Home » Author »chvmurthy
రాష్ట్రంలో మహిళలకు జీరో పర్సెంట్ వడ్డీకి రుణాలు అందచేస్తామని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన దిశపోలీసు స్టేషన్ ప్రారంభించిన అనతరం ఆయన మాట్లాడుతూ….రాష్ట్రంలో అర్హులైన 25 లక్షల మంది మహిళలకు వచ్చే ఉగాద
తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారక్క జాతర వైభవంగా జరుగుతోంది. గద్దెలపై కొలువు దీరిన వన దేవతలను దర్శించుకునేందుకు రాష్ట్రం నుంచే కాక దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్�
మహిళలు, బాలల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టం అమలులో భాగంగా రాజమహేంద్రవరంలోని ‘దిశ’ తొలి పోలీస్ స్టేషన్ను ఏపీ సీఎం జగన్ మోహన్రెడ్డి శనివారం ప్రారంభించారు. మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయ
తన ప్రేమను తిరస్కరించిందనే కారణంతో తోటి మహిళా ఎస్సైని మరోక ఎస్సై కాల్చి చంపిన ఘటన వాయువ్య ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగటానికి ఒక రోజు ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం శోచనీయం. శుక్రవారం, ఫిబ్రవరి7వతేదీ రాత్రి వాయ�
వాహన ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఆటో ఎక్స్ పో 2020 ( Auto Expo 2020) ఢిల్లీలోని గ్రేటర్ నోయిడాలో ఫిబ్రవరి 5న ప్రారంభమయ్యింది. ప్రముఖ కార్ల కంపెనీలు తమ కొత్త కార్లను ఆవిష్కరిస్తున్నాయి. కార్లతో పాటు అదిరిపోయే బైక్ లు, స్కూటర్లను కూడా వాహాన త
పెళ్లి చేయమని అడిగిన కూతురిపై దాడి చేసి గాయపరిచిన తల్లి తండ్రుల ఉదంతం నల్గొండ జిల్లాలో వెలుగు చూసింది. నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఎల్గల గూడెంకు చెందిన తీర్పారి కవిత(30) తనకు వివాహాం చేయమని తల్లి తండ్రులు లక్ష్మమ్మ, బుచ్చయ్య, అన్న గోవర్థనత్
ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా త్వరలో పని ప్రారంభించబోయే విశాఖలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే మిలీనియం టవర్స్-బి లో నిర్మాణం పనులకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పుడు విశాఖ మెట్రో రైలు ప్రాజె�
చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ బారిన పడి ఇప్పటి వరకు చైనా లో 720 మంది మరణించగా…. మరో 35,546 మందికి ఈవ్యాధి సోకినట్లు తెలుస్తోంది. చైనాలోని సెంట్రలో హుబేయ్ ప్రావియెన్స్ లో దీని బారిన పడి మరణించిన వారి సంఖ్య 81కి చేరింది. ప్రపంచవ్యాప్తంగ�
తెలంగాణ కుంభమేళా అతి పెద్ద గిరిజన జాతర సమ్మక్క సారక్క జాతర అతి వైభవంగా జరుగుతోంది. జాతరలో భాగంగా సమ్మక్క గురువారం రాత్రి గద్దెపైకి చేరింది. సీఎం కేసీఆర్ శుక్రవారం కుటుబం సమేతంగా మేడారం సందర్సించారు. నిలువెత్తు బంగారాన్ని సమ్మక్కకు మొక
నిర్భయ కేసులో దోషులకు విధించిన ఉరిశిక్ష అమలుపై ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలంటూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం విచారణ చేపడతామని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. ఈ పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టాలంటూ కేంద్రం తరుఫున అదన�
జమ్ముకాశ్మీర్, వారణాసిలో శ్రీవారి ఆలయాలను నిర్మించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. ఇందుకోసం జమ్ముకశ్మీర్ ప్రభుత్వం 7 స్థలాలను ఎంపిక చేయగా.. అందులో 4 స్థలాలు ఆలయ నిర్మాణానికి అనువుగా ఉన్నాయని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. స్
దిగువ కోర్టుల న్యాయాధికారుల వేతనాన్ని మూడురెట్ల వరకు పెంచాలని రెండో నేషనల్ జ్యుడీషియల్ కమిషన్ సిఫారసు చేసింది. పింఛను, అలవెన్సుల మొత్తాన్ని 2016, జనవరి 1నుంచి అమలయ్యేలా చూడాలని సూచించింది. ఏటా 3 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని చెప్పిం�
హాజీపూర్ సీరియల్ హత్యకేసులో కిల్లర్ శ్రీనివాస రెడ్డికి ఉరిశిక్ష పడటంలో పోలీసు శాఖ కృషి ఎంతైనా ఉందని చెప్పవచ్చు. కానిస్టేబులు నుంచి పై స్థాయి అధికారివరకు అందరూ సమన్వయంతో పనిచేసి నిందితుడు తప్పించుకునే అవకాశం లేకుండా నేరాన్ని నిరూపించగ�
నానాటికి విస్తరిస్తున్న హైదరాబాద్ మహా నగరంలోని ప్రధాన రోడ్లను 120 అడుగుల మేరకు పెంచేందుకు బల్దియా స్థాయీ సంఘం ఆమోదం తెలిపింది. ఇక నుంచి కొత్తగా జారీ చేసే భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి రోడ్డును 120 అడుగుల మేరకు వదిలిన తరువాతే నిర్మాణ
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కల్లోలం సృష్టిస్తోంది. అంతుబట్టని ఈ మహమ్మారి సోకి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటిదాకా మొత్తం 635 మంది చనిపోయినట్టు చైనా వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. 2019డిసెం�
హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్ఎంఆర్) ప్రాజెక్టులో మరో ముఖ్యమైన ఘట్టం శుక్రవారం చోటుచేసుకోనుంది. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (JBS-MGBS) మధ్య మెట్రో సర్వీసులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఫిబ్�
మేడారం జాతరలో కీలకఘట్టం గురువారం రాత్రి ఆవిష్కృతమైంది. గద్దెపైకి సమ్మక్క తల్లి చేరుకుంది. ఫిబ్రవరి6, గురువారం సాయంత్రం చిలుకలగుట్ట నుంచి భక్తుల కోలాహలం, భారీ బందోబస్తు, ప్రభుత్వ లాంఛనాల మధ్య సమ్మక్క బయలుదేరింది. చిలుకల గుట్ట ది�
హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్పోస్టు సమీపంలో గురువారం రాత్రి ఓ కారు భీభత్సం సృష్టించింది. అతి వేగంగా వచ్చిన కారు డివైడర్ ను ఢీ కొట్టి పల్టీలు కొట్టింది. కారు డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కేబీఆర్ పార్కు నుంచి జూబ్లీ చెక్ పోస్టువైపు వ�
నవమాసాలు మోసి కనిపెంచిన కన్నతల్లిని కిరాతకంగా హత్యచేసింది ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. తల్లిని హత్యచేస్తుండగా అడ్డు వచ్చిన అన్నను తీవ్రంగా గాయపరిచి ప్రియుడితో కలిసి అండమాన్ దీవుల్లోని పోర్టు బ్లెయిర్ వెళ్లిపోయింది. ఫిబ్రవరి 2న బెంగుళూరులో ఈ ఘట�
విశాఖ మన్యంలో తయారు చేస్తున్న గంజాయి ద్రావకాన్ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.25 లక్షల వరకు ఉంటుందని అంచనా. గంజాయి నిల్వ చేసిన చిన్నారావు అనే వ్యక్తిని అధికారులు అరెస్టు చేశారు. అధికారులు నిరంతర నిఘా ఉన్నప్ప�