Home » Author »Harishth Thanniru
ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
ఓబులాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి బిగ్షాక్ తగిలింది. ఈ కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలంటూ తెలంగాణ హైకోర్టులో ..
బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. గోల్డ్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. వచ్చే వారం రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు..
ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘వార్-2’. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయింది.
రిషబ్ పంత్ గాయంతో సింగిల్స్, డబుల్స్ తీయలేక పోయాడు. కనీసం బై రన్నర్ను ఇచ్చి ఉంటే బాగుండేదని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అయితే..
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య నాల్గో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో భాగంగా రెండో రోజు ఆటలో ఇంగ్లాండ్ జట్టు పూర్తి ఆధిక్యాన్ని కొనసాగించింది.
ఏపీలోని పలు జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. అయితే, మరో రెండు రోజులు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బలవన్మరణానికి యత్నించింది.
డబ్ల్యూసీఎల్ -2025 లో భాగంగా దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ వర్సెస్ ఇంగ్లాండ్ ఛాంపియన్స్ జట్ల మధ్య గురువారం మ్యాచ్ జరిగింది.
ప్రధాని నరేంద్ర మోదీ యూకే పర్యటనలో భాగంగా గురువారం భారత్ - యునైటెడ్ కింగ్డమ్ (యూకే) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయబోతున్నారు.
బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు.
సుందరమైన హరిత నగరంగా అమరావతిని నిర్మిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
అన్నదాత సుఖీభవ పథకంకు సంబంధించిన అర్హుల జాబితాలో పేర్లు లేని రైతులు..
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. వారం రోజుల నుంచి పలు ప్రాంతాల్లో అడపాదడపా వర్షాలు పడగా.. గత మూడు రోజులుగా పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది.
మంగళవారం తులం బంగారంపై రూ. వెయ్యికిపైగా పెరగ్గా.. ఇవాళ కూడా గోల్డ్ రేటు భారీగా పెరిగింది.
గ్రామీణ ప్రాంతాల్లో మొదటి దశ కింద ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ కొలిక్కి రావడంతో.. పట్టణాల్లో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం దృష్టిసారించింది.
అయోధ్య రామ మందిరం నమూనా సెట్ నిర్వాహకులు మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. గరుడ సంస్థ నిర్వాహకుడు దుర్గాప్రసాద్ నన్ను మోసం చేశాడంటూ..
ఈ ఘటన పూణెలోని అంబేగావ్ లో చోటు చేసుకుంది. 2020లో వీరిద్దరికి వివాహం జరిగింది. ఇద్దరూ ప్రభుత్వ ఉన్నతాధికారులు.
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని కేరి జిల్లా పర్సాముర్తా గ్రామానికి చెందిన వివాహిత మహిళ భర్తను వదిలి ప్రియుడితో వెళ్లిపోయింది. ఆ తరువాత భర్త పోలీస్ స్టేషన్ కు వెళ్లి..