Home » Author »Harishth Thanniru
టీటీడీలో ఉద్యోగులుగా ఉంటూ అన్యమతాన్ని ఆనుసరిస్తున్నారని ఆరోపణలు రావడంతో విజిలెన్స్ విభాగం అధికారులు విచారణ చేపట్టారు. వారి విచారణలో సదరు ఉద్యోగులు..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర ..
పాలమూరు సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రోజాగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
మచిలీపట్నంలో ఏడుగురు వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
భర్తతో శృంగారానికి భార్య నిరాకరించడం, అతడిని బహిరంగంగా అవమానించడం, మానసికంగా వేధించడం ముమ్మాటికీ క్రూరత్వమే అవుతుందని బాంబే హైకోర్టు ఓ కేసులో తీర్పునిచ్చింది.
హైదరాబాద్ నగరంలో బోనాల వేడుకల సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు.
హైదరాబాద్లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. గంటలపాటు కుండపోత వర్షం కురవడంతో నగరంలోని రహదారులన్నీ చెరువులను తలపించాయి.
ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇవాళ, రేపు కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది
ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని గాడిదలను అక్రమంగా తరలించడం వెనుక పెద్ద కారణమే ఉందట. ఇజ్రాయెల్ బాంబుల దాడికి పాల్పడిన ప్రాంతాల్లో ...
మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్ కుమారుడు, వ్యాపారవేత్త చైతన్య బఘేల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్టు చేశారు.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ పీవీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
HCA అక్రమాలపై ఈడీ ఫోకస్ పెట్టింది. బీసీసీ నుండి వచ్చిన నిధులను క్రికెట్ అభివృద్ధి కోసం కాకుండా సొంత పనులకు వాడినట్లు..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర ..
2025 ఆగస్టు నెలలో మీరు నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి సిద్ధమైతే.. అనేక శుభ ముహూర్తాలు ఉన్నాయి. దృక్ పంచాంగం ప్రకారం.. ఆ నెలలో 16 మంచి రోజులు ఉన్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై వైట్హౌస్ హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది. కాళ్లలో వాపుతో బాధపడుతున్న ట్రంప్ కు వైద్య పరీక్షలు నిర్వహించగా..
అంగారక గ్రహం నుంచి దూసుకొచ్చి భూమిపై పడిన అత్యంత అరుదైన శిల (రాయి)ని వేలం వేశారు.
కేంద్ర ఐటీ, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ‘బీ’ కేటగిరీ సీట్ల భర్తీకి రాష్ట్ర హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (టీజీసీహెచ్ఈ) షెడ్యూల్ విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
ఏపీలోని ఆయా జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది.