Home » Author »chvmurthy
మేడారానికి వచ్చే భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం అన్నీ సౌకర్యాలను కల్పిస్తున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. ఆయన శుక్రవారం మేడారం జాతర అభివృద్ధి పనులను పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్, జెడ్పీ చైర్మన్�
‘మఘం’ అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్ఠమైనదిగా భావించేవారు. ఈ మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం గనుక మాఘమాసమైంది. మాఘ స్నానం పవిత్రస్నానంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం. పాపరాహిత
మాఘమాసం తెలుగు సంవత్సరంలో పదకొండవ నెల. చంద్రుడు మఖ నక్షత్రంతో కూడుకున్న మాసం కాబట్టి ఇది మాఘమాసం అయింది. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసం విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైనది. ఈ ఏడాది మాఘ మాసం 25-01-2020 నుండి 23-02-2020వరకు ఉంటుంది. ఈ మాఘ మాసం నెల రోజులు &nbs
శంషాబాద్ ఎయిర్ పోర్టులో హై ఎలర్ట్ ప్రకటించారు. జనవరి26 రిపబ్లిక్ డే సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎయిర్ పోర్టులో సందర్శకులకు పాసుల జారీని నిలిపివేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నార
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ తెలంగాణలోని మేడారంలో జరిగే సమ్మక్క సారక్క జాతర. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన మహా జాతరగా పేరు పొందింది. భారతదేశంలో కుంభమేళా తరువాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే. వివిధ రాష్ట్రాల నుంచి పది కోట్ల మందికి పైగా హ
హైదరాబాద్ శివారు నాగారంలోని శిల్పనగర్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. మమత వృధ్ధాశ్రమం పేరుతో ఓసంస్ధ అక్రమంగా మానసిక వికలాంగుల పునరావాస కేంద్రాన్ని నిర్వహిస్తోంది. ఈ కేంద్రంలో మద్యానికి బానిసైన వారితో పాటు, ఇతర మానసిక వికలాంగులకు చికిత్స ఇస్త
సికింద్రాబాద్ వారాసిగూడలో దారుణం జరిగింది. ఇంటర్నీడియెట్ చదువుతున్నఅరిఫా అనే విద్యార్ధిని ప్రేమపేరుతో ఒక యువకుడు హత్య చేశాడు. విద్యార్ధినిపై షోయబ్ అనే యువకుడు అత్యాచారం చేసి, హత్య చేసినట్లుగా తెలిసింది ఇంటర్ విద్యార్ధిని హత�
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. శుక్రవారం జనవరి 24న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముస్తాఫాబాద్, కారావాల్ నగర్, గోకుల్పురి ప్రాంతాల్లో 3 బహిరంగ సభల్లో ప్రసంగిస్తుండగా, పార్ట�
భర్త పెట్టే బాధలు భరించలేక ఆ ఇల్లాలు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆయినా మొదటి భర్త విడిచి పెట్టకుండా అక్కడకూ వచ్చి విసిగించ సాగాడు. దీంతోవిసుగు చెందిన రెండో భర్త మొదటి భర్తను హత్య చేశాడు… వివరాల్లోకి వెళితే కర్ణాటక లోని డీజే హళ్లి
రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులకు తగిన సహాయం చేయడంతోపాటు వారిని వెంటనే ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించేందుకు రోడ్ వలంటీర్లను సిద్ధం చేస్తున్నారు. ఈమేరకు గ్రేటర్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుశాఖ సౌజన్యంతో ఎమర్జెన్సీ మేనేజ్ అండ్ రీస�
ప్రముఖ టాలివుడ్ కమెడియన్ సునీల్ ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉంది. గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధ పడుతున్న ఆయన లేటెస్ట్ గా గొంతు ఇన్ఫెక్షన్ తో బాధ పడుతూ ఉండటంతో కుటుంబసభ్యులు గురువారం మాదాపూర్ లోని ఏషియన్ ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ
మంగుళూరు ఎయిర్ పోర్టులో ప్రవేశ ద్వారం వద్ద పేలుడు పదార్ధాలు ఉన్న బ్యాగ్ను పెట్టిన వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు. అతడి పేరు ఆదిత్యరావు గా పోలీసులు చెప్పారు. జనవరి 20 సోమవారం రోజు నిందితుడు IMD పేలుడు పదార్ధాలు కలిగిన బ్యాగ్ ను మంగుళూరు విమాన�
ఆంధ్రప్రదేశ్ ను 3 రాజధానులుగా ఏర్పాటు చేసే అంశంపై బుధవారం హై కోర్టులో విచారణ జరగనుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాజధాని రైతులు హై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలని 37 మంది రైతులు కోరారు. సీఆర�
అమరావతి సచివాలయం ఫైర్ స్టేషన్ వద్ద బుధవారం ఉదయం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అసెంబ్లీకి వెళుతున్న టీడీపీ ఎమెల్సీల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. వారి వాహనాలపై స్టిక్కర్లు లేవని వారిని ఆపేశారు. దీంతో మండలి సభ్యులు వారితో వాగ్వా�
ఢిల్లీ నగరాన్నిదట్టమైన పొగ మంచు కప్పేసింది. బుధవారం తెల్లవారు ఝూమున 7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీ విమానాశ్రయంలో కమ్ముకున్న దట్టమైన పొగమంచు కారణంగా 200 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనపపడలేదు. పొగ మంచు కారణంగా రన్ వే కని
ఆస్ట్రేలియాలో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. ఒక పక్క అడవులు అగ్నికి ఆహుతి అవుతుంటే, మరో పక్క వడగళ్ల వానలు, వరదలుతో జనజీవనం అతలాకుతలం అవుతోంది. మరోవైపు ఆకాశాన్ని కమ్మేసిని ధూళి దండయాత్ర చేస్తున్నట్లు గ్రామాలు, పట్టణాలపై విరుచుకు పడింది. ప్�
లలితా జ్యూయలర్స్ లో చోరీ జరిగింది. హైదరాబాద్ పంజాగుట్టలోని లలితా జ్యూయలరీ షోరూంలో సేల్స్ మెన్ దృష్టి మరల్చి 92 గ్రాములు బంగారు ఆభరణాలను కొందరు కస్టమర్లు దోచుకు వెళ్లినట్లు గుర్తించారు.
రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి బిల్లును మంగళవారం శాసనమండలిలోప్రవేశపెట్టనివ్వకుండా అడ్డుకునేయత్నం ద్వారా టీడీపీ సరి కొత్త సంప్రదాయానికి తెర తీసింది. శాసనసభలో సుదీర్ఘంగా చర్చించి.. ఆమోదించిన బిల్లును అడ్డ
దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచార కేసుల్లో నిందితులకు శిక్షలు పడుతున్నప్పటికీ మహిళలపై అఘాయిత్యాలు, ఆత్యాచారాలు మాత్రం తగ్గటం లేదు. తాజాగా ఉత్తర ప్రదేశ్ లో అప్పుడే పెళ్లైన నవ వధువుపై దారుణానికి ఒడిగట్టారు కొందరు కీచకులు. పెళ్ళైన మర్నాడే �
అమరావతి రాజధాని విషయంలో వైసీపీ, టీడీపీలు రెండూ తమ స్వార్ధ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి రాజధాని విషయాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు ఆరోపించారు. అవినీతిమయం చేశాయి అనటానికి నిన్న అసెంబ్లీలో జరిగిన �