Home » Author »chvmurthy
ఏపీ రాజకీయాల్లో ఈరోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం జరిగిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు చెప్పారు. రాష్ట్ర రాజకీయాలను ప్రక్షాళన చేయటంలో ఇది ఒక శుభ పరిణామం అని ఆయన అన్నారు. విజయవాడలో బీజేపీ, జనసేనకు చెందిన ప్రధాన నేతలు చర్చలు జర
ఏపీ సీఎం జగన్ పై మాజీ ఎంపీ జేసీ దివాకర రెడ్డి సంచలనవ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో కేసీఆర్ చేసిన ఆర్ధిక సాయాన్ని జగన్ ఎప్పుడో చెల్లించేసి గురు భక్తిచాటుకున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. ఒకే ఒక్క డీల్ లో జగన్ కు వేయి కోట్లు వచ్చాయని చెబుత
పశ్చిమ బెంగాల్ లోని బేజేపీ ఆఫీసుకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. బంకురా జిల్లాలోని చందాయి గ్రామ్ ప్రాంతంలోని బీజేపీ కార్యాలయానికి గుర్తు తెలియని దుండగులు గత రాత్రి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో బీజేపీ ఆఫీసు కాలిపోయింది. తృణమూల
జనవరి 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 31న ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్ను కేంద్రం ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ సెషన్ ను జనవరి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు రెం�
రాష్ట్రంలో జనవరి 22న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్ధులు జాబితా ఖరారయ్యింది. రాష్ట్రంలోని 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం జనవరి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించారు. 11న నా
వేతన సవరణ కోరుతూ దేశ వ్యాప్తంగా బ్యాంకు యూనియన్లు మరోసారి సమ్మెకు దిగుతున్నాయి. జనవరి 31, ఫిబ్రవరి ఒకటో తేదీన సమ్మె చేయాలని బ్యాంకు యూనియన్లు బుధవారం పిలుపునిచ్చాయి. భారతీయ బ్యాంకుల సంఘం(ఐబీఏ)తో వేతన సవరణపై జరిగిన చర్చలు విఫలం కావటంతో సమ్మెక�
పొంగల్ వేడుకలను పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ వినూత్నంగా జరుపుకున్నారు. జనవరి 14 న పుదుచ్చేరి మున్సిపాలిటీలో పని చేసే మహిళా కార్మికులను రాజ్ భవన్ కు పిలిచి వారందరితో సరదాగా గడిపారు. వారిలో ఒక వయస్సు మళ్ళిన మహిళ పాటలకు డ్యాన్స్
కేరళలోని ప్రసిధ్ధ శబరిమల కొండపై నేడు అపరూప ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. మకర సంక్రాంతి పర్వదినాన జనవరి 15న రాత్రి సుమారు 6 గంటల 51 నిమిషాల సమయంలో అయ్యప్ప భక్తులకు మకరజ్యోతి దర్శనం జరిగింది. ప్రతీ ఏడాది సంక్రాంతి రోజు జరగనున్న ఈ దివ్య దర్శనం కోస�
పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్నకోడి పందాల్లో విషాదం చోటు చేసుకుంది. చింతలపూడి మండలం ప్రగడవరంలో కోడి కత్తి తగిలి ఒక వ్యక్తి మృతి చెందాడు. కోడి కత్తి మర్మాంగాలకు తగలడంతో సరిపల్లి చిన వెంకటేశ్ అనే వ్యక్తి మృతి చెందాడు. పందెంలో రెండు క�
బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ, భారత మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామి బయోపిక్లో ప్రధానపాత్ర పోషిస్తోంది. ఈబయో పిక్ లో అనుష్క నటించడానికి ఝులన్ గోస్వామి జీవిత చరిత్రే ప్రధాన కారణం. ఎందుకంటే ఆమె భారత మహిళా క్రికెట్ జట్టుకి కెప్
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. 50 శాతాన్ని మించి రిజర్వేషన్లు ఇవ్వడాన్ని కోర్టు తప్పుబట్టింది. దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేయాల�
నిర్భయ హత్యాచార ఘటనలో నిందితులకు ఉరి శిక్ష అమలు చేయటం మరింత ఆలస్యం కానుంది. ఈ అంశంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీ శాసన సభ ఎన్నికలల్లో పోటీ చేసే ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్ బరిలో దిగుతున్నారు. పట్పర్గంజ్ అసెంబ్లీ స్థ
ఆదివాసీ తెగలవారికి ఇబ్బంది కలిగిస్తున్న అడవి ఒంటెలను ఆస్ట్రేలియా ప్రభుత్వం కాల్చి చంపింది. ఒక వైపు అడవి… కార్చిచ్చుతో దహనం అవుతుంటే మరో వైపు అధికారులు ఈ పశుమేధం చేపట్టారు. హెలికాప్టర్లలో కూర్చున్న గన్ మెన్ లు ఒంటెల తలపై తుపాకులు గురిపెట�
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సంక్రాంతి పండుగను స్వరాష్ట్రం తమిళనాడులో జరుపకుంటున్నారు. చెన్నైలోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆమె పొంగల్ వేడుకల్లో పాల్గోన్నారు. తమిళనాడుకు, తెలంగాణ కు మధ్య వారధిగా తాను ఉంటానని ఆమె తెల�
తెలంగాణ రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పోరేషన్లకు జరిగే ఎన్నికల నామినేషన్లకు ఉపసంహరణ గడువు మంగళవారం జనవరి 14, మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. ఎన్నికల బరిలో నిలిచే తుది అభ్యర్థుల జాబితాను మరి కొద్ది సేపట్లో ప్రకటించనున్నారు. ఈ నెల 22న పోలి
సంక్రాంతి దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో జరుపుకునే పండుగ. సంక్రాంతి అని తెలుగునాట అన్నా పొంగల్ అని తమిళ తంబి పలికినా మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో సంక్రాత్ అని పిలిచినా జనవరి 14న ఒకే విధంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. ఈ పండగకు కొత్త పంట ఇంటికి వస
సినీ రంగంలో గత ఏడాది మీటూ ఉద్యమం సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. పత్రికా రంగంతో సహా దేశవ్యాప్తంగా లైంగిక వేధింపులకు గురైన మహిళలందరూ ధైర్యంగా తమ గళం విప్పి తాము అనుభవించిన బాధను బయటపెట్టారు. ఇప్పుడు ఈ సెగ బెంగాలీ చిత్ర పరిశ్రమను తాకింది
ఒడిషాలో దారుణం జరిగింది. 13 ఏళ్లబాలికపై ముగ్గురు యువకులు అత్యాచారం జరిపారు. మహిళలు, యువతులపై దాడికిపాల్పడుతున్నవారిపై పోలీసులు చట్టాలు కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ యువతులపై అత్యాచారాలు ఆగటంలేదు. గంజాం జిల్లాలోని బెర్హాంపూర్ లో 8 వ�
ఏపీ రాజధానిపై ఏదో ఒకటి తేల్చాయనే పక్కా ప్లాన్ తో ఉన్న వైసీపీ సర్కార్ ఆ దిశగా దూకుడు పెంచింది. ఈ నెల 20నుంచి 3 రోజుల పాటు శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరచాలని నిర్ణయించింది. 20, 21, 22 తేదీల్లో శాసనసభను సమావేశ పరచాలని అసెంబ్లీ కార్యదర్శికి ప్రభు