Home » Author »chvmurthy
సంక్రాంతి పండుగ వస్తోందంటే చాలు దేశంలో ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసుకునే వారంతా సొంత ఊళ్లకు పయనమవుతూ ఉంటారు.ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కాకినాడ లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఈ రైలు కాజీపేట,విజయావా�
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సంప్రదాయ క్రికెట్ను తప్పనిసరిగా కుదించాలనే యోచనలో ఉంది. అంతా అనుకున్నట్లు జరిగితే 2023 నుంచి ఐదు రోజుల ఆట కాస్తా నాలుగు రోజులకే పరిమితం కానుంది.అంటే మరో మూడేళ్ల తర్వాత నాలుగు రోజుల టెస్టులే కనిపించే అవకాశము
తెలంగాణ రాష్ట్రంలో వెట్టి చాకిరిలో మగ్గిపోతున్న చిన్నారులను కాపాడేందుకు.. వారి ముఖంలో చిరునవ్వును తిరిగితేవాలన్న సంకల్పంతో చేపడుతోన్న ఆపరేషన్ స్మైల్ సత్ఫలితాలను ఇస్తోంది. ప్రతి ఏటా జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్ పేరిట పోలీసులు చే�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘జగనన్న అమ్మఒడి’ పథకం ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలకే కాకుండా అన్ఎయిడెడ్ ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల విద్యార్థులందరికీ వర్తిస్తుందని పాఠశాల విద్యాశాఖ స్పష్టంచేసింది. ఈ మేరకు పాఠ�
టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంటిపై సీబీఐ అధికారులు దాడులు చేశారు. గుంటూరులోని నివాసంతో పాటు విజయవాడ, హైదరాబాద్, బెంగుళూరుల్లోని ఇళ్లు, ఆఫీసుల్లో మంగళవారం, డిసెంబర్31 ఉదయం అధికారులు ఏకాకాలంలో తనిఖీలు చేస్తున్నారు. రాయపా
మరి కొద్ది గంటల్లో పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రపంచం మొత్తం సిధ్దంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కొత్త సంవత్సరం వేడుకలు చేసుకునేందుకు సిధ్దమవుతంటే హైదరాబాద్ ఈ వేడుకలకు దూరంగా ఉంటోందా అంటే అవ�
తెలంగాణకు కొత్త సీఎస్ ఎవరు? ఇప్పుడిదే విషయం తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడున్న సీఎస్ ఎస్కే జోషీ పదవీ కాలం నేటితో(31-12-2019) ముగుస్తోంది. దీంతో… ఆయన ప్లేస్లో ఎవరిని నియమించాలన్న విషయంపై సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. సీనియర్ ఐఏఎ�
ఏపీ రాజధాని రైతులకు ప్రభుత్వం చెల్లించే కౌలు నిధులతో మళ్ళీ సాగుకు అనుకూలంగా చేసి వారి భూములను వారికి తిరిగి ఇవ్వొచ్చని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై ఏపీలో రాజకీయ వివాదం ముదురుతు�
రాజధాని అనేది ఏదో ఒక ప్రాంతంలో సంపూర్ణంగా ఏర్పాటు చేసి, అభివృధ్దిని రాష్ట్రం అంతటికీ పంచాలని ఈవిషయమై సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన 3రాజ�
తెలుగుదేశంపార్టీకి మరో షాక్ తగిలింది. గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్తో పాటు ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయ�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కరువు జిల్లాగా ఉన్న కరీంనగర్ జిల్లాను పాలుగారే జిల్లాగా చేయాలన్న నాకల నిజమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. జీవనది గోదావరిపారే కరీంనగర్ జిల్లాలో గతపాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు వలసలు వెళ్లారని…సిరిసిల్ల నే�
ఆదిలాబాద్ జిల్లాలో బాంబు పేలుడు ఘటన కలకలం రేపింది. జిల్లాలోని ఉట్నూరు క్రాస్ రోడ్స్ వద్ద ఆగి వున్న మోటారు సైకిల్లో ఉన్ననాటు బాంబు పేలింది. పేలుడు జరిగిన ప్రదేశం పెట్రోల్ బంకు ఎదురుకుండా ఉంది. బంకులో పెట్రోల్ పోయించుకుని రోడ్డుపైకి వచ్చిన
దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ వినియోగదారులకు నూతన సంవత్సరం ప్రవేశించే వేళ షాకిచ్చింది. ప్రీపెయిడ్ కనీస రీఛార్జి మొత్తాన్ని రూ.23 నుంచి రూ.45 కి పెంచింది. అంటే దాదాపు 95 శాతం ధరలు పెంచింది. వినియోగదారులు ఎలాంటి అవాంతరాలు లేని ఎ�
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ముస్లింలను ఉద్దేశించి యూపీ లోని మీరట్ ఎస్పీ అఖిలేశ్ నారాయణ్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ లోని సీనియర్ నేతలు విభిన్నంగా స్పందించారు. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి �
బిగ్బాస్ తెలుగు సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్.. పునర్నవి భూపాలంతో కలిసి సందడి చేశాడు. బిగ్బాస్ సీజన్ 3లో ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్నవారిలో రాహుల్, పునర్నవిలు మొదటి వరుసలో ఉంటారు. అయితే రాహుల్, పునర్నవి లవ్లో ఉన్నారనే ప్రచ�
దేశంలో ఎలాంటి పరిస్ధితులు తలెత్తినా వారణాశిలోని భారత్ మాతా మందిర్ మాత్రం ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. ఈ మందిరం పవిత్ర కాశీ విశ్వనాధ్ మందిర్ కు సమీపంలోని ఆర్యన్ లోలార్కా కుండ్ సంతానోత్పత్తి చెరువు వద్ద ఉన్నప్పటికీ సందర్శకుల తాకిడి తక్క�
పాకిస్తాన్ లో ఉన్న మహాభారత కాలంనాటి అతి పురాతనమైన హిందూ దేవాలయాన్ని పాకిస్తాన్ 2020లో తెరవబోతోంది. పంచతీర్ధ అనే పేరుగల ఈ పుణ్యతీర్ధం పెషావర్ లో ఉంది. ఇక్కడ 5 కొలనులు ఉన్నాయి. మహాభారత కాలంలో పాండురాజు ఇక్కడి కొలనులో స్నానం చేసినట్లు పురాణ కధ
ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేస్తూ చేసిన చట్టానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నర్ పేరిట ఉత్తర్వులు విడుదల చేసింది. ఏపీఎస్ ఆర్టీసీన�
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం,డిసెంబర్28న ప్రభుత్వ రంగ బ్యాంకుల సీఈవోలతో సమావేశం కానున్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల ఆర్థిక స్థితిగతులు, పనితీరు, వ్యాపారంలో వృద్ధి తదితర వివరాలను తెలుసుకోవడానికి నిర్మలా ఆయా బ్యాంకుల అధిపతు�
ఏడాది కాలంలో భారత దేశంలో వైర్లెస్ డేటా వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని ట్రాయ్ వెల్లడించింది. 2014లో భారతీయ కస్టమర్లు 82.8 కోట్ల గిగాబైట్స్ (జీబీ) డేటా వాడితే.. 2018 వచ్చే సరికి ఇది 4,640 కోట్ల జీబీకి చేరిందని ట్రాయ్ లెక్కలు చెబుతున్నాయి. ప్రప�