Home » Author »chvmurthy
2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం(ఫిబ్రవరి 01,2020) పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రభావంతో కొన్ని వస్తువుల ధరలు పెరగగా మరికొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి. కస్టమ్స్ డ్యూటీ పెంపు�
వేతన సవరణ డిమాండ్ తో బ్యాంకు ఉద్యోగులు రేపటి నుంచి (జనవరి 31) రెండు రోజులపాటు సమ్మె చేస్తున్నారు. దీంతో బ్యాంకింగ్ కార్యకలాపాలకు ఆటంకం కలగనుంది. బ్యాంకు ఉద్యోగ సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొనున్నారు. 9బ్�
విశాఖ టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. విశాఖ రాజధానికి మద్దతు ఇవ్వాలంటూ వైసీపీ నేతలు టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు, ఎమ్మెల్యే వెలగపూడి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. సర్క్యూట్ హౌస్ నుంచి
ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు యూఎస్ సిద్ధంగా ఉందని పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పారు ఆయన గురువారం ‘యూఎస్ కమర్షియల్ ఎఫైర్స్ కౌన్సిలర్ మనోజ్ దేశాయ్ బృందంతో సమావేశం అయ్యారు. ప్రపంచస్థాయి మేటి నగరాలలో విశాఖను నిల�
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్, చలమేశ్వర్ను శాలువా, జ్ఞాపికతో సాదరంగా సత్కరించారు. చలమేశ్వర్ వెంట అధికా
జనసేనాని పవన్ కళ్యాణ్ కు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బిగ్ షాక్ ఇచ్చారు. జనసేన పార్టీకి లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. పవన్ మళ్లీ సినిమాల్లో నటించాలని తీసుకున్న నిర్ణయంపై లక్ష్మీనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. పవన్ నిలకడలేని విధి విధానా
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆయన వివిధ నగర పాలక సంస్థల అధికారులతో విజయనగరం నుంచి నిర్వహించిన వీడియో కాన
చైనాలో ప్రబలిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించేస్తోంది. మనదేశంలో కేరళలో ఒక విద్యార్ధికి ఈవ్యాధి సోకిన లక్షణాలు బయట పడగా…మలేషియాలో ఉన్న త్రిపురకు చెందిన మరో భారతీయ వ్యక్తి వైరస్ సోకి మరణించాడు. చైనాలో 170 మంది వైరస్ సోకి మరణించగా , మరో 6వేల మం
చైనాలో విజృంభించి ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ సోకి ఒక భారతీయుడు మరణించినట్లు తెలుస్తోంది. మలేషియాలో ఉంటున్న త్రిపురకు చెందిన మనీర్ హుస్సేన్ కరోనా వైరస్ తో చనిపోయినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. త్రిపురలోని పురాతల్ రాజ�
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ భయం ప్రతి ఒక్కరిలోనూ పట్టుకుంది. ఎవరికి వారు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఏ ఒక్కరూ బయటకు రావటానికి భయపడుతున్నారు. వచ్చినా ముఖానికి మాస్క్ లు ధరించటం, చేతులు శుభ్రం చేసుకోవటం ఇలాంటి చిన్న చిన్న చిట్కా�
మనం రోడ్డు మీది వెళ్తున్నప్పుడ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఏం చేస్తాము.. వెంటనే ఆగి దెబ్బ తిన్నవారిని ఆస్పత్రికి పంపేందుకు అంబులెన్స్ కు, పోలీసులకు ఫోన్ చేస్తాం. ప్రమాదం ఎక్కువ స్ధాయిలో ఉంటే సహాయం ఏరకంగా సహాయం చేయాలో అలా చేస్తాం. కానీ ఆమెరి�
కరోనా వైరస్ ప్రభావంతో విమానయాన సంస్ధలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. తమ విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఎటువంటి సౌకర్యాలు కలిగించటంలేదు. విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులకు వేడివేడి భోజనం, దుప్పట్లు, మ్యాగజైన్లు, పేపర్లు ఇవ
చైనాలో వ్యాపించిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని ప్రభావం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను తాకింది. చైనాలోని వ్యూహావ్ నగరంలో తెలుగు రాష్ట్రాల యువ ఇంజనీర్లు చిక్కుకుపోయారు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. వివరాల
న్యాయం చేయమని పోలీసు స్టేషన్ కు వచ్చిన యువతిని ట్రాప్ చేసి అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ స్టేషన్ ఎస్ఐ. అదే స్టేషన్ లో పని చేసే మరో కానిస్టేబులు బాధితురాలి తల్లిని లాడ్జికి రమ్మని కోరాడు. ఏపీ లో దిశా చట్టాన్ని అమలు చేస్తున్నా… చట్టాలను అమ�
డిస్కవరీ ఛానల్లో ప్రసారమయ్యే మ్యాన్ వెర్సెస్ వైల్డ్ షోలో తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్, బ్రిటన్ కు చెందిన సాహస వీరుడు బేర్ గ్రిల్స్తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. డాక్యుమెంటరీలో నటించటం ఆనందంగా ఉందని .. మరిచిపోలేని అనుభూతిని ఇచ్చి�
హిందువులు మాఘ శుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు. ఇతర మాసములలోని సప్తమి తిథులకన్న మాఘమాసమందలి సప్తమి బాగా విశిష్టమైనది. 2020 వ సంవత్సరంలో రధ సప్తమి ఫిబ్రవరి1 శనివారం నాడు వచ్చింది. సూర్యుని గమనం ఏడు గుర్రములు పూన్చిన బంగారు రథం మీద
మాఘ శుద్ధ సప్తమినే రధ సప్తమి అంటారు. 2020వ సంవత్సరంలో రధ సప్తమి ఫిబ్రవరి 1 శనివారం నాడు వస్తుంది. అంటే, సూర్య భగవానుడి పుట్టిన రోజు. సూర్యుడు ఏకచక్ర రధము , ఆరు ఆకులూ, ఏడూ అశ్వాలు తో కూడిన వాహనము పై ప్రయాణిస్తాడు. చక్రం అంటే ఒక సంవత్సరం. ఆరు ఆకులూ అం�
కరోనా వైరస్…… ప్రపంచ వ్యాప్తంగా అందరినీ వణికించేస్తోంది. ఇప్పుడు ఈ corona virus ఇండియాలో కొందరికి వచ్చినట్లు పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయి. పూర్తిగా ఎవరికీ ఈవ్యాధి సోకిన దాఖలాలులేవు. చైనా, సింగపూర్, థాయ్ లాండ్ ల నుంచి భారత్ వచ్చిన కొందరు ప్రయ�
మహిళలపై వేధింపులకు వ్యతిరేకంగా దాదాపు ఏడాది క్రితం మొదలైన మీటూ ప్రకంపనలు హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా మంచితనం ముసుగులో ఉన్న పెద్దమనుషుల గుట్టురట్టు చేసింది. 20 ఏళ్ల క్రితం ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా సెట్లో నటుడు నానా పటేకర్ను తనను వేధ
అందమైన యువతి భార్యగా రావాలని యువకులందరూ సాధారణంగా కలలు కంటూ ఉంటారు. అదృష్టం కొద్జి కొందరికి అది యోగిస్తుంది. అందమైన భార్య వచ్చినా ఆమెతో ఎడ్జస్ట్ కాలేని వాళ్లు, ఆమె పై అనుమానం పెంచుకుని జీవితాన్ని దుర్భరం చేసుకుంటారు కొందరు. ఎందుకంటే భార్యా