Home » Author »chvmurthy
తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ చిక్కుల్లో పడ్డారు. ద్రావిడ పితామహుడు, సంఘ సంస్కర్త.. పెరియార్పై రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఆయన్న ఇబ్బందుల్లో పడేశాయి. జనవరి నెల 14 న జరిగిన తుగ్లక్ పత్రిక 50వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గోన్న ఆయన పెరియార్ ప�
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల జరుగుతున్న నేపధ్యంలో పోలింగ్ జరిగే రోజున సెలవు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. జనవరి 22న రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్ అర్బన్, ములుగు జిల్లాలు మినహా మి�
జమ్మూ కశ్మీర్లో ప్రీపెయిడ్ మొబైల్ సేవలను పునరుద్ధరించారు. దాదాపు 6 నెలల తర్వాత ప్రీపెయిడ్ మొబైల్ సేవల్లో భాగంగా వాయిస్ కాల్స్, మెసేజ్ సర్వీసులపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు జమ్మూ కశ్మీర్ ప్రధాన కార్యదర్శి రోహిత్ కన్సాల్ విలే
ఏపీ రాజధాని అమరావతి తుళ్లూరులో శనివారం హై డ్రామా చోటు చేసుకుంది. ఏపీ రాజధానిని అమరావతిలోనే కోనసాగించాలనిడిమాండ్ చేస్తూ నలుగురు యువకులు తుళ్లూరు గ్రామంలో సెల్ టవర్ ఎక్కారు. రాజధానిని అమరావతిలో కొనసాగించకపోతే తాము అక్కడి నుంచ�
ఊళ్లో ఒక రైల్వే స్టేషన్ నిర్మించారంటే ఆ ఊరిలో జనం రోజూ రైలెక్కి పక్క ఊరికి వెళ్ళటమో…ఇంకెక్కడికైనా ప్రయాణం చేయటమో జరుగుతుంది. ఆ ఉరి ప్రజల అవసరాల కోసం ఇతర ఊళ్ళకు వెళ్లే వాళ్ల సంఖ్య బాగానే ఉండి ఉంటుంది. సో …ఆ లైనులో ఒకటో రెండో ప్యాసింజ
అమరావతి రైతులకు పోలీసులు ముందస్తు నోటీసులు ఇస్తున్నారు. జనవరి 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఎటువంటి ఆందోళనలకు, సభల నిర్వహణకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. అమరావతి పొలిటికల్ జేఏసీ, ప్రజాసంఘాల నాయకులు జనవరి 20 న ఛల�
భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక యువ ఎంపీ తోపాటు, మరోక ప్రముఖ వ్యక్తిని హతమార్చేందుకు పన్నిన కుట్రను బెంగుళూరు పోలీసులు చేధించారు.
సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా ఐపీఎస్ అధికారి మనోజ్ శశిధర్ నియమితులయ్యారు. ఆయన 1994 గుజరాత్ కేడర్ కు చెందిన అధికారి. ఈ పదవిలో ఆయన అయిదేళ్ళపాటు కొనసాగుతారు. కాగా సీబీఐ జేడీ గా ఏపీకి చెందని వ్యక్తిని, రాజకీయాలకు చెందని వ్యక్తిని నియమించాలన
రాజధాని ప్రాంత రైతులు తమ సమస్యలు ప్రభుత్వానికి చెప్పుకోటావికి ఇచ్చిన గడువును పెంచాలని హై కోర్టు సీఆర్డీఏను ఆదేశించింది. తమకు ఇచ్చిన గడువు సరిపోవటంలేదని దాన్ని పెంచాలని కోరుతూ రాజధాని రైతులు హై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై �
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనవరి నెలాఖరు నుంచి పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. బీజేపీతో జనసేన పొత్తు.. సుదీర్ఘ రాజకీయ ప్రయాణం … స్ధానిక సంస్ధలలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహలపై ఆయన వారికి ఈ సమావేశాల్లో దిశానిర్ద
ఐఎన్ ఎక్స్ మీడియా , ఎయిర్ సెల్ మ్యాక్సిస్ మనీ ల్యాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న కార్తీచిదంబరంకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. సుప్రీం కోర్టులోడిపాజిట్ చేసిన 20 కోట్ల రూపాయలను విత్ డ్రా చేసుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం శనివారం(జనవరి 18,2020) సమావేశం అవుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన సమావేశం అయ్యే కేబినెట్ .. 3 రాజధానుల అంశంపై హైపవర్ కమిటీ ఇచ్చే నివేదికపై చర్చించనుంది. రాష్ఠ్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్�
హీరోయిన్ రష్మిక మందన్న ఇంటి నుంచి లెక్కలో చూపని రూ. 25 లక్షలను గురువారం స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ అధికారులు తెలిపారు. వీటితోపాటు కర్ణాటకలోని కొడగు జిల్లా విరాజ్పేట లో ఉన్న రష్మిక ఇంటి డాక్యుమెంట్లను కూడా వారు స్వాధీనం చేసుకున్న�
నల్గొండ జిల్లా హాజీపూర్ లో జరిగిన వరుస హత్యల కేసులో ఫాస్ట్ట్ ట్రాక్ కోర్టులో శుక్రవారం వాదనలు ముగిసాయి. శ్రీనివాసరెడ్డే బాలికలను హత్య చేశాడని చెప్పడానకి ఆధారాలున్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు వివరించారు. నిందితుడికి గతంలో కూడా
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో జగన్ దాఖలు చేసిన రెండు పిటీషన్లను నాంపల్లి సీబీఐ కోర్టు కొట్టివేసింది. ఐదు చార్ఝి షీట్లను కలిపి ఒకే సారి విచారించాలని జగన్ తరుఫు న్యాయవాది వేసిన పిటీషన్ ను కోర్టు కొట్టి వేసింది. సీబీఐ విచ�
ఏపీ రాజధాని అమరావతి గ్రామాల్లో 144 సెక్షన్ అమలు, పోలీస్ యాక్ట్ 30 అమలు, విజయవాడలో ధర్నా చేసిన మహిళల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల హైకోర్టు తప్పు పట్టింది. అమరావతి రైతులు, న్యాయవాదులు,మహిళలు హై కోర్టులో దాఖలు చేసిన పిటీషన్లపై శుక్�
చాలా కాలంగా ఖాళీగా ఉన్న ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అనంతపురం జిల్లాకు చెందిన దళిత నేత , ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న డాక్టర్ సాకే శైలజానాధ్ ను నియమించారు పార్టీ అధ్యక్షురాలుసోనియా గాంధీ. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అంపశయ్యపై ఉన్న�
ఏపీ రాజకీయాల్లో బీజేపీ జనసేన పొత్తుతో పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు. బీజేపీ జనసేన పొత్తు వల్ల వచ్చిన నష్టమేమి లేదని…. పవన్ కల్యాణ్ వంటి వ్యక్తితో కలిసి ప్రయాణం అంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదటమేనని…బీజ�
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి సీనియర్ నాయకుడు సాకే శైలజానాధ్ నియమితులయ్యారు. 2019 లో జరిగినసార్వత్రిక ఎన్నికల తర్వాత అధ్యక్ష పదవికి రఘువీరా రెడ్డి రాజీనామా చేశారు అప్పటి నుంచి పార్టీ వ్యవహారాలకు ఆయన దూరంగా ఉన్నారు. గత కొన
ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే 2012 నాటి నిర్భయ కేసులో నిందితులకు ఉరిశిక్ష అమలులో జాప్యం జరుగుతోందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆరోపించారు. నిర్భయ కేసులో న్యాయం జరగటానకి జరుగుతున్న ఆలస్యానికి ఆప్ ప్రభుత్వమే బాధ్యత �