Home » Author »Harishth Thanniru
మూడో టెస్టు మ్యాచ్ లార్డ్స్ వేదికగా జరుగుతున విషయం తెలిసిందే. మూడో రోజు ఆటలో నితీశ్ కుమార్ రెడ్డి క్రీజులోకి వచ్చాడు.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారుతోంది.
రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు చివరి ఓవర్లో పెద్ద డ్రామానే ఆడింది. భారత్ తొలి ఇన్నింగ్స్ పూర్తయ్యే సమయానికి మూడోరోజు ఆట ముగింపు దశకు చేరింది.
టాలీవుడ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) కన్నుమూశారు.
గడిచిన మూడూ సీజన్ల కంటే ఈసారి మరింత ప్రతిష్టాత్మకంగా ఏపీఎల్ను నిర్వహించబోతున్నామని
గనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగల ఈ అస్త్రాన్ని సుఖోయ్-ఎంకేఐ యుద్ధ విమానంతో ఒడిశా తీరంలో ప్రయోగించారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న కోటా వినూతపై జనసేన పార్టీ అధిష్టానం బహిష్కరణ వేటు వేసింది.
హెచ్సీఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్)లో ఆర్థిక అవకతవకల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఓ వైపు సీఐడీ దర్యాప్తు కొనసాగుతుండగా.. ఈడీ రంగంలోకి దిగింది.
అన్నదాత సుఖీభవ పథకంలో మీ పేరు నమోదు కాలేదా.. అయితే, నమోదుకు రేపటితో లాస్ట్ డేట్.. వెంటనే నమోదు చేసుకోండి.
బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఆకాశమే హద్దుగా గోల్డ్ రేటు దూసుకెళ్తోంది.
ఏఏఐబీ ప్రాథమిక నివేదికపై ఎయిర్ ఇండియా ట్విటర్ ద్వారా స్పందించింది.
న్యూ వరల్డ్ స్క్రూవార్మ్ను సైన్స్ పరిభాషలో ఇలాంటి ఈగలను కొష్లియోమియా హొమినివోరక్స్ అంటారు. ఇవి ప్రధానంగా పరాన్నజీవులు. వేరే జీవుల శరీరాలపై జీవిస్తాయి.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
రెండో రోజు మొత్తం 29.3 ఓవర్లు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ బుమ్రా బౌలింగ్ ధాటికి తట్టుకోలేక ఆరు వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది.
విమాన ప్రమాదంపై దర్యాప్తు చేసిన ఎయిర్క్రాప్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేసన్ బ్యూరో (AAIB) తాజాగా 15 పేజీల ప్రాథమిక నివేదికను విడుదల చేసింది.
ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది.
42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విప్లవాత్మక అడుగు అని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికోసం ప్రభుత్వం తీసుకుంటున్న మంచి నిర్ణయాలను ..
బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం గోల్డ్ రేటు భారీగా పెరిగింది.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను కలిసి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అదనపు సమాచారం అందజేశారు.