Home » Author »Guntupalli Ramakrishna
తక్కువ పెట్టుబడి, కాస్తంత పెట్టుబడితో మెరుగైన లాభాలు ఆర్జించే అవకాశం ఉండటంతో తేనెటీగల పెంపకం పట్ల రైతులతో పాటు చిరు ఉద్యోగులు, నిరుద్యోగ యువత దృష్టి సారిస్తున్నారు. గతంలో తేనెటీగల పెంపకాన్ని గ్రామీణ పేదలు, మహిళలు, రైతులు కుటీర పరిశ్రమంగా చ�
careers@sangamdairy.com ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ పంపాలి. దీంతోపాటు సర్టిఫికేట్ కాపీలు, రెండు నెలల పే స్లిప్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, పంపాల్సి ఉంటుంది.
ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ పోస్టుకు జనరల్, ఈడబ్ల్యూఎస్ & ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మరియు ప్రాసెసింగ్ ఫీజు రూ.500 చెల్లించాలి. ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూబీడీ, డిపార్ట్మెంటల్,ఈఎస్ఎం అభ్యర్థులకు ప్రాసెసింగ్ ఫీజు రూ.150. చెల్లించాలి.
మొత్తం 120 మార్కులకు ఆన్లైన్ రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో 120 ప్రశ్నలు అడుగుతారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు.
దరఖాస్తు రుసుము SC/ST/PwBD అభ్యర్థులకు ₹200/- , మిగతా అభ్యర్థులందరికీ ₹1000/-. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు IDBI బ్యాంక్ అధికారిక వెబ్సైట్; https://www.idbibank.in/ పరిశీలించగలరు.
కలోంజి గింజలు యాంటీ ఆక్సిడెంట్లతో, ముఖ్యంగా థైమోక్వినోన్తో నిండి ఉంటాయి. ఈ అనామ్లజనకాలు రోగనిరోధక వ్యవస్థను పెంచడంలో సహాయపడతాయి. సాధారణ అంటువ్యాధులు , అనారోగ్యాల నుండి శరీరాన్ని రక్షించడంలో కవచంలా పనిచేస్తాయి.
గ్యాస్ట్రిక్ క్యాన్సర్ చికిత్సలో భాగంగా వైద్యులు కొన్ని మందులను సిఫార్సు చేస్తారు. ఈ మందులు క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గించటంలో సహాయపడతాయి. క్యాన్సర్ సంబంధించి కణితిని తొలగించేందుకు కొన్ని సందర్భాల్లో వైద్యులు శస్త్రచికిత్సను సిఫార్
అధిక మోతాదులో రసాయన ఎరువులు వాడటం.. మరోవైపు ప్రకృతి సహకరించకపోవడంతో మూడునాలుఏళ్లుగా నష్టాలను చవిచూస్తున్నారు. దీంతో గత ఏడాది నుండి స్థానికంగా దొరికే సేంద్రియ ఎరువులను కొద్ది మొత్తంలో వాడారు.
ఆడపిల్లలు చిన్న వయసులోనే టీకాలు తీసుకోవడం ద్వారా ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండచ్చని నిపుణులు సూచిస్తున్నారు. తొమ్మిది సంవత్సరాల నుండి పదిహేనేళ్ల లోపు ఆడపిల్లలకు రెండు డోసుల టీకాలను వేయించాలి.
తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ ఆదాయాన్ని అందిస్తున్నది. రైతన్న ఇంటికి లాభాల పూలబాట వేస్తున్నది. అందుకే చాలా మంది రైతులు బంతిసాగు చేపట్టి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.
ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్లపాటు ప్రొబేషన్ సమయంలో రూ.15 వేల చొప్పున కన్సాలిడేషన్ పేమెంట్ చెల్లిస్తారు. ఆ తర్వాత నెలకు వేతనంగా రూ.22,460 నుంచి రూ.72,810 చెల్లిస్తారు.
భూమిపైన, వాతావరణంలో , అంతరిక్షంలో పనిచేసే వాహనాల రూపకల్పన, అభివృద్ధి, నిర్మాణం , నిర్వహణకు సంబంధించిన ఇంజనీరింగ్ రంగం . ఎయిర్క్రాఫ్ట్, స్పేస్క్రాఫ్ట్, వాటికి సంబంధించిన పరికరాల అభివృద్ధిలో వీరు కీలకపాత్ర పోషిస్తారు. ఇటీవల కాలంలో ఈ రంగంలో ఉ�
ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీ చేయనున్నారు. మొత్తం 3 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు నవంబర్ 30 వతేదిలోపు దరఖాస్తు చేసుకోవాలి.
కలుషితమైన గాలిని పీల్చడం వల్ల మూత్రపిండాల ఆక్సీకరణ ఒత్తిడికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాలుష్య కారకాలు వల్ల మూత్రపిండ వ్యాధులు పెరుగుతాయి. హైపర్టెన్షన్, డయాబెటిస్కు కూడా దారితీసే ప్రమాదం ఏర్పడుతుంది.
బెల్లం టీ పీరియడ్స్ సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. బెల్లం టీ తాగడం వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే తిమ్మిర్లు, కడుపునొప్పి మొదలైన సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
మిశ్రమ వాతావరణ మార్పుల వలన వరిపైరులో కాండంతొలుచు పురుగు, ఆకుముడత పురుగు, సుడిదోమ, నల్లిజాతి పురుగుల ఉధృతి పెరిగింది. ఈ చీడపీడలను సకాలంలో నివారించకపోతే 20 నుండి 30 శాతం వరకు దిగుబడులను నష్టపోవాల్సి ఉంటుంది.
ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా పంటల దశను పట్టి వాటిని రకరకాల చీడపీడలు ఆశించే ప్రమాదం ఉంది. దీనికి తోడు రైతులు విచక్షణ రహితంగా ఎరువుల వాడకం కూడా వీటికి అనుకూలంగా మారాయి.
భారతదేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థలు, ప్రైవేటు విద్యాసంస్ధలైన IISc, IITలు, NIT, IIST వంటి వాటిలో తాజా గ్రాడ్యుయేట్లను ఉద్యోగంలోకి తీసుకునేందుకు ISRO ఆసక్తి చూపుతుంది. అకడమిక్ రికార్డులు బాగా కలిగిన విద్యార్ధులకు ప్రాధాన్యత అధికంగా ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 1, 2023 నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ డిసెంబర్ 30, 2023గా నిర్ణయించారు. AFCAT కోర్సు జనవరి 2025లో ప్రారంభమవుతుంది.
మేనేజ్మెంట్ ట్రైనీ మార్కెటింగ్ పోస్ట్కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మార్కెటింగ్ లేదంటే ఇతర సబ్జెక్టులో 2 సంవత్సరాల ఫుల్ టైం MBA / PGDM / PGDBM డిగ్రీని కలిగి ఉండాలి.