Home » Author »chvmurthy
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించటంతో ఎక్కడి వారక్కడే ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజా రవాణా వ్యవస్ధ స్తంభించిపోయింది. రైళ్లు,బస్సులు విమానాలతో సహా అన్ని ఆగిపోయాయి. ఉపాధి కోసం వివిధ రాష్ట్రాలక�
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 26 రోజుల్లో 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. కరోనా బాధితుల్లో ఏ ఒక్కరూ కూడా విషమ పరిస్థితుల్లో లేరని ఆయన తేల్చిచెప్పారు. కోఠిలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో వై�
పశ్చిమ గోదావరి జిల్లాలో దుబాయ్ నుంచి వచ్చి…స్వీయ నిర్బంధం కాలేదని ఒక యువకుడి పైన అతని కుటుంబ సభ్యులపైనా లాఠీ చార్జి చేసిన ఎస్సైని డీజీపీ సస్పెండ్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. ప్రజలంతా ఇ�
దూరదర్శన్ ఛానల్ లో 30 ఏళ్ల క్రితం ప్రసారమై దేశాన్ని భక్తి సాగరంలో ఓలలాడించిన రామానంద్ సాగర్ రామాయణ్ సీరియల్ ను దూరదర్శన్ మళ్లీ ఇన్నేళ్శకు పునః ప్రసారం చేస్తోంది. 1987-88 మధ్య కాలంలో ప్రముఖ హిందీ దర్శకుడు రామానంద్ సాగర్ దర్శకత్వంలో రామ
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించటంతో వేలాది మంది రోజువారి కూలీలు, వలస కార్మికులు రాజధాని ఢిల్లీలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. వీరికోసం ఇప్పటికే ఢిల్లీలో నిర్వహిస్తున్న నిరాశ్రయ భ
రాష్ట్రంలో లాక్డౌన్ అమలవుతున్నందున ప్రజలు నిత్యావసర వస్తువులను అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా కూరగాయలను కూడా ఇళ్ల ముందుకు తీసుకవచ్చి అమ్మేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వ్యవసాయ, మార్కెటింగ్శాఖ �
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించటంతో నిరుపేదలు, కూలీలు, అనాధలు అన్నానికి దూరమై పస్తులుంటున్నారు. వీరి సమస్యను తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హైదరాబాద్లో ఉచిత భోజన కేంద్రాలు అందుబాటులోకి తీసు�
ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. అందులో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఏ రాష్ట్రంలో చేయని విధంగా క్వారంటైన్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి నియోజక వర్గంలోనూ క్వారంటైన్ పడక
ప్రాణాంతకమైన కరోన వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో జన జీవనం స్తంభించింది. నిత్యావసర వస్తువులకు డిమాండ్ పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో వ్యాపారస్తులు ధరలు పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో �
ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దేశమంతా లాక్ డౌన్ ప్రకటించి ప్రజలు ఇళ్లనుంచి బయటకు రాకుండా కేంద్రం ఆంక్షలు విధిస్తే.. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్ మాత్రం బుధవారం తెల్లవారు ఝామున లాక్ డౌన్ ని
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ అధ్వర్యంలో హైదరాబాద్ లోని ఆశాఖ కార్యాలయంలో శ్రీ శార్వరి నామసంవత్సర ఉగాదివేడుకలు ఘనంగా జరిగాయి. బాచంపల్లిసంతోష్ కుమా్ర శర్మ ఉగాది పంచాంగాన్ని పఠించ
కరోనా పాజిటివ్ కేసు బయట పడిన కరీంనగర్లో పండుగపూట విషాదం చోటు చేసుకుంది. గుండె పోటుతో ఒక వ్యక్తి రోడ్డుపై కన్నుమూశాడు. కరోనా వైరస్ భయంతో స్ధానికులు మృతదేహం వద్దకు రావటానికి భయపడ్డారు. కశ్మీర్ గడ్డ వద్ద ఉన్న రైతు బజారులో కూరగాయల కోసం ఒక వ్యక్�
కరోనా వైరస్ గురించి తనకు వచ్చిన సమాచారంలో తప్పోప్పులు తెలుసుకోకుండా వాట్సప్ గ్రూప్ లలో వాటిని ప్రచారం చేసినందుకు ఒక పత్రికా విలేకరితో సహా మరోక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తాండూరు జిల్లా ఆస్పత్రిలో ఓ మహిళను చికిత్స నిమిత్తం 108 అంబులె
ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. మనం ఈ రోజు వికారి నామ సంవత్సరంలోంచి శ్రీశార్వరి నామ సంవత్సరంలోకి అడుగిడుతున్నాము. ‘ఉగాది’ అన్న తెలుగుమాట ‘యుగాది’ అన్న సంస్కృత పద వికృతి రూపం. ఉగస్య ఆది అనేద
ప్రతి ఒక్కరూ ఇప్పడు కరోనాపై యుధ్ధం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రపంచ యుద్దం కంటే ప్రమాదకరంగా భావించి కరోనాపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్త�
కోవిడ్ -19 వ్యాప్తి కారణంగా జరిగిన నష్టాలపై దేశానికి సహాయపడటానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీని సిద్ధం చేస్తోందని నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మార్చి24.. మంగళవారం, మధ్యాహ్నం 2 గంటలకు మీడియాను ఉ
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపధ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 26న జరగాల్సిన రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ను వాయిదా వేస�
కరీంనగర్ లో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు . నగరంలోని పలు ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించారు. ఇండోనేషియా దేశస్ధులు తిరిగిన ముఖరాంపురా, కశ్మీర్ గడ్డ, భగత్ నగర్ ను రెడ్ జోన్ గా ప్రకటించిన అధికారులు ఆ ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేస�
ఈశాన్య రాష్ర్టాల్లో తొలి కరోనా కేసు నమోదు అయింది. మణిపూర్కు చెందిన ఓ యువతి.. ఇటీవలే యూకే నుంచి వచ్చింది. అయితే ఈ అమ్మాయికి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమెను స్థానిక ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుల
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అంతరించి.. ప్రజలందరూ ఆరోగ్యంగా జీవించాలని కోరుతూ పూజలు నిర్వహిస్తున్నారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి. రాబోవు శార్వరి నామ సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని… ఈ కరోనా అంతరించాలంటూ పరిపూర్ణ �