Home » Author »Harishth Thanniru
భారతదేశంలో అతిపెద్ద డిజిటల్ అరెస్ట్ స్కాం గుజరాత్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. మహిళా వైద్యురాలి నుంచి రూ.19కోట్లను సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు.
ఐదో టెస్టులో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా ఆడే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. హెడ్ కోచ్ గంభీర్ అయితే బుమ్రా ఫిట్గా ఉన్నాడని, తుది జట్టులో అందుబాటులో ఉంటాడని చెప్పాడు.
భారతీయ నర్సు నిమిష ప్రియకు భారీ ఊరట లభించింది. అనేక ప్రయత్నాల అనంతరం ఎట్టకేలకు ఆమె ఉరిశిక్ష రద్దయింది.
శ్రీనగర్లోని దాచిగమ్ నేషనల్ పార్కు సమీపంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
తాజా పరిణామాలతో రాత్రికి రాత్రే సృష్టి బోర్డులను యాజమాన్యం తొలగించింది. రోడ్డుపై, ఆస్పత్రి ముందు, ఆస్పత్రిపైన ఉన్న సృష్టి బోర్డులను తొలగించారు.
గద్వాల్ జిల్లాకు చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి..
గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించే అంశంపై మంత్రి టాన్ సీ లాంగ్ తో చంద్రబాబు చర్చించారు.
తిరుమల శ్రీవారిని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
ఏలియన్స్ భూమిపైకి దూసుకొస్తున్నాయా..? అత్యంత వేగంతో వస్తున్న గ్రహాంతర అంతరిక్ష నౌక భూమిని ఢీకొట్టబోతుందా.. అంటే అవుననే చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
ఇవాళ మధ్యాహ్నం 2గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో క్యాబినెట్ సమావేశం జరగనుంది.
రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా రేషన్ కార్డులు అందుకున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది.
గిల్ కెప్టెన్సీపై గౌతమ్ గంభీర్ కీలక కామెంట్స్ చేశారు. టెస్టు కెప్టెన్సీ విషయంలో గిల్ విఫలమయ్యాడని పలువురు మాజీలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.
నాల్గో టెస్టు ఐదో రోజు ఆట చివరిలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, ఇతర ప్లేయర్లు ప్రవర్తనను టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్రంగా తప్పుబట్టారు.
ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేస్తున్న రైతులకు ఆర్థికంగా కొంతైనా భరోసాను అందించేందుకు ఏపీలోని కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని..
సీఎం రమేష్ను తీసుకొస్తా. నువ్వు వస్తావా కేటీఆర్..? తేదీ నువ్వే చెప్పు..
సరోగసీ ముసుగులో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ దారుణాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. పోలీసుల విచారణలో ఒక్కో దారుణం వెలుగులోకి వస్తుంది.
చైనా శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అతిపెద్ద బేరియం గాలియం సెలెనైడ్ (BGSe) లేజర్ క్రిస్టల్ను రూపొందించారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన హరిద్వార్లోని మానస దేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈ సరికొత్త వ్యవస్థను వెంటనే అమల్లోకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులకు తీపికబురు చెప్పింది.