Home » Author »Guntupalli Ramakrishna
దరఖాస్తు ఫీజుగా రూ. 500, ఎస్సీ,ఎస్టీ,ఎక్స్. సైనికులు, మహిళలు, మైనారిటీలు మరియు ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థులకు రూ.250.గా నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు అక్టోబర్ 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆర్ధిక స్తోమతనుబట్టి షెడ్లను నిర్మాణం చేపట్టి, తూర్పు, పడమర దిశల్లో చల్లని వాతావరణం వుండేటట్లు చూసుకోవాలి. కుందేలు పుట్టిన ఐదు ఆరు నెలల వయస్సుకే సంతాన ఉత్పత్తి చేయాడానికి సిద్దంగా ఉంటాయి. కుందేళ్లకు ప్రత్యేకంగా గర్భధారణ సమయం అంటూ ఏ
గులాబి రంగు కాయ తొలుచు పురుగు ఆశించిన పత్తిలో దూది రంగు , నాణ్యత దెబ్బతిని బరువు తగ్గిపోవడం వలన దిగుబడి బాగా తగ్గుతుంది. వర్షాలు అధికంగా ఉన్నప్పుడు పత్తి పంటలో శిలీంధ్రపు బూజుతెగుళ్లు ఆశిస్తుంటాయి.
ఎరుపు, తెలుపు, నీలి వర్ణాలతో కనిపిస్తున్న ఈ గ్లాడియోలస్ ఫ్లవర్స్ ఆకర్షణీయంగా కనువిందు చేస్తున్నాయి కదూ.. ఈ పూలను విశాఖ జిల్లా చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో సాగుచేస్తున్నారు.
రసాయన ఎరువులతో సాగు చేసే భూములు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. రసాయనాలకు బదులు వర్మీ కంపోస్టు ఎరువులు వాడితే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు.
దీంతో మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను సాగుచేయాలని నిచ్చయించుకొని గత ఏడాది నుండి బోడ కాకరను ఎత్తుమడులపై మల్చింగ్ వేసి, స్టేకింగ్ విధానంలో అర ఎకరంలో సాగుచేస్తున్నారు రైతు జంగం భూమన్న. నాటిన రెండో నెల నుండి పంట దిగుబడి ప్రారంభమవుతుంది.
వాణిజ్యపరంగా సాగుచేసే పూలలో బంతి ముఖ్యమైనది. పండుగలు, శుభకార్యాల సమయంలో వీటికి మంచి గిరాకీ ఉంటుంది. బంతిపూల పంటకాలం 120రోజులు కాగా, నాటిన 55 నుండి 60 రోజుల నుంచే దిగుబడి మొదలవుతుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఇంటర్, బ్యాచిలర్ డిగ్రీ, డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు18-35 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక స్కిల్టెస్ట్/ కంప్యూటర్�
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఎంపిక విధానం నిబంధనల మేరకు ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు ప్లేస్మెంట్ కన్సల్టెంట్కు రూ.40,000, లెక్చరర్కు రూ.30,000 నుంచి రూ.35,000 చెల్లిస్తారు.
విటమిన్ డి, తరచుగా "సన్షైన్ విటమిన్" గా పిలుస్తారు. ఇది మన మొత్తం శరీర శ్రేయస్సులో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కాల్షియంను గ్రహించడంలో మన శరీరానికి సహాయపడుతుంది, బలమైన,ఆరోగ్యకరమైన ఎముకల రూపకల్పనకు తోడ్పడుతుంది.
భారతీయ వంటకాలలో పసుపు ప్రధానమైనది. ఇది వృద్ధాప్య వ్యతిరేకతకు నిజమైన సూపర్ స్టార్. పసుపులో క్రియాశీల సమ్మేళనం అయిన కర్కుమిన్ శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది.
మెదడుకు తగినంత రక్త సరఫరా లేకపోవడం, ఇది గుండె సంబంధిత వ్యాధికి సంబంధించినది కావచ్చు. తేలికపాటి తలనొప్పి, మైకము లేదా మూర్ఛకు కారణమవుతుంది. ఈ పరిస్ధితుల్లో తక్షణం వైద్యసహాయం పొందటం అవసరమౌతుంది.
మొవ్వు ఈగ బారి నుండి పంటను రక్షించుకోవడానికి ఒక కిలో విత్తనానికి 3 గ్రా. థయోమిథాక్సామ్ 70% డబ్ల్యుఎస్ లేదా 12 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ 48 ఎఫ్ఎస్ కలిపి విత్తనశుద్ధి చేయటం ద్వారా దీనిని నివారించుకోవచ్చు.
ఖర్చులు పెరిగిపోయి, సాగు పట్ల నిరాశ వ్యక్తంచేస్తున్న తరుణంలో గత పదేళ్లుగా అందుబాటులోకి వచ్చిన అనేక కొత్త వంగడాలు రైతులకు నూతన జవసత్వాలను కల్పిస్తున్నాయి.
పశువులను పీడించే పరాన్నజీవులు. ఇవి సోకడానికి ముఖ్య కారణం గోమార్లు, పిడుదులు , ఈగలు, దోమలు. ఇవి పాడిపశువులను పీడించి రక్తం పీల్చడంతో పాటు పాకను ఆక్రమించి కుట్టి బాధిస్తుంటాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టులవారీగా 10వ తరగతి, ఇంటర్మీడియట్, బీఎస్సీ, ఎంబీబీఎస్, డీజీవో, ఎండీ, పీజీ, ఎంఫిల్ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 42 సంవత్సరాలు మించకూడదు.
అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే రాత పరీక్ష, అసెస్మెంట్ అడాప్టబిలిటీ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. వయసు 18 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.
పెరుగుదల దశలో వున్న పైరులో రైతులు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య కాండంతొలుచు పురుగు. నారు మడి దశ నుండి కంకితయారయ్యే దశ వరకు ఏ సమయంలో అయినా ఆశించే ఈ పురుగు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, 2020 నాటికి భారతదేశంలో మరణాలకు గుండె జబ్బులు ప్రధాన కారణమని అంచనా వేయబడింది. అయితే దీనికి ఉప్పు వినియోగం ఒక్కటే ప్రధాన కారణం కాకపోయినప్పటికీ ఇది కూడా ఒక ముఖ్యకారణంగా గుర్తించారు.
పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు సమృద్ధిగా ఉన్న సమతుల్య ఆహారాన్ని తీసుకోవటం చాలా ముఖ్యం. తాజా పండ్లు, కూరగాయలు, లీన్ ప్రొటీన్లు, తృణధాన్యాలు ,ఫోలిక్ యాసిడ్ మరియు ఐరన్ వంటి అవసరమైన పోషకాల మూలాలు కలిగిన ఆహారాలను తీసుకోవాలి.