Home » Author »Harishth Thanniru
ఓ వృద్ధురాలు బోరున విలపిస్తూ తాను పెంచుకుంటున్న కోడిని పట్టుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లింది.
భద్రాద్రి రాములోరి భూముల కబ్జాను అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ ఈవోపై ఏపీలోని పురుషోత్తపట్నం గ్రామస్తులు దాడి చేయడంపై కేటీఆర్ స్పందించారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ప్రాణహిత, గోదావరి నదులకు వరద ప్రవాహం పెరుగుతోంది.
ఏపీలో కానిస్టేబుల్ తుది రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ ఆర్.కె. మీనా ఫలితాలను విడుదల చేశారు.
ఇంగ్లాండ్ వర్సెస్ భారత జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలిరోజు ఆటలో తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి అదరగొట్టాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి ఇంగ్లాండ్ కు గట్టి షాకిచ్చాడు.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. తొలిరోజు ఆటలో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. కీలక ప్లేయర్ గ్రౌండ్ వదిలి వెళ్లిపోయాడు.
2022లో మెక్కలమ్ కోచ్గా బాధ్యతలు స్వీకరించాక ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసిన 17 సందర్భాల్లో తొలి సెషన్లో ఆ జట్టు అతి తక్కువ రన్రేట్ ఇదే కావడం గమనార్హం.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్లో భాగంగా తొలిరోజు చివరి ఓవర్లో జడేజా, జోరూట్ మధ్య ఫన్నీ సన్నివేశం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వీడియో వైరల్ అవుతుంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రం పన్నా జిల్లాలో ఓ గిరిజన కార్మికుడికి అదృష్టం వరించింది. దీంతో అతడు రాత్రికి రాత్రే లక్షాధికారిగా మారిపోయాడు.
స్టెమ్ షిప్పింగ్ ప్రకారం.. హౌతీ మిలిటెంట్ల దాడితో సముద్రగర్భంలో మునిగిన భారీ ఓడ.. చైనా నుంచి టర్కీకి ఇనుము, ఎరువులను తీసుకెళ్తున్నట్లు తెలిసింది.
మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఏఎస్ అధికారి రజత్ భార్గవకి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
హైదరాబాద్ కూకట్పల్లిలో కల్తీ కల్లు మహమ్మారి తీవ్ర విషాదం మిగిల్చింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. 40మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
యూరప్లోని అత్యున్నత మానవ హక్కుల కోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. మలేషియా ఎయిర్లైన్స్ విమానం MH17ను కూల్చింది రష్యానే అని పేర్కొంది.
బాలీవుడ్ హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తన రాజకీయ జీవితంపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులోకి ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) ఎంటరైంది.
హైదరాబాద్ కవాడిగూడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ కూతురు తల్లి, ప్రియుడితో కలిసి కన్నతండ్రిని హత్య చేసింది.
ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా ప్లేయర్లు అదరగొట్టారు. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకున్నారు.
ఇవాళ గురు పౌర్ణమి. గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగానూ పేర్కొంటారు. ఇదే రోజున వేదవ్యాస మహర్షి జన్మతిథి కావడంతో.. వేదాలు లోకానికి అందించిన వ్యాస భగవానుడిని ఈ వేడుకలో ప్రత్యేకంగా పూజిస్తారు.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మూడో టెస్టు మ్యాచ్ గురువారం నుంచి లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో..
మహిళల పట్ల వైసీపీ నేతలకు ఉన్న ద్వేషాన్ని, మహిళా వ్యతిరేక మనస్తత్వాన్ని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు బహిర్గతం చేశాయని నారా భువనేశ్వరి అన్నారు.