Home » Author »chvmurthy
వరంగల్ జిల్లా హన్మకొండ లోదారుణం జరిగింది. రామ్ నగర్ లో హారతి అనే యువతి గొంతుకోసి చంపాడు ఓ ఉన్మాది. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ యువతి మృతి చెందింది. రాంనగర్ లో షాహిద్ అనే యువకుడు హారతి అనే యువతిని గొంతుకోసి చంపాడు. మహిళలు పై అకృత్యాలు చే�
గుంటూరు జిల్లా కాజ టోల్ ప్లాజా వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టీడీపీ ఏపీ అధక్షుడు కళా వెంకటరావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజధాని ప్రాంతంలో పర్యటించటానికి అనుమతి లేదని చెపుతూ వారికి నోటీసులు జారీ చేశారు. &nb
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని…. రాజధానిని తరలించవద్దంటూ తుళ్లూరు, మందడం గ్రామాల్లో నిరసన ప్రదర్శన చేస్తున్న మహిళా రైతులపై పోలీసులు దాడి చేసిన ఘటనను జాతీయ మహిళా కమీషన్ సుమోటోగా స్వీకరించింది. శనివారం నిజ నిర్ధారణ కమిటీని అమరావ�
సీఏఏ-పౌరసత్వ సవరణ చట్టంకి వ్యతరేకంగా వివిధ కోర్టుల్లో దాఖలైన అన్నీ పిటీషన్లను జనవరి 22 న విచారించనున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. పలు కోర్టుల్లో ఈఅంశంపై పిటీషన్లు దాఖలు చేసిన అందరికీ సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. సీఏఏక�
క్రీడల కోసం ప్రాక్టీస్ చేస్తుండగా బాణం వచ్చి మెడకు గుచ్చుకోవంటతో ఓ క్రీడాకారిణికి పెద్ద ప్రమాదం తప్పింది. ఖేలో ఇండియా క్రీడల కోసం ప్రాక్టీస్ చేస్తుండగా 12 ఏళ్ల ఆర్చరీ క్రీడాకారిణి శివాంగిని గొహేన్ కి పారపాటుగా ఒక బాణం వచ్చి ఆమె మెడకు గుచ్చ
తమ అభిమాన హీరో సినిమా విజయం సాధించటానికి అభిమానులు చేసే పనులు ఒక్కోసారి ఒళ్లు గగ్గుర్పొడుస్తాయి. తమిళసూపర్స్టార్ రజనీకాంత్ నటించిన దర్బార్ చిత్రం జనవరి 9 గురువారం నాడు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో మధురైలో రజనీ అభిమాన�
సంక్రాంతి పండుగ సందర్భంగా రైల్వే స్టేషన్లలో అనవసర రద్దీని నియంత్రించేందుకు సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లలో ప్లాట్ఫామ్ టిక్కెట్ చార్జీలను తాత్కాలికంగా పెంచినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ప్రస్తుతం రూ.10 ఉన్న ప్లాట�
అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్సుయాత్రను ప్రారంభించటానికి వెళ్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ బెంజిసర్కిల్ వద్ద అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఏర్పాటైన అనంతరం ఆట�
5 కోట్ల మంది ప్రజలు ఒప్పుకుంటే నేను రాజధాని మార్పుకు అంగీకరిస్తానని..అలా కాకుండా మొండిగా రాజధానిని మార్చాలని మారిస్తే మీ పతనం ఇక్కడి నుంచేప్రారంభం అవుతుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని విషయం అనేది ఏ ఒక్క జిల్లా, సా
ఏపీ రాజధాని తరలింపు విషయంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం ఉండబోదని బీజేపీ నాయకుడు కె.మురళీ ధర రావు స్పష్టం చేశారు. అభివృధ్ధి అనేది ఒకే ప్రాంతానికి పరిమితం కాకూడదని, అభివృధ్ధి వికేంద్రీకరణ చేయటం మంచిదేనని బుధవారం, జనవరి 8న ఆయన నెల్లూరులో వ్యాఖ్యాని
ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖ రెడీగా ఉంది. పరిపాలనా రాజధానిగా ప్రతిపాదించిన ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక ప్రకారమే అడుగులు వేస్తోంది. పరిపాలనా రాజధానిగా విశాఖను చేసుకోవాలన్న ఆలోచనకు ముందే పూర్తిస్థాయిలో కసరత్తు చేసింది. పరిపాల�
శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటీషన్లపై విచారించటానికి ఏర్పటైన 9 మంది జడ్జిల ధర్మాసనం జనవరి 13 నుంచి విచారణ చేపట్టనుంది. దీనికి సీజేఐ ఎస్ ఏ బాబ్డే నేతృత్వం వహిస్తారు. కేరళలోని పతనందిట్ట జిల్లాలోని 800 ఏళ్లనాటి అయ్యప్పస్వామి
రాష్ట్రంలోని గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న15,971 పోస్టులను భర్తీ చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కొత్తగా 300 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయాలని వాటి ద్వారా మరో 3వేల మందిని నియమించాలని కూడా ఆయన ఆదేశించారు. మంగళవారం సీఎం జగన్ పంచాయతీరాజ�
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడదలైంది. రాష్ట్రంలోని 9 కార్పోరేషన్లు లోని 325 కార్పోరేటర్ స్థానాలకు, 120 పురపాలక సంఘాల్లోని 2,727 కౌన్సిలర్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ నాగిరెడ్డి ఎన్నికల �
రాష్ట్రంలో టిడ్కో ద్వారా చేపడుతున్న గృహ నిర్మాణ ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్ ద్వారా తాజాగా మరో రూ.13.7 కోట్లను ఆదా చేసింది జగన్ ప్రభుత్వం. పట్టణ ప్రాంతాల్లోని గృహ నిర్మాణ పనులకు ప్యాకేజిల వారీగా నిర్వహిస్తున్న రివర్స్ టెండరింగ్ ప్�
పాకిస్తాన్ చెర నుంచి విడుదలైన ఏపీ మత్స్య కారుల పట్ల సీఎం జగన్మోహన్రెడ్డి ఉదారత చూపారని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. 20 మంది ఆంధ్రా జాలర్లకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారని తెలిపారు. హైదరాబాద్ నుంచి గన్�
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలన్న దాఖలైన పిటీషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్రెడ్డిల ధర్మాసనం కొట్టివేసింది. దీంతో రాష్ట్రంలో మున్సిపాలిటీ, మున్సిపల్ కా
మాజీ మంత్రి సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు బీజేపీలో చేరారు. పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈరోజు ఆయన ఢిల్లీలో పార్టీ కండువా కప్పుకుని కమలతీర్ధం పుచ్చుకున్నారు. మోత్కుపల్లికి పార్టీ కండువా కప్పి సభ్యత్వం
ప్రముఖ బంగారం తాకట్టు వ్యాపార సంస్థ ముత్తూట్ ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్ జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్ పై కొందరు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన తలకు, భుజానికి గాయమైంది. వెంటనే ఆయన్ను దగ్గరలోని ప్రయివేటు ఆస్పత్రికి తరల
ఏపీ రాజధాని ప్రాంత రైతులు మంగళవారం తలపెట్టిన రహదారుల దిగ్బంధం తో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. అందులో భాగంగా విపక్ష టీడీపీతో పాటు జనసేన పార్టీ నాయకులను కూడా గృహ నిర్భంధం చేశారు. గుంటూరు జిల్లా చిన కాకాని వద్ద రైతులపై పోలీస�