Home » Author »chvmurthy
ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా త్వరలో పని ప్రారంభించబోయే విశాఖ మహానగరంలో ఇప్పుడు అతిపెద్ద ఆధార్ సేవాకేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నగరంలోని ద్వారకా నగర్ లో హోటల్ సరోవర్ పక్కన ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రం ప్రజలకు సేవలు అందించే
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 1 రూపాయి మొదటి విరాళాన్నిస్తూ బోణి కొట్టింది. ఈ విరాళాన్ని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందచేసింది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ టస్ట్ ఏర్పాటు �
చైనాలోని వూహాన్ లో ప్రబలిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికించేస్తోంది. ఇప్పటికే కరోనా వైరస్ బారిన పడి చైనాలో 400 మందికి పైగా చనిపోయారు. మరో 20 వేల మంది వైరస్ బారిన పడి ఉన్నారని…. వారిలో దాదాపుగా 250 మందికి కరోనా వైరస్ ప్రమాదకర స్థాయి
పరిపాలనలో అవినీతి లేకుండా చేసేందుకు దేశంలోనే మొదటిసారిగా చేపట్టిన రివర్స్ టెండరింగ్ ప్రక్రియ త్వరలో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రివర్స్ టెండరింగ్ ద్వారా ఇప్పటివరకు రూ. 2వేల కోట్లు ఆదా చే
చైనాలోని వూహాన్ నగరంలో బయటపడ్డ కరోనా వైరస్ రోజు రోజుకూ ఖండాలు దాటుతోంది. దీని దెబ్బకు చైనాలోని ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. అయితే ఈ ప్రాణాంతక మహామ్మారిని తేనె, మద్యంతో అరికట్టవచ్చని ఓ బ్రిటీష్ ఉపాధ్యాయుడు చెబుతున్నాడు. బ్రిటన్కు
ఏపీ రాజధాని విషయంలో కేంద్రం ప్రకటనను రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఎవరికి వారు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు విమర్శించారు. క్యాపిటల్ నిర్ణయం విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని తాను ముందు నుంచి చె
దేశంలోనే అతి పెద్ద గిరిజన జాతర…తెలంగాణ కుంభమేళా సమ్మక్క సారక్క జాతర వైభవంగా ప్రారంభమయ్యింది. ప్రతీ రెండేళ్లకోసారి మాఘమాసం వచ్చిందంటే చాలు…. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం యావత్తూ జనసంద్రగా మారిపోతుంది. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట�
విశాఖ మన్యంలోని గిరిజనులకు కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన గంజాయి సాగుదారులు మధ్య సంబంధాలపై ఎక్సైజ్ అధికారులు ఆరా తీస్తున్నారు. విశాఖ ఏజెన్సీలో మారుమూల ప్రాంతాల్లో గంజాయి పండించటానికి కేరళకు చెందిన వ్యక్తులు ఆర్ధిక, సాంకేతిక సహాయ సహక
హైదరాబాద్ జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలోని జవహర్ నగర్ లో గోనె సంచిలో శవం తీవ్ర కలకలం రేపింది. ఇంటి పెంట్ హౌస్ లో గోనె సంచిలో శవం లభ్యం అయ్యింది. జవహర్నగర్ ప్రాంతంలో చేపల వ్యాపారం చేసుకునే రమేష్ ను నిందితులు హత్య చేసి గోనె సం�
విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని( Executive Capital) గా సీఎం జగన్ అనుకున్నదగ్గర నుంచి నగరం రూపురేఖలు మారిపోతున్నాయి. ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా రూపోందుతున్న విశాఖ మహానగంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు నగరంల మరో 4 ఫ్లై ఓవర్ల నిర్నించేందుకు జీవీఎ�
కరోనా వైరస్ సోకి హాంకాంగ్ లో ఒక వ్యక్తి మరణించాడు. చైనా లోని వూహాన్ నగరంలో మొదలైన వైరస్ ఇప్పుడు ప్రపంచంలోని 25 దేశాలను గజగజలాడిస్తోంది. వైరస్ సోకి చైనా బయట జరిగిన రెండవ మరణంగా దీన్ని ధృవీకరిస్తున్నారు. ఇటీవల ఫిలిప్పీన్ లో44 ఏళ్ల వ్యక్తి కరో
చైనాలోని వూహాన్ నగరంలో ప్రబలిన ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. వూహాన్ నగరం నుంచి మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు తిరిగి వచ్చిన విద్యార్థుల్లో వ్యాధి లక్షణాలుండటంతో వారిని ఆసుపత్రుల్లోని ఐసోలేషన్ వార్డులకు తరలించి పరీ�
బ్యూటీషియన్ ఉద్యోగం ఇప్పిస్తామని తన కూతుర్ని విదేశాలకు తీసుకెళ్లి పనిమనిషి ఉద్యోగం ఇప్పించి హింసిస్తున్న ఇద్దరు ఏజెంట్లపై ఒక హైదరాబాద్ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతురు హ్యూమన్ ట్రాఫికింగ్ (మానవ అక్రమ రవాణా)లో చిక్కుకుందని �
గోదావరి నుంచి కృష్ణ, కృష్ణ నుంచి పెన్నా, పెన్నా నుంచి కావేరీ నదులకు నీటి మళ్ళింపు కోసం నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్డబ్ల్యుడీఏ) ముసాయిదా ప్రణాళికను రూపొందించినట్లు కేంద్ర జల శక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ రాజ్యసభలో �
అతనికి పెళ్లైంది. భార్యా 7 నెలల కొడుకు ఉన్నారు. అయినా పెళ్లైన ఓ యువతి వెంట పడ్డాడు ..ప్రేమించమని వేధించాడు…పెళ్లై పిల్లాడు ఉన్న అతడి ప్రేమను ఆమె తిరస్కరించింది. ఇది తట్టుకోలేని అతడు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘాతకం మహారాష్ట్రలోన�
ఏపీలో 3 రాజధానుల ఏర్పాటు విషయంలో సీఎం జగన్ దూకుడు మీదే ఉన్నారు. కర్నూలులో జ్యుడిషియల్ రాజధానుల ఏర్పాటుకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన ఆయన విశాఖలో పరిపాలనా రాజధాని కోసం సోమవారం నిధులు విడుదల చేశారు. ఏపీలో రాజకీయ పరిణామాలు చూస్తుంటే సస్పెన్స్ థ్ర�
అమరావతి భూముల కొనుగోలు సంబంధించి సీఐడీ దూకుడు పెంచింది. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా సీఐడీ విచారణ ముమ్మరం చేసింది. అమరావతిలో 4వేల ఎకరాల భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్టుగా కేబినెట్ సబ్కమిటీ ఇప్పటికే నివేదిక సిద్ధం చేసింది. ఈ �
పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో 3 రాజధానులు అంశంలో దూకుడు మీద ఉన్న జగన్ సర్కార్ కర్నూలులో న్యాయరాజధానిని ఏర్పాటు చేసే దిశగా జనవరి31న ఆదేశాలు జారీచేసింది. ఆంధ్ర ప్రదేశ్ మూడు రాజధానుల బిల్లు శాసనమండలిలో పెండిగ్ లో వుండగ�
గ్రామంలో రోడ్డు నిర్మాణానికి భూమి ఇవ్వలేదనే కోపంతో అక్కా చెల్లెళ్లను తాళ్లతో కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లిన ఘటన పశ్చిమబెంగాల్ లో జరిగింది. ఫటా నగర్ లో నివాసం ఉండే స్మతిఇరానీ దాస్ స్థానిక పాఠశాలలో టీచర్ గా పని చేస్తూ తన తల్లి, సోదరితో నివసిస్త�
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తున్నవేళ చైనా అమ్మాయి, ఇండియా అబ్బాయి ఒకింటివారయ్యారు. పెళ్లికి వచ్చిన వారంతా ఖంగు తిన్నారు. ప్రపంచమంతా చైనా వైరస్ తో వణికిపోతుంటే వీడేంటి చైనా అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని…వారి ప్రేమ ముందు చై�