Home » Author »Harishth Thanniru
బంగాళాఖాతంలో ఈనెల 18న మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదేజరిగితే ఈనెలాఖరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ..
వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.
కొత్తగా పాస్బుక్ పొందిన రైతులతోపాటు.. గతంలో పట్టాదారు పాస్బుక్ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోని రైతులు..
ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. మోంటానా విమానాశ్రయంలో ల్యాండ్ అయిన విమానంపైకి మరో చిన్న విమానం దూసుకెళ్లింది.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీనికితోడు ఈనెల 13న అల్పపీడనం..
పులివెందులలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.
బీహార్లో ఓట్ల జాబితా సవరణకు నిరసనగా రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఇండియా కూటమి ఎంపీలు ఎన్నిలక సంఘం కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు.
స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంను ప్రభుత్వం ఈనెల 15వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురానుంది.
హమాస్ వేరివేతే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడులు చేస్తోంది. తాజాగా.. తూర్పు గాజా నగరంలోని అల్-షిఫా ఆస్పత్రి సమీపంలో ..
వైసీపీ ప్రభుత్వం హయాంలో నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్రా’పై విజిలెన్స్ విచారణ పూర్తయింది.. ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు సిద్ధమైంది..
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారికి చెందిన బంగారు, వెండి ఇతర విలువైన వస్తువులు, ఆభరణాల తనిఖీలు ప్రక్రియ కొనసాగుతోంది.
సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారట్ల బంగారంపై ..
హైదరాబాద్ నగరంలో సోమవారం మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది.. మధ్యాహ్నం తరువాత భారీ వర్షం కురుస్తుందని..
ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తతో కలిసి మహిళ హత్య చేసింది.
టర్కీలో భారీ భూకంపం సంభవించింది. టర్కీలోని బలికెసిర్ ప్రావిన్సులో ఆదివారం సాయంత్రం 6.1 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది.
రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం కింద పేద, బలహీన వర్గాల పిల్లలకు కేటాయించిన 25శాతం సీట్లను కేటాయిస్తుంది. అయితే, 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ..
రాష్ట్రంలోని ఆ జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టెస్టు, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, త్వరలో వారు వన్డే ఫార్మాట్కు కూడా..
ఇంగ్లాండ్ వేదికగా జరిగిన టెస్టు సిరీస్లో ఆటగాళ్లకు సంబంధించిన జెర్సీల వేలంలో అత్యధిక ధరతో శుభ్మన్ గిల్ అగ్రస్థానంలో నిలిచాడు.
శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఈ అరుదైన బ్యాక్టీరియా పేరు కుప్రియోవిడస్ మెటాలీడ్యూరన్స్. శాస్త్రవేత్తలు ముద్దుగా గోల్డ్ పూపింగ్ బ్యాక్టీరియా అని పిలుస్తున్నారు.