Home » Author »Guntupalli Ramakrishna
10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేస్తుకోవచ్చు. ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేసేవారు సంబంధిత రంగంలో డిప్లొమా సర్టిఫికేట్తో పాటు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అటెండెంట్ పోస్టుకు ఐటీఐ సర్టిఫికెట్తోపాటు 10వ తరగతి ఉత్తీర
బరువు తగ్గడానికి అల్లం లెమన్ వాటర్ ని తీసుకోవచ్చు.వచ్చు. బరువు తగ్గడమే కాకుండా, జీర్ణశయాంతర ప్రేగు సమస్యలకు ఈ పానీయం చాలా ఉపకరిస్తుంది. ఇది వాపు, తిమ్మిరిని నివారించడానికి సహాయపడుతుంది.
సాధారణంగా మిర్చి పైరుకు నాటిన 60 రోజుల తర్వాత తెగుళ్లు సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ ఏడాది బెట్టపరిస్థితులు ఏర్పడటం.. నాట్లు కూడా చాలా వరకు ఆలస్యమయ్యాయి. అంతే కాదు మొక్కలు నాటిన 30 రోజులకే చీడపీడలు, వైరస్లు దాడి చేసి మిర్చి పంటను పీల్చ�
అపరాల పంటల్లో కందిది ప్రత్యేక స్థానం. దీనిని ఏకపంటగానే కాక పలుపంటల్లో అంతర, మిశ్రమ పంటగా సాగుచేసుకునే అవకాశం వుండటంతో చాలా మంది ఈ ఖరీఫ్ లో సాగుచేశారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో పూత, కాత దశలో ఉంది.
క్యాబేజీ వంటి కూరగాయలు, బెండకాయ, తోపాటు ఇతర పీచుకలిగిన పండ్లతో సహా మొత్తం పీచు పదార్ధాలను నమలటం ద్వారా దంతాలను ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు. పీచు పదార్థాలు సహజమైన స్క్రబ్బర్లుగా పనిచేసి దంతాల పై బాగాన్ని శుభ్రపరుస్తాయి.
గుండెపోటు లక్షణాలు అకస్మాత్తుగా కనిపించిస్తాయి. అయితే చాలా సందర్భాలలో కొన్ని తేలికపాటి లక్షణాలు రోజులు లేదా వారాల ముందు నుండి కనిపిస్తాయి. గుండెపోటు లక్షణాలు ప్రతి వ్యక్తికి, స్త్రీలు , పురుషులలో విభిన్నంగా ఉంటాయి.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 8 ఖాళీలను భర్తీ చేయనుంది. భర్తీ చేయనున్న పోస్టుల్లో జిల్లా కోఆర్డినేటర్, బ్లాక్ కోఆర్డినేటర్ , జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి.
పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, పదో తరగతి, ఐటీఐ, 12వ తరగతి,ఇంటర్, సంబంధిత విభాగంలో డిప్లామా, డిగ్రీ పీజీ, పీజీ డిప్తామా, పీహెచ్డీ, టైపింగ్/ డ్రైవింగ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 28 ఆఖరు తేదిగా నిర్ణయించారు. పరీక్ష షెడ్యూల్ను విడుదల చేసింది. కానిస్టేబుల్(గ్రౌండ్ డ్యూటీ) రాత పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 20, 21, 22 23 24 26 27,28 29 మార్చి 1, 5, 6, 7 11, 12వ తేదీల్లో జరగనున్నాయి.
వైద్య విద్య పీజీలో వచ్చిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ (ఆర్వోఆర్) ఆధారంగా నియామకాలు చేపట్టనున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.70వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తారు.
ఖరీఫ్ పంట కాలంలో పండించే జొన్న ఎక్కువగా పశువుల దాణా, కోళ్ళ మేత మరియు ఆల్కహాల్ తయారీ కొరకు వినియోగిస్తారు. రబీ పంటలో సాగుచేసిన జొన్న ఏకమొత్తంగా ఆహారపు అవసరాలకు వినియోగిస్తారు.
ఆర్థికంగా ఎదగాలంటే బాగా చదివి ఉద్యోగాలే చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా కష్టపడేతత్వం, మరికొంత పెట్టుబడి ఉంటే సరిపోతుందని నిరూపిస్తున్నారు ఏలూరు జిల్లా, కొయిలగూడెం మండలం, అంకాల గూడెం గ్రామ రైతు ఏడుకొండలు.
పరీక్షకు హాజరయ్యే మొత్తం అభ్యర్థుల్లో ఆరు శాతం మందినే నెట్ ఉత్తీర్ణులుగా (అసిస్టెంట్ ప్రొఫెసర్) ప్రకటిస్తారు. అదేవిధంగా జేఆర్ఎఫ్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీలో కనీసం అర్హత మార్కుల ఆధారంగా ఉత్తీర్ణులను ఎంపిక చేస్తారు.
ఆన్ లైన్ దరఖాస్తుకు నవంబరు 20,2023 ఆఖరు తేదిగా నిర్ణయించారు. అప్లికేషన్ హార్డ్ కాపీలను పంపేందుకు నవంబర్ 27, 2023 చివరి తేదిగా ప్రకటించారు.
ఇప్పటివరకూ సీఏ/ సీఎంఏ/ సీఎస్ అర్హత సాధించినవారు పీహెచ్డీ చేసేందుకు దేశ ,విదేశాల్లోని వివిధ విశ్వవిద్యాలయాలు అనుమతిని నిరాకరిస్తూ వస్తున్నాయి. అయితే ప్రస్తుతం యూజీసీ నిర్ణయంతో ఈ కోర్సులు చేసిన వారికి కామర్స్లో ఎంకాం, ఎంఫిల్ చేసిన వారిగా
జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రతిరోజూ నూనెను తప్పక రాయాలి. రోజు రాసుకోవటం కుదరకపోతే కనీసం వారానికి రెండుసార్లు జుట్టుకు నూనె రాయాలి. రాత్రి నిద్రకు ముందు తలకు నూనె బాగా పట్టించి ఉదయం తలస్నానం చేయటం వల్ల జుట్టుకు మంచి ఫలితం ఉంటుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1664 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు అధికారిక వెబ్సైట్, rrcpryj.org ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.
వేసవిలో పుచ్చకాయను ఎక్కువగా తింటారు. ఈ పండు చాలా పెద్దది కాబట్టి ఒక్కసారిగా తినడం కష్టం. అటువంటి పరిస్థితిలో, చాలా మంది పుచ్చకాయ ముక్కలను రిఫ్రిజిరేటర్లో భద్రపరుస్తారు. ఇలా చేయటం చాలా తప్పు. పుచ్చకాయను ముక్కులగా కోసి రిఫ్రిజిరేటర్లో పెట�
పెరుగుతున్న జనాభా వల్ల ఆహార ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. మార్కెట్లో ఆహారకొరతను తీర్చేందుకు... అధిక దిగుబడుల కోసం ఎరువులు, క్రిమిసంహారక మందులు విచ్చలవిడిగా వాడుతుండడంతో నేల కలుషితమవుతుంది. దీంతో దిగుబడులు భారీగా పడిపోతున్నాయని పేర్కొ�
ఖరీఫ్ లో వర్షాధారంగా దీని సాగులో కొంత ఒడిదుడుకులు వున్నప్పటికీ, రబీలో నీటిపారుదల కింద నమ్మకమైన దిగుబడినిస్తోంది. రెండేళ్లుగా కత్తెర పురుగు సమస్య వెన్నాడుతున్నా, దీని అరికట్టే చర్యల పట్ల రైతుల్లో అవగాహన పెరగటంతో సాగులో భరోసా పెరిగింది.