెచ్చాడు. పరాయి స్త్రీతో భర్తను చూసిన ఇంటి ఇల్లాలు ఉగ్రరూపం దాల్చింది.ఇంటి పెద్ద చేస్తున్నతప్పిదాన్ని చూడలేని కుటుంబ సభ్యులు ఆ స్త్రీ పై దాడి చేసి హతమార్చారు. కడప జిల్లా సిధ్ధవచటం మండలం వెంకట�
కూతురుతో సమానమైన కోడలిపై కన్నేశాడు ఓ మాఁవగారు. తండ్రిలా రక్షించాల్సినవాడే కామంతో కాటేశాడు. కోడుకులేని సమయం చూసి చేయి పట్టుకుని బలాత్కారం చేయబోయాడు. తన భార్యపై తండ్రి వేధింపులు తెలిసిన కొడుకు తండ్రిని హత్య చేశాడు.
తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టాడు ఓ దుర్మార్గుడు…. ఉద్యోగం ఇచ్చి ఉపాధి చూపించిన యజమాని భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ వ్యవహారం ముదిరి చివరికి యజమానిని హత్యచేసేందుకు సుపారీ కుదుర్చుకుని పై లోకాలకు పంపాడు. ఇద్దరి మధ్య అక్రమ సంబం�
దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ 19(కరోనా)వైరస్ వ్యాప్తి నిరోధానికి ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 50 మందికి మించి జనం ఒక దగ్గర గూమికూడవద్దని హెచ్చరించారు సీఎం కేజ్రీవాల్. మతపరమైన, సామాజికపరమైన, సాంస్కృతిక సమావేశాల్లో ఏవైనా ని�