Home » Author »chvmurthy
రైతుల ముసుగులో టీడీపీ నాయకులు ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై దాడి చేశారని నగరి ఎమ్మెల్యే ఆర్ కే రోజా ఆరోపించారు. ముందస్తు ప్రణాళిక రూపోందించుకునే టీడీపీ గూండాలు పిన్నెల్లిపై దాడి చేశారని ఆమె అన్నారు. పిన్నెల్లిపై దాడి అనంత�
ప్రజాప్రతినిధులు కానీ వైసీపీ నాయకులు కానీ ఆరోడ్డులో వస్తే వాళ్లపై దాడి చేయటానికి ముందుగానే చంద్రబాబు నాయుడు అక్కడ మనుషులను పెట్టుకుని నాపై దాడి చేయించాడని పిస్తోందని అన్నారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి. రోడ�
మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నకార్మిక చట్టాలను, బ్యాంకింగ్ సంస్కరణలను వ్యతిరేకిస్తూ జనవరి 8న, బుధవారం, దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపడుతున్నారు. అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు పలు బ్యాంకింగ్ సంఘాలు కూడా తమ మద్దతును ప్రకటి�
బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్ ఎంత గొప్పనటుడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నటుడిగా ఎంత పేరు తెచ్చుకున్నారో … వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అదే స్ధాయిలో పేరు పొందారు తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్తో పోలు�
ఏడాది కాలంగా పాక్ జైల్లో మగ్గుతున్న ఉత్తరాంధ్రకు చెందిన 20 మంది జాలర్లు భారత్ చేరుకున్నారు. సోమవారం, జనవరి6వ తేదీ సాయంత్రం వారిని పాక్ రేంజర్లు వాఘా సరిహద్దు వద్ద భారత సరిహద్దు భద్రతా సిబ్బందికి అప్పగించారు. వీరంతా ఆంధ్రప్రదేశ్ లోని విజయనగర�
ఆంధ్రప్రదేశ్ లో రాజధానిసెగలు ఇంకా చల్లారలేదు..అధికార విపక్షాల మధ్య మాటల యుధ్దాలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజధాని రైతులకు అండగా నిలబడి వారితో కలిసి పోరాడుతున్నారు. అధికార వైసీపీ నాయకులు కూడా మాటలతో ప
గజిని సినిమాతో తెలుగులో భారీ హిట్టు కొట్టిన కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఆ తర్వాత పోలీసు ఆఫీసర్ పాత్రలో నటించిన సింగం సిరీస్ కూడా తెలుగులో బాగానే హిట్టయ్యై తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ తమిళ స్టార్ హీరోకు నటుడిగానే కాక వ్యక్తిగానూ �
ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ పై పురువు నష్టం దావా వేయనున్నట్లు మాజీ మంత్రి బీజేపీ నాయకుడు రావెల కిషోర్ బాబు చెప్పారు. తనపై బుగ్గన అసెంబ్లీలో నిరాధారమైన ఆరోపణలు చేసారని అందుకే ఆయనపై రూ.10 కోట్ల రూపాయలకు పరువునష్టం దావావేయనున్నట్లు ర
గుంటూరు జిల్లా మంగళగిరిలో వేంచేసి ఉన్న శ్రీదేవి,భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి వారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. తెల్లవారు ఝూమున నాలుగు గంటలనుంచే భక్తులకు స్వామి వారి ఉత్తర దర్శనాన్ని కల్పించారు. స్వామిని దర్శ�
పాకిస్తాన్ చెరలో ఉన్న ఏపీకి చెందిన 20 మంది జాలర్లను విడుదల చేయటానికి పాక్ ప్రభుత్వం అంగీకరించింది. వీరిని జనవరి6 సాయంత్రం 4గంటలకు విడుదల చేయనున్నట్లు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఇస్లామా బాద్ లోని భారత హైకమీషన్ కు సమాచారం ఇచ్చి�
గ్రహణాలు మానవ జీవితంపై ప్రభావాన్నిచూపిస్తూ ఉంటాయి. గ్రహణ సమయంలో కొందరు భయపడి జాగ్రత్తలు తీసుకుంటుంటే… మరికొందరు వైజ్ఞానికంగా తమ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటారు. చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినపుడు, సూర్యుని కాంతి చంద్రునిపై పడకు
హైదరాబాద్ నగరంలో ఇటీవల మూతపడిన బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ను జీహెచ్ఎంసీ అధికారులు తిరిగి ప్రారంభించారు. 2019, నవంబర్ 23వ తేదీన ఈ ఫ్లై ఓవర్పై కారు ప్రమాదం జరిగినప్పటినుంచి ఫ్లై ఓవర్ను మూసివేశారు. అనంతరం నియమించిన నిపుణుల కమిటీ సూచనల మేరకు 43 రోజ
ముక్కోటి ఏకాదశి రోజు ఆలయాల్లో భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు. అసలు ఉత్తర ద్వార దర్శనం అంటే ఏమిటి..? ఉత్తర ద్వార దర్శనం లోని అర్ధం, పరమార్ధం ఏమిటో ఒకసారి తెలుసుకుందాం. ” వ్యక్తిర్ ముక్తిర్ మవాప్నోతి ఉత్తర ద్వార దర్శనాత్ ” అనే శ్లోక
ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే సమయం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తు�
కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈప్రమాదంలో ఏపీ కి చెందిన ఒక విద్యార్ధి మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. విహార యాత్రకు వెళ్లినవారు విషాదంలో మునిగిపోయారు వివరాల్లోకి వెళితే ….అనంతపురం జిల్లా కదిరికి చెం�
రాష్ట్రంలో లైఫ్సైన్సెస్ రంగంలో 2030 నాటికి 54 లక్షల ఉద్యోగాలు సృష్టించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో లైఫ్సైన్సెస్ రంగం వాటా 50 బిలియన్ డాలర్లు ఉ
ప్రపంచంలో గ్రీన్ఫీల్డ్ మెగా సిటీల నిర్మాణాలు విఫల ప్రయోగాలుగా మిగిలిపోయాయని బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్(బీసీజీ) తన నివేదికలో వెల్లడించింది. ఏపీ రాజధాని అమరావతి విషయంలో అలాంటి ప్రయోగం రాష్ట్ర ప్రజలకు నష్టదాయకమని.. సంపదంతా ఒకే చోట పో�
రాష్ట్రంలోని 5 వేల ఆరోగ్య ఉపకేంద్రాల రూపు రేఖలు ఫిబ్రవరి 1 నుంచి మార్చ బోతున్నామని సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఇండోర్ స్టేడియంలో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పైలట్ ప్రాజెక్టును ఆయన జనవరి 3, శుక్రవారం నాడు ప్రారంభి�
విశాఖపట్నంలో 17 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయం 2020 మార్చి నాటికి పూర్తి అవుతుందని టీటీడీఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. మంచి ముహూర్తం నిర్ణయించుకుని ఆలయాన్ని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ముంబైలో 30 కోట్ల రూపాయలత�
కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్ధ ఆల్ ఇండియా కాంగ్రెస్ సేవాదళ్ ఆర్ ఎస్సెస్ కు చెందిన వీరసావర్కర్ పై వివాదాస్పద వ్యాఖ్యలతో ఒక బుక్ లెట్ ప్రచురించింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరుగుతున్న 10 రోజుల సేవాదళ్ శిక్షణా కార్యక్రమంలో “హౌ బ్రేవ్ ఈ�