Home » Author »Harishth Thanniru
వివేకా హత్య కేసులో అప్పుడు అవినాశ్ రెడ్డి అనుచరులు పోలీసులను బెదిరించారు. ఇప్పుడు ఎన్నికల్లోనూ అదే జరుగుతుంది.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్నది మా కమిట్మెంట్. రిజర్వేషన్ల సాధనకోసం మేము పూర్తిస్థాయిలో మా ప్రయత్నాలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
యుద్ధం వద్దు.. శాంతి ముద్దు అంటూ పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ.. పాలస్తీనాకు మద్దతుగా ఖమ్మం నగరంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రెండు లక్షల పింఛన్లు రద్దు చేశారని హరీశ్ రావు ఆరోపించారు.
బీహార్ రాష్ట్రం కతిహార్ జిల్లాలోని ఫాల్కా పోలీస్ స్టేషన్ పరిధిలోని సలేహ్పూర్ గ్రామం ఉంది. ఆ గ్రామంలో పంచాయతీ పెద్దలు తీసుకున్న నిర్ణయం స్థానికంగా చర్చనీయాంగా మారింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ దిగుమతులపై భారీగా సుంకాలు విధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.
ఆగస్టు 2వ తేదీ నుంచి గోల్డ్ రేటు భారీగా పెరుగుతూనే వస్తోంది. ఇవాళ కూడా గోల్డ్ రేటు పెరిగింది. దీంతో గడిచిన ఆరు రోజుల్లో తులం బంగారంపై..
వచ్చే వారంలో రష్యా అధ్యక్షుడు పుతిన్, యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో డొనాల్డ్ ట్రంప్ భేటీ అవుతారని వైట్ హౌస్ ప్రకటించింది.
సైనిక హెలికాప్టర్ కుప్పకూలడంతో ఇద్దరు క్యాబినెట్ మంత్రులు సహా ఎనిమిది మంది మృతిచెందారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 197 మార్కెట్ యార్డులు ఉన్నాయి. వీటికి అదనంగా మరో 10 మార్కెట్ యార్డులు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో మరో హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనిచేశారు. భారత్ పై తన ఆక్రోశాన్ని వెళ్లగక్కుతూ టారిఫ్ బాంబ్ పేల్చేశారు. మరోసారి ఇండియాపై టారిఫ్లు విధించారు.
సంపత్ భార్య రమాదేవి సర్వపిండి విక్రయిస్తుండేది. ఆమె వద్ద సర్వపిండికోసం రాజయ్య తరచూ వచ్చేవాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది..
కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
బీసీ బిల్లు ఆమోదం పొందేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే ఢిల్లీకి వచ్చాం. రాష్ట్రపతిని కూడా కలుస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
ఏపీలో త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. తొలి దశలో 750 పీవీటీ ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన ఏపీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానుంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర పెరిగింది.
భారత దేశంపై సుంకాల పెంపు విషయం గురించి ట్రంప్ను మీడియా ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానం చెప్పాడు.
హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో నేడు తాగునీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని జలమండలి ఒక ప్రకటనలో తెలిపింది.
ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అనేక పథకాలను అమలు చేస్తోంది.