Home » Author »Harishth Thanniru
హైదరాబాద్ కోర్ అర్బన్ సిటీని ప్రపంచస్థాయి ఆధునిక ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.
సినీ కార్మికుల పొట్ట కాలితే వాళ్లే తిరిగి వస్తారని కొందరు నిర్మాతలు వ్యాఖ్యానిస్తున్నారు. వేతనాలు పెంచమంటే నిర్మాతలకు స్కిల్స్ గుర్తొచ్చిందా అంటూ వల్లభనేని అనిల్ ప్రశ్నించారు.
లండన్ స్పిరిట్ vs వెల్ష్ఫైర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో లండన్ స్పిరిట్ జట్టు ఎనిమిది పరుగుల తేడాతో విజయం సాధించింది.
కోస్తాఆంధ్రా తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈనెల 13న అల్పపీడనం ఏర్పడుతుందని, దీని ప్రభావంతో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర..
2025-26 సంవత్సరానికి సంబంధించిన రైతు బీమా ఈనెల 14 నుంచి అమలు కానుండగా.. వ్యవసాయశాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఏపీఎస్ఆర్టీసీ ఆగస్టు 15 నుంచి ఏపీలోని మహిళలకు ఉచిత బస్సుప్రయాణం సౌకర్యాన్ని కల్పించనుంది. అయితే, కొన్ని బస్సుల్లో మాత్రమే ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ఇవాళ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. దక్షిణ కోస్తాంధ్ర తీరం వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ-డ్రైవ్ పథకాన్ని ప్రారంభించింది. తాజాగా ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం..
సోషల్ మీడియా వేదికగా ఈ పోస్టు వైరల్ కావడంతో ఎక్కువ మంది నెటిజన్లు వధువు వైపు మద్దతుగా నిలిచారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడే నికోలస్ మదురోపై 15మిలియన్ల డాలర్లు రివార్డును ప్రకటించారు. తరువాత బైడెన్ సర్కార్ దాన్ని 25 మిలియన్ డాలర్లకు పెంచింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర తగ్గింది.
హైదరాబాద్లో మధ్యాహ్నం తరువాత పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.
తెలంగాణలో వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయి. పలు ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
శాస్త్రాల ప్రకారం.. భద్రకాలంలో సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టకూడదని, భద్రకాలం ముగిసిన తరువాత అపరాహ్నకాలంలో కట్టాలని పండితులు చెబుతున్నారు.
పుతిన్, ట్రంప్ భేటీలో ఒకవేళ యుక్రెయిన్పై యుద్ధానికి ఎండ్ కార్డు పడితే భారత్పై ట్రంప్ విధించిన సుంకాలను తగ్గించే అవకాశం ఉందని..
వ్యవసాయశాఖ గ్రీవెన్స్ లో ఈనెల 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 10,915 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు.