Home » Author »Harishth Thanniru
కూకట్ పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి పరిహారం ఇవ్వాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పర్యటిస్తున్నారు..
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన పీవీఎన్ మాధవ్ బుధవారం అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.
గుజరాత్లో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. వాడుకలో ఉన్న బ్రిడ్జి ఒక్కసారిగా కూలిపోయింది.
యెమెన్లో మరణశిక్ష విధించిన భారతీయ నర్సు నిమిషా ప్రియకు జూలై 16న ఉరిశిక్ష అమలు చేయనున్నారు.
బాలీవుడ్ నటి అలియా భట్ మాజీ పీఏని పోలీసులు అరెస్టు చేశారు.
బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమైన వారికి గుడ్ న్యూస్. గోల్డ్ రేటు భారీగా తగ్గింది. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వర్సెస్ వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎపిసోడ్ ఒక్కసారిగా నెల్లూరు పాలిటిక్స్లో హీట్ పెంచింది.
శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో సాగర్ వైపు వరద నీరు పరుగులు పెడుతోంది.
కోల్కతాకు చెందిన ఓ న్యాయవాది పెళ్లిరోజు కానుకగా తన భార్యకు ఖరీదైన మొబైల్ ఫోన్ కొనిచ్చాడు. భర్త ప్రేమతో ఇచ్చిన ఫోన్ను భార్య ఆన్ చేసింది.
మన మిత్ర వాట్సాప్ ద్వారా కూడా అన్నదాత సుఖీభవ పథకంలో రైతులు వారి అర్హతను తెలుసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.
కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కుక్క చేసిన పనితో 20 కుటుంబాలకు చెందిన 67 మంది ప్రాణాలతో బయటపడినట్లు గ్రామస్తులు తెలిపారు.
జగిత్యాల జిల్లాలో చిన్నారి హత్య ఘటన సంచలనంగా మారింది.
భారత జట్టు గతంలో 500 నుంచి 600 పరుగుల మధ్య ప్రత్యర్థి జట్టుకు లక్ష్యాన్ని ఉంచి సమయంలో ఒక్కసారి కూడా ఓడిపోలేదు.
దుబాయ్లోని సెంట్రల్ వెటర్నరీ రీసెర్చ్ లేబొరేటరీలోని శాస్త్రవేత్తల బృందం ఈ అధ్యయనం చేసింది.
డగౌట్లో మ్యాచ్ను తిలకిస్తూ కూర్చున్న బుమ్రా వైపు క్యూట్ స్మైల్తో చూస్తున్న ఆ మహిళ పేరు యాస్మిన్ బడియాని.
భారత అండర్-19 వర్సెస్ ఇంగ్లాండ్ అండర్ -19 జట్ల మధ్య జరిగిన నాల్గో వన్డే మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ సెంచరీ చేశాడు.
సబ్ స్టాండర్డ్ (నాణ్యత లేని) హెల్మెట్లు అమ్మే తయారీదారులు, రిటైలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం కోరింది.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రాజీవ్ స్వగృహ పరిధిలో టవర్లు, అపార్ట్మెంట్ ప్లాట్లు, హౌసింగ్ బోర్డు పరిధిలోని భూములు, ఓపెన్ ప్లాట్ల వేలానికి ..