Home » Author »chvmurthy
శాసనమండలి రద్దును తప్పుబట్టారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. రద్దు ఏకపక్ష నిర్ణయమని, దురదుష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. నిర్మాణాత్మక చర్యలకు మండలి చాలా ఉపయోగకరమైందని ఆయన అభిప్రాయపడ్డారు. శాసనమండలి రద్దుకు అసెంబ్లీ నిర్ణయించిన తర్వాత లోక్స�
మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా….అందులో వాట్సప్ వాడుతున్నారా… అది పని చేస్తోందా… ఐతే ఓకే…ఎందుకంటే విండోస్ ఫోన్లలో జనవరి 1 నుంచి వాట్సప్ పనిచేయటం లేదు. మీది ఆండ్రాయిడ్ ఫోన్ అయినప్పటికీ ఈవిషయమై మీరు ఒకసారి అలర్ట్ కావల్సిన సమయం ఆసన్నమై�
మండలి రద్దు సవ్యమైన చర్యకాదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పునురుధ్దరించిన మండలిని ఇప్పుడు రద్దు చేయడం సరికాదని పేర్కోంటూ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగ రూప కర్తలు ఎం�
తెలంగాణ రాష్ట్రంలో నూతన సచివాలయ నిర్మాణానికి డిజైన్లు, బడ్జెట్ పై తుది నిర్ణయం తీసుకోడానికి హై కోర్టు ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై హై కోర్టులో సోమవారం విచారణ జరిగింది. సచివాలయ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు, ప్లా�
ఆఫ్గనిస్తాన్ లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 83 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. తాలిబన్లు ఆధీనంలో ఉన్న సెంట్రల్ ఘాజ్నీ ప్రావిన్స్ లోని దేహ్ యాక్ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం గం.1-15 నిమిషాల సమయంల
భారత దేశంలో ఆర్ఎస్ఎస్ ఒక ఉగ్రవాద సంస్ధ అని దాన్ని నిషేంధించాలని రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ మనవడు రాజారత్నం అంబేద్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిపబ్లిక్ డే రోజున కర్ణాటకలోని బెంగుళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయనీ కామెంట
చైనాలో విజృంభించిన coronavirus ఇప్పుడు హైదరాబాద్ ను కూడా వణికిస్తోంది. చైనా నుంచి వచ్చిన ముగ్గురు హైదరాబాదీలకు ఈ వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. వీరికి నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రిలో ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరిలో ఒక
ప్రజాస్వామ్యాన్నిపరిరక్షించటానికే ఈ రోజు తప్పని సరి పరిస్ధితుల్లోనే మండలి రద్దు బిల్లు సభలో పెట్టాల్సి వచ్చిందని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి అన్నారు. గతంలో ఒక స్పిరిట్ గా ఉంటుందని ఆరోజు రాజశేఖర్ రెడ్డి గారుతెస్తే దీన్ని ఈర
దేశంలో అత్యున్నత పౌర పురస్కారాలుగా భావించే ‘పద్మ’ అవార్డులను కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 141 మందిని పద్మ పురస్కారాలకు ఎంపిక చేస్తూ ఆ వివరాలను జనవరి 25న వెల్ల�
71 వగణతంత్ర దినోత్సవ వేడుకలు హైదరాబాద్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా రక్తదాన శిబిరాన్నినిర్వహించారు. ఈవేడుకలకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిధిగా హాజరయ్యి జెండాను ఆవిష్కరించారు. అనంతరం మెగా రక్తదాన శ�
రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా డైరెక్ట్ చేసిన బాలీవుడ్ మూవీ ‘మిర్జియా’తో పరిచయమైన నటి సయామీ ఖేర్ ఇతర భాషా చిత్ర సీమల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. గత ఏడాది తన మరాఠీ మూవీతో ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్న ఆమె, దక్షిణాదిన సూపర్ స్టార
కొన్ని కథలు చాలా ఇంట్రస్టింగ్గా ఉంటాయి. అతి తక్కువ నిడివితో పెద్ద పెద్ద విషయాలను చెబుతుంటాయి. అందుకేనేమో అలాంటి వాటిని పిట్టకథలు అంటుంటారు. అలాంటి ఓ ఇంట్రస్టింగ్ పిట్టకథను సెల్యులాయిడ్ మీద చూపించబోతోంది భవ్య క్రియేషన్స�
కేంద్ర మాజీమంత్రి, రెబల్ స్టార్ కృష్ణంరాజుని త్వరలో గవర్నర్ పదవి వరించబోతోందా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు తన 80వ పుట్టినరోజు వేడుకలను జనవరి 20న ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి సినీ రంగానికి చెందిన ప్రముఖులం
మంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో బాంబు పెట్టిన ఆదిత్యారావును పోలీసులు విచారిస్తుంటే పలు కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. నిందితుడి ఆదిత్యరావు బ్యాగులో సెనైడ్ లభ్యమయ్యింది. అంతేకాక కర్ణాటక బ్యాంకులోని లాకర్లో బాంబు తయారీకి వుపయోగి�
తమిళ్ సూపర్ స్టార్ రజనీ కాంత్ రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో రాకముందే ఆయనపై రాజకీయ దాడి ప్రారంభమయ్యింది. ద్రవిడ పితామహుడు, సంఘ సంస్కర్త పెరియార్ రామసామి గురించి ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. జనవరి నెల 14 �
దేశమంతా 71వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుపుకుంటుంటే… అసోంలో ఉగ్రవాదులు గ్రనేడ్ లు పేల్చి కలకలం సృష్టించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగుకుండా భద్రత కట్టుదిట్టం చేసినప్పటికీ ఈశాన్యభారతంలో ఉగ్రవాదులు నాలుగు చోట్ల పేలుళ్లు జరిపి ఉ
71వ గణతంత్ర వేడుకలు ఆదివారం (జనవరి 26, 2020) దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇండియా గేట్ సమీపంలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద విధి నిర్వహణలో అమరులైన సైనికులకు నివాళులర్పించారు. స్మారక స్థూపం వద్ద పుష్పగుఛ్చం ఉంచి ద�
నిర్భయ దోషుల తరుపున శుక్రవారం దాఖలైన పిటీషన్లను ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. దోషులు క్యురేటివ్ పిటీషన్లు, క్షమాభిక్ష పిటీషన్లు వేసుకునేందుకు తీహార్ జైలు అధికారులు అవసరమైన కాగితాలు ఇవ్వలేదని ఆరోపిస్తూ పిటీషన్లు తరుఫు న్యాయవాది ఏపీ సింగ్
కారు యజమాని నిర్లక్ష్యం ఒక చిన్నారి బాలుడి ప్రాణాలు తీసింది. అప్పటివరకు ఆడుకుంటున్న చిన్నారి జీవితం కారు చక్రాల కింద నలిగి పోయింది. కారు రివర్స్ చేసే సమయంలో యజమాని సరిగా గమనించకపోవటంతో ఈ దుర్ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే మహబూబ్నగర
ములుగు జిల్లామేడారంలో ఫిబ్రవరి 5 నుంచి జరిగే సమ్మక్క సారలక్క జాతర కోసం ప్రభుత్వం అన్నిఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 90ల శాతం పనులు పూర్తయ్యాయి. మేడారం వెళ్లే భక్తులకు అధికారులు ముఖ్య సూచన చేశారు. శనివారం, ఆదివారం (జనవరి 25,26 తేదీల్లో) రెండు రో�