Home » Author »Guntupalli Ramakrishna
సరైన ఉష్ణగ్రత శిశువుకు అందేలా చూడాలి. బిడ్డ సౌకర్యవంతమైన, సురక్షితమైన ఉష్ణోగ్రతలో ఉండేలా చేతులకు, కాళ్లకు గ్లౌజ్లు వేయాలి. మెత్తని దుప్పటి కప్పాలి. గది టెంపరేచర్ తక్కువగా ఉంటే హీటర్ పెట్టి.. ఉష్ణోగ్రత మెయింటెన్ చేయాలి.
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులను నిర్ణీత ఫీజుతో డిడి తీసి, గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి. నేరుగా దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు పంపే కవరు పైన 'Application for RNU' అని తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి B.Tech, MBA, MCA, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, B.Sc., మాస్టర్ డిగ్రీని కలిగి ఉండాలి. పోస్టులవారిగా వేర్వేరు విద్యార్హతలు నిర్దేశించారు. అభ్యర్థులు నోటిఫికేషన్ను పరిశీలించి దర�
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 21 ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 28-11-20గా నిర్ణయించారు.
ఆన్లైన్ విధానంలో పరీక్ష ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష జనవరిలో, మెయిన్ పరీక్ష ఫిబ్రవరిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. పరీక్ష ఇంగ్లీష్, హిందీతో పాటు స్థానిక భాషల్లోనూ నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరీక్ష తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ
స్వీట్ పొటాటోతో రుచికరమైన వంటకాలను తయారు చేసుకుని తీసుకోవచ్చు. కొంతమంది వీటిని కాల్చుకుని తింటారు. మరి కొందరు ఉడికించి తింటారు. స్మూతిలలో చేర్చుకుంటారు. వాటి సహజమైన తియ్యదనం వంటకాలకు మరించి రుచిని అందిస్తుంది.
ముందుగా విత్తుకున్న రైతుల పొలాల్లో రైతులు పత్తితీతలు జరుపుతున్నారు. ఇటు గుంటూరు కృష్ణా జిల్లాలో వేసిన పత్తి కాయ ఎదుగుదల దశలో ఉంది. ఈ దశలో రసంపీల్చు పురుగులైన పచ్చదోమ, తెల్లదోమ ఆశించి అధిక నష్టం చేస్తున్నాయి .
ప్యాంక్రియాస్ కొవ్వులు, ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్లను జీర్ణం చేయడానికి అవసరమైన ఎంజైమ్లను ఉత్పత్తి చేయడం ద్వారా జీర్ణక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ అకౌంట్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్, ప్రైవేట్ సెక్రటరీ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
బీఈ, బీటెక్ (సివిల్/మెకానికల్), ఎల్సీఈ/ఎల్ఎంఈ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 42 ఏళ్లు మించకూడదు. ఆంధ్రప్రదేశ్, హిందూ మతానికి చెందిన వారు మాత్రమే అర్హులు.
తాజా పండ్లు బొప్పాయి, కివీ, నారింజ, స్ట్రాబెర్రీ వంటి పండ్లను తీసుకోవాలి. వీటిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇవి ప్లేట్లెట్ కౌంట్ను బాగా పెంచుతాయి. ఈ పండ్లోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచటంతోపాటు, వ్యాధిని తగ్గించేందుకు సహాయపడుత
హోసూరు, రామనాథపురం, చప్పరదహళ్లి, జల్లిగె, బసవనపురం, చన్నరాయపట్టణ హోబలి తదితర ప్రాంతాల్లో రైతులు ఏకంగా 100 హెక్టార్లలో బ్రోకలీ సాగుకు చేపట్టారు. ఉద్యానవన శాఖ అధికారుల చొరవ రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందించడమే కాకుండా బ్రోకలీని విదేశీ మార్కెట�
మొత్తం 240 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. పరీక్షలో మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి. ప్రతిప్రశ్నకు ఒకమార్కు కేటాస్తారు. ఇక ప్రతి తప్పు సమాధానానికీ 1 మార్కు మైనస్ చేస్తారు. పరీక్షకు 60 నిమిషాలు కేటాయిస్తారు. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఇంగ్లిష్, హిం�
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 81 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబధిత విభాగాలలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అభ్యర్థులు నవంబరు 30లోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఒత్తిడిని తగ్గించేందుకు సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది కీలకం. వ్యాయామం ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. ఇవి సహజ మూడ్ లిఫ్టర్లుగా తోడ్పడతాయి.
సాధారణంగా మనం సాగుచేస్తున్న ప్రత్తి రకాలు దఫ దఫాలుగా పూతకు రావటం వల్ల కనీసం నాలుగైదుసార్లు, తీతలు చేయవలిసి వుంటుంది. ప్రత్తిని ఏరే సమయం కూడా దీని నాణ్యతను ప్రభావితం చేస్తుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో బొప్పాయి సాగువిస్తీర్ణం ఏ ఏటికాయేడు పెరుగుతూనే ఉంది. ఒకప్పుడు పెరటితోటలకే పరిమితమైన బొప్పాయి సాగు, ఇంత ప్రాధాన్యం పెరగటానికి ప్రధాన కారణం అధిక దిగుబడినిచ్చే తైవాన్ రకాలని చెప్పవచ్చు.
బూడిద గుమ్మడి ఎక్కువగా కొత్త ఇళ్లకు ముందు ఉట్టిలో వేలాడ గడుతారు. పాత ఇళ్లకు కూడ దిష్టి తగలకుండా ఇంటి ముందు వేళాడ గట్టతారు. బూడిద గుమ్మడిని వడియాలు పెట్టడానికి, కొన్ని రకాల తీపి పదార్థాలు చేయడానికి వాడతారు. అరుదుగా కూరలలో కూడ వాడతారు.
పెరుగు, పాలు, చీజ్ వంటి వాటిలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ ప్రొటీన్ల పై ప్రభావం చూపుతుంది. కాబట్టి బొప్పాయి తిన్న తర్వాత పాలు, పెరుగు వంటివి తీసుకోవటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు చెబుత�
పీహెచ్డీ ప్రోగ్రామ్లో ప్రవేశానికి సంబంధిత స్పెషలైజేషన్తో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ప్రథమ శ్రేణి మార్కులులతోపాటు నెట్/గేట్ వ్యాలిడ్ స్కోర్ ఉండాలి. డీఎస్టీ/సీఎస్ ఐఆర్/యూజీసీ/ఎన్బీహెచ్ఎం నుంచి ఫెలోషిప్ అర్హత ఉన్నవార�