Home » Author »Harishth Thanniru
టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్, స్టార్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రాలు ఇంగ్లాండ్తో జరిగే నాల్గో టెస్టుకు అందుబాటులో ఉండరని తెలుస్తోంది.
ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మూడో టెస్టు ఐదో రోజు ఆటలో రవీంద్ర జడేజా, బ్రైడాన్ కార్స్ మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది.
మూడో టెస్టులో ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశాడు. జట్టు ఓటమికి గల కారణాలను వెల్లడించాడు.
యెమెన్లో హత్య కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న నిమిషా ప్రియను విడుదల చేసేందుకు అక్కడి ప్రభుత్వం అంగీకరించడం లేదని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది.
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నసోమవారం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిశారు.
లండన్లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది.
హైస్పీడ్ రైలు నెట్వర్క్ పై చైనా గత కొన్నేళ్లుగా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో తాజాగా.. విమానంతో పోటీపడి ప్రయాణించే ఓ సరికొత్త రైలును పరిచయం చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన తరువాత గోల్డ్ రేటు భారీగా పెరుగుతోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి అర్హులైన ప్రతిఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు అందించడంపై దృష్టిసారించింది. ఈ క్రమంలో ఇవాళ్టి నుంచి కొత్త రేషన్ కార్డులను..
సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహాకాళి బోనాల్లో భాగంగా భక్తురాలు మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.
బంగారం ప్రియులకు గుడ్న్యూస్.. త్వరలో గోల్డ్ రేటు భారీగా తగ్గే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) అంచనా వేసింది.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారింది.
భారత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ జంట తమ వివాహ బంధానికి ముగింపు పలికారు.
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోట శ్రీనివాసరావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు
ఎడ్జ్బాస్టన్లో చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
బల్గేరియాలో జరుగుతున్న టీ20 ముక్కోణపు సిరీస్లో టర్కీ, బల్గేరియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో పరుగుల వరద పారింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి అర్హులైన ప్రతిఒక్కరికీ రేషన్ కార్డు అందించడంపై దృష్టిసారించింది.
కోట శ్రీనివాసరావు మృతికి సినీ ప్రముఖులతోపాటు.. రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.