Home » Author »Harishth Thanniru
బీహార్ రాష్ట్రంలో మరికొద్ది నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రోజుకో పథకంపై ప్రకటన చేస్తున్నారు.
హైద్రాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఇక నుంచి మధ్యాహ్నం వేళల్లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
హెచ్సీఏలో అక్రమార్కుల వెనుక కేటీఆర్, కవిత హస్తం ఉందని, వారి పాత్రపైనా విచారణ జరపాలని సీఐడీకి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది.
తెలంగాణ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి తృటిలో ప్రమాదం తప్పింది.
తీర్మాన్ మల్లన్న తనపై చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ నాయకులు స్పందించక పోవటం పట్ల కవిత రియాక్ట్ అయ్యారు.
లుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర..
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
భారతీయ నర్సు నిమిష ప్రియకు విధించిన మరణశిక్షను యెమెన్ ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే.
భారీ వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.
నాల్గో టెస్టులో భారత జట్టు ఓడిపోతే సిరీస్ ఇంగ్లాండ్ కైవసం అవుతుంది. సిరీస్ చేజారకుండా ఉండాలంటే భారత జట్టు మాంచెస్టర్ మ్యాచ్లో కచ్చితంగా విజయం సాధించాలి. అలా జరగాలంటే భారత తుది జట్టులో కీలక మార్పులు చేయాల్సిన అవసరం ..
విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు నమోదు చేశాడు. మూడు ఫార్మాట్లలో 900 పాయింట్ల మార్కును దాటిన ఏకైక బ్యాటర్గా..
సిరియాలో ప్రభుత్వ దళాలకు, డ్రూజ్ రెబల్ గ్రూపునకు మధ్య జరుగుతున్న ఘర్షణను ఆసరాగా చేసుకుని ఆ దేశ రాజధాని డమాస్కస్ పై ఇజ్రాయెల్ దాడులు చేసింది.
హనుమకొండ జిల్లాలో డాక్టర్ ప్రత్యూష ఆత్మహత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఆమె మృతికి కారణమైన నలుగురిపై కేసులు నమోదు చేశారు.
కేరళ నర్సు నిమిష ప్రియకు మరణశిక్ష అమలును యెమెన్ ప్రభుత్వం వాయిదా వేసింది.
గోదావరి -బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ నుంచి తెలుగు రాష్ట్రాల సీఎంలకు పిలుపు వచ్చిన నేపథ్యంలో..
సీపీఐ రాష్ట్ర నాయకుడు చందు నాయక్ పై గుర్తు తెలియని దండుగులు కాల్పులు జరిపారు. కారులో వచ్చిన దుండగులు ..
విశాఖపట్టణంలో రౌడీ మూకలు మరోసారి రెచ్చిపోయాయి. టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కత్తులతో దాడి ఘటన మరవక ముందే మరో ఘటన చోటు చేసుకుంది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై
నాపల్లి మార్కెట్ ప్రాంతంలో అస్థిపంజరం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. గతంలో ఆ ఇంట్లో ఉంది ఎవరు.. వారంతా ఎక్కడికి వెళ్లారు అనే కోణంలో..
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన గద్వాల ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.