Home » Author »Harishth Thanniru
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్పూర్ జిల్లా సమతా నగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర ..
ఆగస్టు 5వ తేదీ తరువాత తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
పాకిస్థాన్ లో ఘోర ప్రమాదం తప్పింది. శుక్రవారం రాత్రి లాహోర్ సమీపంలో ఇస్లామాబాద్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో నాలుగు వికెట్లు పడగొట్టడం ద్వారా మహమ్మద్ సిరాజ్ చరిత్ర సృష్టించాడు.
మహమ్మద్ సిరాజ్ సూపర్ బౌలింగ్తో కీలకమైన నాలుగు వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నిస్తున్న జో రూట్ను ఔట్ చేసిన విధానం అద్భుతమనే చెప్పొచ్చు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ‘అన్నదాత సుఖీభవ’ పథకం నిధులు విడుదల చేయనున్నారు.
అత్యాచారం కేసులో కర్ణాటక మాజీ ఎంపీ, జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణకు భారీ షాక్ తగిలింది.
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల పోరు రసవత్తరంగా మారనుంది. బరిలో నిలిచేందుకు అధికార పార్టీ అయిన టీడీపీసైతం సిద్ధమైంది.
ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 9న పోలింగ్, కౌంటింగ్ జరగనుంది.
మాజీ మంత్రి, రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు.
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై ..
పాకిస్థాన్లో పెద్ద ఎత్తున ఆయిల్ నిక్షేపాలు బయటపడ్డాయనే వాదన 2019లో మొదలైంది. ఇమ్రాన్ ఖాన్ ఫస్ట్ టైమ్ దీని గురించి ప్రకటించారు.
మాజీ మంత్రి, వైసీపీ నేత ప్రసన్నకుమార్ రెడ్డితోపాటు పలువురు వైసీపీ నేతలపై దుర్గామిట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల మోత మోగించాడు. దాదాపు 70 దేశాలపై ఉన్న సుంకాలను పెంచారు. అత్యధికంగా సిరియాపై 41శాతం టారిఫ్ ను విధించారు.
తిరుమల శ్రీవాణి దర్శనంలో టీటీడీ మార్పులు చేసింది. ఇక నుంచి టికెట్ తీసుకున్న రోజే దర్శనం కల్పించనుంది.
శ్రీలంకకు చెందిన అంపైర్ కుమార ధర్మసేన చేసిన సంజ్ఞకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. దీంతో చిరు వ్యాపారులకు కొంతమేర ఉపశమనం కలిగించనుంది.
రెండో సెషన్ ఆరంభంలోనే లేని పరుగుకు ప్రయత్నం చేసి శుభ్మన్ గిల్ రనౌట్గా పెవిలియన్ బాటపట్టాడు.