Home » Author »Harishth Thanniru
వికారాబాద్ జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది. పరిగి పరిసర ప్రాంతాల్లో తెల్లవారుజామున 3.47గంటలకు మూడు సెకన్ల పాటు భూమి కపించింది.
నేను అనంతపురంలోనే పుట్టా.. ఇక్కడే పోతా.. కానీ, బయటి నుంచి వచ్చిన వారు ఊరు విడిచిపెట్టి పోతారు.. అది మీరు చూస్తారు.
పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లో జడ్పీటీసీ ఉపఎన్నికల పోలింగ్ తీరుపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక కామెంట్స్ చేశారు.
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కీలక కామెంట్స్ చేశారు.
ఆగస్టు 15వ తేదీన అలాస్కా వేదికగా పుతిన్, ట్రంప్ భేటీ జరగనుంది. ఈ సమయంలో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్తో పుతిన్ ఫోన్లో మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.
ఏపీలోని కూటమి ప్రభుత్వం (Andhrapradesh government ) నిరుద్యోగుల(unemployed)కు తీపికబురు చెప్పింది.
హైదరాబాద్లోని చందానగర్ ఖజానా జ్యువెలర్స్ (Chandanagar khazana jewelry case)లోకి దుండుగులు తుపాకీలతో చొరబడి కాల్పులు జరిపిన ఘటనలో పోలీసులు దర్యాప్తు వేగవతం చేశారు..
హైదరాబాద్, దానిచుట్టుపక్కల జిల్లాల్లోనూ భారీ వర్షం (Heavy Rain) కురుస్తోంది. వర్షంపడే సమయంలో ప్రజలెవరూ బయటకు రావొద్దని..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర తగ్గింది.
పాకిస్థాన్ క్రికెట్ జట్టు చెత్త రికార్డును నమోదు చేసింది. 1991 తరువాత అంటే.. వెస్టిండీస్పై వన్డే సిరీస్ను కోల్పోకుండా 34ఏళ్లుగా పాకిస్తాన్ నెలకొల్పిన రికార్డును మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్సీలో బద్దలు కొట్టింది.
మందు బాబులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. మద్యం షాపుల వద్ద పర్మిట్ రూమ్లు అనుమతించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా.. మరికొందరికి గాయాలయ్యాయి.
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించిన రెండు పోలింగ్ కేంద్రాల్లో రీ-పోలింగ్ జరుగుతుంది. వీటి పరిధిలో మొత్తం వెయ్యి మంది ఓటర్లు ఉన్నారు.
పశ్చిమ, మధ్య వాయవ్య బంగాళాఖాతంలో బుధవారం ఏర్పడనున్న అల్పపీడనం శుక్రవారం నాటికి మరింత బలపడనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ ప్రభావంతో ..
పక్కాప్లాన్ ప్రకారమే దుండుగులు జ్యూవెలరీ షాపులో దోపిడీకి తెగబడినట్లు పోలీసులు తెలిపారు. వీరినికోసం 10బృంందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికలతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం కీలక సూచన చేసింది..
న్యాయవాదులు వామన్రావు దంపతుల హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సీబీఐ చేత దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది.
హైదరాబాద్ నగరంలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. చందానగర్ లోని జ్యూవెలరీ షాపులో ..
దేశవ్యాప్తంగా 654 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ జవర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2026 దరఖాస్తులకు అవకాశం కల్పించింది.
బంగారం కొనుగోలుదారులకు భారీ ఊరట లభించింది. గడిచిన నాలుగు రోజులుగా గోల్డ్ రేటు భారీగా తగ్గుతూ వస్తోంది.