Home » Author »Harishth Thanniru
ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూసోరెన్ సోమవారం ఉదయం కన్నుమూశారు. ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో కిడ్నీ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ ..
నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) 37రకాల ముఖ్యమైన ఔషధాల ధరలను 10 నుంచి 15శాతం తగ్గించింది.
పక్కింట్లో తనకంటే చిన్న వయస్సు కలిగిన వ్యక్తితో మహిళ అఫైర్ పెట్టుకుంది. కొన్నాళ్లుగా వీరిమధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుంది. అయితే, ఓ రోజు..
యెమెన్ తీరంలోని సముద్ర జలాల్లో ఘోర ప్రమాదం జరిగింది. 154మంది వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది.
సిరాజ్ చేసిన పనికి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. బౌండరీ లైన్ వద్ద క్యాచ్ అందుకున్న సిరాజ్.. ఒక్క అడుగు వెనక్కు వేశాడు. ఆ అడుగు కాస్త ..
ఏపీలో వచ్చే మూడు నాలుగురోజులు వర్షాలు దంచికొట్టనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
నరాలుతెగేలా సాగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో పాకిస్థాన్ జట్టు చిత్తయింది. విండీస్ ఆల్రౌండర్ జాసన్ హోల్డర్ చివరి బంతికి ఫోర్ కొట్టి పాకిస్థాన్ జట్టుకు దిమ్మతిరిగే షాకిచ్చాడు.
బాపట్ల జిల్లాలోని ఓ గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బండరాళ్లు పడటంతో ఆరుగురు కార్మికులు మృతిచెందారు. మరికొందరికి గాయాలయ్యాయి.
సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం గంటలోపు, మూడు గంటల్లోపు చేయించగలుగుతాం అన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి. నాకు తెలిసినంతవరకు ...
: మాజీ మంత్రి కొడాలి నానికి ఊహించని షాక్ తగిలింది. ఆయనపై మరో కేసు నమోదు అయింది.
ఉత్తరప్రదేశ్ ఘోర ప్రమాదం జరిగింది. భక్తులతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి సరయూ కాల్వలో పడిపోయింది.
అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు బ్యాంకు ఖాతాల్లో పడని రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని అధికారులు చెబుతున్నారు.
రహదారి భద్రత చట్టంలో కేంద్ర ప్రభుత్వం వాహన దారులకు ఊరట కల్పించే అనేక అంశాలను పొందుపర్చింది. అందులో ఒకటి వాహనాలకు డీలర్ల (షోరూం) వద్దే రిజిస్ట్రేషన్ చేయడం.
తెలంగాణ వ్యాప్తంగా 76లక్షల మందికి పైగా పట్టాదారు పాస్ బుక్ ఉన్న రైతులు ఉండగా.. వారిలో 18ఏండ్ల నుంచి 59ఏండ్ల మధ్య వయస్సు ఉన్న రైతులు రైతు బీమా పథకానికి అర్హులు.
మూడోరోజు చివరి ఓవర్లో సిరాజ్ వేసిన అద్భుత బంతికి క్రాలీ ఔట్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది...
ఎప్పుడూ సీరియస్ గా కనిపించే గంభీర్.. నవ్వుతూ కనిపించడం చాలా అరుదు. అలాంటింది ఆకాశ్ దీప్ ఆఫ్ సెంచరీతో ..
ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్లో టీమిండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ బ్యాట్తోనూ బాల్తోనూ అదరగొడుతున్నాడు. తాజాగా.. ఓవల్ మైదానంలోనూ ఆఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు..
హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్ పోర్టుకు, అక్కడి నుంచి వేర్వేరు ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ..
అన్నదాత సుఖీభవ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు రూ.5వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు భారత ప్రభుత్వ వర్గాలు బిగ్ షాక్ ఇచ్చాయి. భారత చమురు సంస్థలు రష్యా సరఫరాదారుల నుంచి కొనుగోళ్లు కొనసాగిస్తున్నాయని ..