Home » Author »chvmurthy
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎల్జీ తన సరికొత్త డ్యూయల్ స్క్రీన్ స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ‘ఎల్జీ జీ8ఎక్స్ థింక్’ పేరుతో డిటాచబుల్ డ్యూయల్ స్క్రీన్ మొబైల్ను భారత మార్కెట్లో లభ్యమవుతోంది. ఇందులో 2.1 అంగుళాల సెకండ�
పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర రెడ్డిపై అనంతపురం పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనంతపురంలో పాల్గోన్న సభలో జేసీ ఈ వివాదాస్పద వ్యాఖ్య
జీఎన్ రావు కమిటీ నివేదిక పై అమరావతిలోని సచివాలయ ఉద్యోగులు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చి ఇప్పుడిప్పుడే సెటిలవుతున్న సమయంలో మళ్లీ విశాఖకు తరలించడం దారుణమని ఉద్యోగులు మండి పడుతున్నారు. కాగా.. ఈ అంశంపై ఇంతవరకు ఉద్�
ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధాని యోగం లేదా..? తరచూ మారిపోవాల్సిందేనా..? అప్పటి మద్రాస్ నుంచి ఇప్పటి అమరావతి వరకూ జరిగిన.. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి రావడంతో.. అమరావతి భవిష్యత్తు అయోమయం�
రాజధాని అమరావతిపై ఏర్పాటు చేసిన జీఎన్ రావు నిపుణుల కమిటీ తన నివేదికను సీఎం జగన్ కు సమర్పించింది. అమరావతిలోనే అసెంబ్లీ, రాజ్భవన్..మంత్రుల క్వార్టర్స్ ఏర్పాటు చేయాలని….విశాఖలో సీఎం క్యాంపు ఆఫీస్, సచివాలయం, వేసవి అసెంబ్లీ, హైకోర్టు బెంచ్..
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు ప్రకంపనలు రేపుతున్నాయి. దీంతో పోలీసులు పలువురు ఆందోళనకారులపై కేసులు నమోదు చేస్తున్నారు. చెన్నైలోని వళ్లువర్ కొట్టంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గురువా
ఏపీలో బహుశా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామేమో అంటూ అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రకటన రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సభలో టేబుళ్లు చరుస్తూ హర్షం వ్యక్తం చేసిన వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరు ఇప్పుడు మూడు రాజధానులపై భిన్నాభిప్రా
తమిళనాడు రాష్ట్రంలో అశ్లీల వీడియోలను అదే పనిగా చూసే వారిలో మహిళలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3వేల మంది ఎక్కువ సమయం అశ్లీల వీడియోలు చూస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు. వారిలో మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు అడిష�
శ్రీనగర్ లోని చారిత్రాత్మక జామియా మసీదు బుధవారం తెరుచుకుంది. ఆగస్ట్ 5వ తేదీన జమ్ము కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా మసీదును మూసివేశారు. మసీదు లోకి ప్రవేశించే అన్ని ద్వారాల వద్ద వద
ఏపీ రాజధానిపై సీఎం జగన్ ప్రకటనతో రాష్ట్రంలో మిశ్రమ అభిప్రాయాలు వెలువడ్డాయి. టీడీపీ. జనసేన పార్టీలు తీవ్ర స్ధాయిలో మండి పడ్డాయి. రాజధానికి భూములిచ్చిన రైతులు నుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. దీంతో వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన�
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై హైదరాబాద్ మంగళహాట్ పోలీసులు రౌడీషీట్ తెరిచారు. ఈ మేరకు పోలీసులు తయారు చేసిన రౌడీ షీటర్స్ జాబితాను మంగళవారం (డిసెంబర్ 17న) విడుదల చేశారు. రౌడీ షీట్ లిస్టులో తనపేరు ఉండటంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగ�
జనవరి నెలలో వచ్చే సంక్రాంతి పండగ సందర్భంగా రైల్వే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. అందులో భాగంగా కాచిగూడ నుంచి కాకినాడ వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. సువిధ’ ప్రత్యేక రైలు
ఆంధ్రప్రదేశ్ లో 25 స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల పై అధికారులతో సమీక్షించ నిర్వహించారు. ప్రతి పార్లమెంటు నియోజకవ
లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికి పోయాడు శ్రీ సిటీ ఎస్సై సుబ్బారెడ్డి. చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం శ్రీసిటీ ఎస్ఐ సుబ్బారెడ్డి ఏసీబీ వలలో చిక్కుకున్నారు. బుధవారం శ్రీ సిటీ ఎస్సై సుబ్బారెడ్డి లంచం లక్ష రూపాయలు తీసుకుం�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార హత్య కేసులో దోషులకు ఉరిశిక్ష అమలుపై విచారణ వాయిదా పడింది. కేసు తదుపరి విచారణను ఢిల్లీ పాటియాల హౌస్ కోర్టు జనవరి 7వ తేదీకి వాయిదా వేసింది. కాగా నిర్భయ అత్యాచారం, హత్యకేసులో దోషి అక్షయ్ కు
కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర జాబితా అంశాలకు నిరసనగా ప్రముఖ ఉర్దూ రచయిత, హాస్యవేత్త ముజ్తాబా హుస్సేన్ నేడు తన పద్మశ్రీ పురస్కారాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తానని ప్రకటించారు. ఉర్దూ సాహిత్యంలో హుస్సే�
ఏపీలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక స్కీమ్ కి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కొన్ని అర్హత నిబంధనలను సవరించి కొత్తగా జీవో రిలీజ్ చేసింది. లబ్దిదారుల ఎంపిక కోసం అనుసరించే నియమ నిబంధనలపై ఈ జీవోని తీసుకొచ్చింది. కొత్త గైడ్ లైన్స్ ప్రక�
ఆంధ్రప్రదేశ్ లో 3 రాజధానులు అమలు ఎట్టి పరిస్ధితుల్లోనూ సాధ్యం కాదని, అభివృధ్ధి వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్రం అభివృధ్ధి చెందుతుందని ఏపీ క్రెడాయ్ ప్రతినిధులు వివరించారు. సీఎం జగన్ మంగళవారం అసెంబ్లీ లో రాజధానిపై చేసిన ప్రకటన వల్�
ఆంధ్రప్రదేశ్కు బహుశా మూడు రాజధానులు రావొచ్చని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శాసనసభలో మంగళవారం రాజధానిపై చర్చ జరిగిన సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… అధికార వికేంద్రీకరణ జరగాలని అభిప్రాయపడ్డారు. రాజధాని ఒకే చోట ఉండాలన�
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మంగళవారం 17 బిల్లులపై చర్చ జరిగింది. వీటిలో 15 బిల్లులను మండలి ఆమోదించింది. శాసన మండలిలో ఏపీ షెడ్యూల్ కులాల సవరణ బిల్లులో క్లాజ్ 12బిని సవరించాలని టీడీపీ సభ్యుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రతిపాదించారు. క్లాజ్ 12బికి �