Home » Author »Harishth Thanniru
ఆసియా కప్ -2025 టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు భారత్ - పాకిస్థాన్ జట్లు మూడు సార్లు తలపడే అవకాశం ఉంది. ఎలా అంటే..
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా నాల్గో టెస్టు మ్యాచ్ మాంచెస్టర్లో జరుగుతున్న విషయం తెలిసిందే.
బంగారం ధరలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి.
జులై 24వ తేదీతో ఆషాడం ముగిసింది. 25వ తేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది. 26వ తేదీ నుంచి మంచి ముహూర్తాలు మొదలయ్యాయి.
బీహార్ పాత్రకార్ సమ్మాన్ పెన్షన్ పథకం కింద జర్నలిస్టులకు ప్రతీనెల అక్కడి ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది. అర్హత కలిగిన జర్నలిస్టులకు నెలకు రూ.6వేలు ఇస్తుంది. ప్రస్తుతం ఆ పెన్షన్ ను ..
‘కార్గిల్ విజయ్ దివస్’కు 26యేళ్లు నిండిన సందర్భంగా.. అమరవీరులకు భారత వాయుసేన ఘనంగా నివాళులర్పించింది.
గోవా గవర్నర్గా పూసపాటి అశోక్ గజపతిరాజు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు.
రాజా రఘువంశీ సోదరుడు విపిన్, అతని కుటుంబ సభ్యులు తూర్పు ఖాసీ హిల్స్లోని వీసావ్డాంగ్ జలపాతం వద్ద పార్కింగ్ స్థలాన్ని సందర్శించారు. ఆ తరువాత అతను హత్యకు గురైన ప్రదేశంను సందర్శించారు.
శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర భారీగా తగ్గింది.
హైదరాబాద్ మహానగరంలో నియోజకవర్గాల వారీగా కొత్త రేషన్ కార్డుల పంపిణీకి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం వెరిఫికేషన్ పనుల్లో ...
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్ నగరం సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది.
వీడియోలో.. పొదల్లో పొంచిఉన్న చిరుతపులి బైక్ పై వెళ్తున్న వారిపై ఒక్కసారిగా దాడికి యత్నించింది.
ఈ ఏడాది చివరి వరకు 25వేల ఉద్యోగాలను తొలగించాలని ఇంటెల్ సంస్థ యోచిస్తోంది. కొత్త సీఈవోగా లిప్-బు టాస్ బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటి ప్రధాన నిర్ణయాల్లో ఇది ఒకటి.
థాయిలాండ్లోని బాన్చాంగ్ జిల్లాకు చెందిన 44ఏళ్ల థవీసక్ అనేవ్యక్తి భార్య విడాకులు ఇచ్చిన తరువాత మానసికంగా కుంగిపోయాడు.
మూడోరోజు ఆట ప్రారంభమైన సమయం నుంచి ఇంగ్లాండ్ జట్టుదే పైచేయిగా కొనసాగింది. అయితే, లంచ్ తరువాత వాషింగ్టన్ సుందర్ స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు తీసి భారత్ను పోటీలోకి తీసుకొచ్చాడు.
మూడోరోజు ఆటలో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ వికెట్ల వద్ద కుప్పకూలిపోయాడు.
బంగాళాఖాతంలో వాయుగుండం, భారీ వర్షాలపై మంత్రి అనిత సమీక్షించారు.
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఉల్లు, ఏఎల్టీటీ, బిగ్ షాట్స్, దేశీప్లిక్స్, గులాబ్ యాప్ వంటివి పలుమార్లు..
విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో ప్రస్తుతం తొలిదశ కింద రూ.11,498 కోట్ల విలువైన పనులకు ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలుస్తోంది.
ప్రభుత్వ పాఠశాల పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు అక్కడికక్కడే మరణించగా.. ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.