Home » Author »Harishth Thanniru
నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కల్తీ మద్యంపై ఎక్సైజ్ శాఖ దాడులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కల్తీ మద్యం తయారీ, విక్రయాల గుట్టు వీడుతోంది.
బస్తర్ విభాగంలోని భద్రతా దళాలు వారి మొబైల్ ఫోన్ల నుంచి అన్ని సోషల్ మీడియా అప్లికేషన్లను తొలగించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
తొలుత 18కిలోల బంగారం అపహరణకు గురైందని ప్రచారం జరిగింది.. కానీ, పూర్తిస్థాయి పరిశీలన అనంతరం 8.50 కిలోల బంగారం, నాలుగు బంగారు బిస్కెట్లు, 17 లక్షల నగదు అపహరణ కు గురైనట్లు..
రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన సూర్యవంశీ.. 14 బంతుల్లో 20 పరుగులు చేశాడు. అందులో ఒక ఫోర్, రెండు సిక్సులు ఉన్నాయి.
బంగారం ధర భగభగ మండిపోతుంది. మధ్య తరగతి ప్రజలు బంగారం కొనుగోలు చేసేందుకు ఆలోచన చేయాలంటేనే భయపడే స్థాయికి గోల్డ్ రేటు దూసుకెళ్తుంది.
కడప సెంట్రల్ జైల్లో ఐదుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. వీరిలో జైలర్, డిప్యూటీ సూపరింటెండెంట్తోపాటు ముగ్గురు జైలు వార్డెన్లు ఉన్నారు.
ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్టుల్లో 2-1తో ఆధిక్యంలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు.. నాల్గో టెస్టులోనూ విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.
హైదరాబాద్లోని వాహనదారులకు బిగ్ అలర్ట్. పగటి వేళ మద్యం సేవించి వాహనం నడుపుతున్నారా.. అయితే, మీరు జైలుకెళ్లడం ఖాయం..
2022 ఆగస్టు 11న ఉపరాష్ట్రపతి బాధ్యతలు చేపట్టిన ధన్ఖడ్కు 2027 ఆగస్టు వరకూ పదవీకాలం ఉంది. అయితే..
పట్టబడిన కొండ చిలువ పొడవు ఏడు ఫీట్లు, 13 కిలోల బరువు ఉందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
మహారాష్ట్రంలోని ఫాల్ఘర్ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని మహిళ తన భర్తను ప్రియుడితో కలిసి చంపేసింది.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా జరిగాయి.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై విపక్షాలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమాధానం ఇచ్చారు.
రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ పై ట్రంప్ వ్యాఖ్యల గురించి ప్రస్తావించారు.
కోట శ్రీనివాసరావు కుటుంబాన్నిప్రముఖ నటుడు మోహన్ బాబు పరామర్శించారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర ..
తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి సులభంగా తిరుమల శ్రీవారి దర్శనం లభించేలా చర్యలు చేపట్టింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ వెలుపల మోదీ మీడియాతో మాట్లాడారు.
నిసార్ ఉపగ్రహ ప్రయోగానికి రంగం సిద్ధమైంది. ఈ ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికా నాసా సంయుక్తంగా రూపొందించింది.