Home » Author »chvmurthy
అసోంలోని డిబ్రూగర్ జిల్లాలో అగ్నిప్రమాదం సంభవించింది. జిల్లాలోని బుర్హి డిహింగ్ నది తీరంలో ఉన్నఆయిల్ పైప్ లైన్ వద్ద మంటలు చెలరేగాయి. ఆయిల్ ఇండియాలిమిటెడ్ కు చెందిన దులియాజన్ ప్లాంట్ నుంచి ముడిచమురు తీసుకు వెళ్లే పైపు లైనుకు నదీ తీరంలో ల
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం సిధ్ధంగా ఉంది. ఇప్పటికే పక్క రాష్ట్రమైన తెలంగాణలోని గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తుండటంతో… ఏపీలోని బోధనాసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. ర�
చైనాలోని వుహాన్లో మొదలైన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు పాకింది. అనేక దేశాల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. చైనాలో రోజురోజుకి వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు. చైనాలో ఇప్పటి వరకు 361 మంది ఈ వ్యాధి బారినపడి మరణించినట్లు ANI వార్తా సంస్ధ త�
తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ఓఎన్జీసీ బావిలో గ్యాస్ లీకవుతోంది. దీంతో ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. గాలి ఎటువీస్తే అటు వైపు గ్యాస్ మళ్లుతుండటంతో పరిసర ప్రాంతాలు భయం గుప్పెట్లో ఉన్నాయి. కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామంలో ఫిబ్రవ�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం విశాఖపట్నం వెళ్తున్నారు. పెందుర్తి మండలం చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాల్లో జగన్ పాల్గోంటారు. సోమవారం ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరే జగ�
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ(73) ఆస్పత్రిలో చేరారు. ఆదివారం, ఫిబ్రవరి 2వ తేదీ రాత్రి ఆమె ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె జ్వరం, శ్వాససంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది,
‘ఎఫ్2’, ‘వెంకీమామ’ వంటి వరుస బ్లాక్బస్టర్ హిట్స్తో దూసుకెళ్తోన్న విక్టరీ వెంకటేష్ 74వ చిత్రం ‘నారప్ప’ షూటింగ్ అనంతపురం జిల్లా ఉరవకొండలోని పాల్తూరు గ్రామంలో జనవరి22న ప్రారంభమైంది. తమిళ్లో బ్లాక్బస్టర్ హిట్గా సంచలనం సృ�
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. డాక్టర్ పల్లవి వర్మను నిఖిల్ వివాహం చేసుకోబోతున్నారు. గత 5 ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. పెద్దల అంగీకారంతో నిఖిల్ డాక్టర్ పల్లవి వర్మతో పెళ్లికి సిద్దమయ్యాడు. ఏపీలోన�
న్యూజిలాండ్ టూర్ అందులోనూ ఐదు T-20లంటే పోటాపోటీగా సాగుతుందని అనుకున్నారు. రిజల్ట్ మాత్రం… ఇండియా చితకొట్టింది. వరుసగా మూడు మ్యాచుల్లో లాస్ట్ ఓవర్ లోనే గెలిచింది. మూడు సార్లు.. గెలవలేదని అనుకున్న ప్రతిసారీ….మేజిక్ చేశారు. హిస్టరీ క్రియే�
చైనాలో కరోనా కంటే రాష్ట్రంలో ఎల్లోవైరస్ ప్రమాదకరమైందని పౌరసరఫరాలశాఖమంత్రి శ్రీ కొడాలి వెంకటేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో 55 లక్షలమందికి జగన్ ప్రభుత్వం పెన్షన్లు ఇస్తుంటే ఎల్లోమీడియాలో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మం
ఆస్ట్రేలియా అడవుల్లో మొదలైన దావాగ్నికి భారీ వృక్షాలు సైతం కాలి బూడిదవుతున్నాయి. అనేక ప్రాణులు తమ ఆవాసాల్ని, ప్రాణాల్ని కోల్పోతున్నాయి. ఆస్ట్రేలియాలోని అడవిలో మొదలైన కార్చిచ్చు క్షణాల్లో పగటిపూటను చీకటిగా మార్చేస్తోంది. అడవిలోని పొదలకు న
గోటితోపొయేదాన్ని… ఇంతవరకు తెచ్చుకుంది చైనా. డిసెంబర్ మొదటి వారంలోనే కరొనా లక్షణాలు కనిపించినా…పరువుకోసం బైటపెట్టకుండా వైరస్ ను పెంచిపోషించింది… ప్రపంచం మీద రుద్దింది. కరొనా వైరస్ ను కంట్రోల్ చేయడానికి చైనా సర్వశక్తులుకూడదీసుకున�
దేవాదాయభూముల పరిరక్షణకు కట్టుబడి ఉందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్రంలోని ఎల్లోమీడియా దేవాదాయభూములపై అసత్యపు కధనాలను ప్రచురిస్తోందని….. టిడిపి పాలనలో జరిగిన దేవాలయ భూముల అవినీతి ఎల్లోమీడియాకు కనిప
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 సంవత్సరానికి పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ చాలామంచి బడ్జెట్ అని వైసీపీ ఎంపీ రఘరామ కృష్ణంరాజు అన్నారు. బడ్జెట్లో వ్యవసాయరంగానికి తాగునీటి రంగానికి అత్యధికనిధులు కేటాయించారని ఆ�
కేంద్ర ప్రభుత్వం శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2020-21 బడ్జెట్ ప్రతిపాదనలు పూర్తి నిరాశాజనకంగా ఉన్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విమర్శించారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ప్రగతి కాముక రాష్ట్రమైన తెలంగాణ పురోగతిపై ప్రతికూల ప్రభావ�
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ అంశంలో చాలా నిరాశ కల్గించిందని రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ అన్నారు. ఆర్ధిక పరిస్ధితి క్రమంగా స్లో డౌన్ అవుతుందని ఆయన అభిప్�
ఢిల్లీలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా షహీన్ బాగ్ వద్ద నిర్వహిస్తున్న ఆందోళన వద్ద ఒక యువకుడు కాల్పులు జరిపాడు. CAA కి మద్దతుగా గుజ్జార్ అనే వ్యక్తి రెండు సార్లు గాల్లోకి కాల్పులు జరిపాడు.
పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ తన కార్యాలయాన్ని కోల్పోయింది. గత కొన్ని సంవత్సరాలుగా పార్లమెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లోని 5వ నెంబరు గదిలో కొనసాగుతున్న టీడీపీ ఆఫీస్ ను స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా ఖాళీ చేయించారు. ఆ గదిని వైసీపీకి కేటాయించారు. టీడీపీక�
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్ల మెంట్ లో ప్రవేశ పెట్టిన 2020-21 బడ్జెట్ లో రైతులకు, మహిళలకు పెద్ద పీట వేశారు. గ్రామీణ మహిళల కోసం ప్రత్యేకంగా ఓ పథకం తీసుకువచ్చారు. గ్రామీణ మహిళలకు ఆర్థిక చేయూత నివ్వడానికి ధాన్యలక్ష్మి పేరుతో �
మహిళా, శిశు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను పార్లమెంట్ లో పెట్టిన సందర్భంగా మాట్లాడుతూ… ముఖ్యంగా తాము తీసుకొచ్చిన బేటీ బచావ్, బేటీ పడావ్ కార్య