Home » Author »chvmurthy
ఏపీ రాజధాని తరలింపు అంశంలో రైతులను కాదని అక్కడి నుంచి ముందుకు వెళితే …రైతుల శవాలపై నుంచి తీసుకువెళ్లాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. రాజధాని తరవలింపుపై అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న దీక్షకు మద్దుతుగా ఆయన శుక్రవారం సంఘీ�
జమ్మూ కాశ్మీర్ లోని కార్గిల్ లో ఇంటర్నెట్ సేవలను తిరిగి పునరుధ్దరించారు. జమ్మూకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీన కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఆరోజు నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగ
ఏపీకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ అంటూ వైసీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఖండించారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీ వివరాలు వెల్లడిస్తున్న నాని, ఒక విలేకరి
త్వరలో రాబోయే కొత్త సంవత్సరం లో తేదీ వేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. కొత్త సంవత్సరం తేదీ కొన్ని చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. చెక్కులు, డాక్యుమెంట్లు రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే పరిస్ధితి తారుమారయ్యే అ
రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి, వేల కోట్లతో రాజధాని నిర్మించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం లేదని సమాచారాశాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు. రాజధాని విషయంలో మరో హైపవర్ కమిటీని ఏర్పాటు చేసి ఆకమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా జనవరిలో
పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిన పలురాష్ట్రాల్లో చెలరేగిన నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. సీఏఏ బిల్లుకు వ్యతిరేకంగా చేసే నిరసనల్లో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చ�
ఏపీ లో3 రాజధానులు అంశం ప్రకంపనలు పుట్టిస్తూనే ఉంది. రాజధాని అమరావతి గ్రామాల్లో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. గత 9 రోజులుగా రైతులు నిరసనప్రదర్శనలునిర్వహిస్తూనే ఉన్నారు. రాజధాని రైతులు గురువారం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ను గురువారం
ఏపీలో 3 రాజధానుల అంశం హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన చేసిన నాటి నుంచి రాజధాని ప్రాంతంలో రైతులు నిరసన తెలుపుతూనే ఉన్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రైతులకు మద్దతు తెలిపి వారితో పాటు ధర్నాలు నిర్వహిస్తోంది. రాజధా�
మూల నక్షత్రం, మకర లగ్నం, ధనురాశి, షష్ట గ్రహకూటమి సమయంలో డిసెంబర్ 26, 2019 న గ్రహణం రావటం వల్ల ఎంతో ఉపయోగం ఉందని ఇది మంచికే అంటున్నారు బాలాపూర్ ప్రధాన అర్చకులు కోటేశ్వరశర్మ గారు. ఈ గ్రహణం వల్ల ఎవరూ భయడాల్సిన పని లేదని అన్నీ శుభపరిణామాలే ఉంటాయన
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ఖజానాకు మరో రూ.104 కోట్లు ఆదా చేశారు. రాష్ట్రంలో టిడ్కో ద్వారా చేపడుతున్న గృహ నిర్మాణ ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్ చేపట్టి తాజాగా గురువారం నాడు మరో రూ.104 కోట్లను ఆదా చేశారు. పట్టణ ప్రాంతాల్లోని గృహ ని
దేశవ్యాప్తంగా సీఏఏ నిరసనలు వెల్లువెత్తి కర్ఫ్యూ విధించిన ప్రాంతంలో ఒక ముస్లిం యువతి వివాహానికి హిందువులందరూ మేమున్నామని అండగా నిలిచి దగ్గరుండి వివాహం జరిపించారు. ఈ సంఘటన యూపీలోని కాన్పూర్ లోని బకర్గంజ్ ప్రాంతంలో జరిగింది. స్ధానికంగ�
ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అందరికీ తెలుసు కానీ ఎక్కువ మంది అవి పాటించటానికి ఇష్టపడరు. అదేమంటే హడావిడిలో వచ్చేసామనో…ఇంకేదో కారణం చెప్పి తప్పించుకుంటూ ఉంటారు. వన్ వే అమలు అవుతున్న చోట కానిస్టేబుల్ లేకపోతే రాంగ్ రూట్ లో కూడా వెళ్తూ ఉంటారు. &nb
అందరికీ ఆనందాన్ని కలిగించే ఆంగ్ల సంవత్సరము రావటానికి ముందు డిసెంబర్ 26 తేదీన ఏర్పడే సూర్యగ్రహణం, ఆ సమయంలో ఆరు గ్రహములు ధనూరాశిలో ఉండటం వలన అన్ని రాశుల వారిపై వాటి ప్రభావం పడటం..మరియు ఆంగ్ల సంవత్సరంలో మనం తీసుకోబోయే నిర్ణయాలు గురించి క్లుప్త�
శ్రీ వికారి నామ సంవత్సర మార్గశిర అమావాస్య డిసెంబర్ 26 గురువారం 2019 ఉదయం ఏర్పడే సూర్య గ్రహణం భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఏడాదిలో చిట్టచివరి, సంపూర్ణ సూర్యగ్రహణం ఇదే. మూల నక్షత్రం ధనుస్సు రాశిలో ఏర్పడుతోంది. ఇది కేతుగ్రస్థ కంకణాకార గ్రహ
ఈ ఏడాదిలో చిట్టచివరి సంపూర్ణ సూర్యగ్రహణం డిసెంబరు 26, గురువారం మూల నక్షత్రం, ధనుస్సు రాశిలో కంకణ సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. దేశవ్యాప్తంగా కనువిందు చేయనున్న ఈ కేతుగ్రస్థ కంకణాకార గ్రహణం ఈ ఏడాదిలో చిట్టచివరిది, మూడో సూర్యగ్రహణం. గ్రహణం గుర�
స్వస్తి శ్రీ వికారి నామ సంవత్సర మార్గశిర అమావాస్య అనగా డిసెంబర్ 26, గురువారం 2019 న ఏర్పడే సూర్య గ్రహణం భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. “ధనస్సు” రాశి మూల నక్షత్రం “మకర , కుంభ” లగ్నాలలో కేతు గ్రస్త కంకణ సూర్య గ్రహణం సంభవిస్తోంది. ఈ గ్రహణ
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చెన్నైలో ర్యాలీ నిర్వహించిన డీఎంకే పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ తో సహా ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులతో పాటు వేలాది మంది కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా సోమవారం ర్యాలీ నిర్వహించి�
కృష్ణా , గోదావరి జలాలను రాయలసీమకు తరలించటం ద్వారా సీమను పూర్తి స్ధాయిలో అబివృధ్ది చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. కడపజిల్లా రాయచోటిలో రూ.3వేల కోట్లతో చేపట్టిన పలు అభివృధ్ది పనులకు ఆయన మంగళవారం శంకుస్ధాపన చేశారు. గత ప్రభుత్వాల వైఖరి వ�
ఆప్ఘనిస్తాన్ లో కల్లోలం సృష్టిస్తున్న ఉగ్రవాదులకు అక్కడి ప్రభుత్వం భారీ షాకిచ్చింది. గత 24 గంటల్లో 18 ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు చేపట్టి భారీ సంఖ్యలో ఉగ్రవాదులను హతమార్చారు. 15 ప్రావిన్సులలో చేపట్టిన ఉగ్రవాద ఏరివేతలో 109 మంది ఉగ్రవాదులు హతమయ్య�
ఏపీ రాజధాని అమరావతి గ్రామాల్లో జరుగుతున్న ఆందోళనలపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ నేతల ఇన్సైడర్ ట్రేడింగ్ పడిపోయిందని ఉద్యమం చేస్తున్నారా.. అని ఆయన ఉద్యమం చేస్తున్నవారిని ప్రశ్నించారు. శ్రీకాకుళం లోజరిగిన