Home » Author »Harishth Thanniru
ఎమ్మెల్యే ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఓయూ పోలీసులు నిందితులను గుర్తించేందుకు రంగంలోకి దిగారు. తార్నాక ఆర్టీసీ హాస్పిటల్ దగ్గర సీసీ పుటేజ్లను పరిశీలించారు.
ఇంగ్లాండ్ జట్టుతో నాల్గో టెస్టుకు ముందు భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఓ ఆల్రౌండర్ సహా ఇద్దరు ఫాస్ట్ బౌలర్లకు గాయాలు కావటంతో..
రసూల్ లోకేశ్వరన్ దుకాణంకు వెళ్లాడు. ఆ సమయంలో అమ్ముబి లోకేశ్వరన్ కు వీడియో కాల్ చేసింది. దీనిని గమనించి రసూల్ లోకేశ్వరన్ పై దాడి చేశాడు. ఇంటికి వచ్చి భార్యను కొట్టాడు.
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. అయితే, సోమ, మంగళవారంకూడా పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
క్రికెట్ను ప్రపంచ వ్యాప్త క్రీడగా విస్తరించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కీలక ముందడుగు వేసింది.
తెలంగాణలో 2,500 ఆగ్రో యూనిట్లు స్థాపించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతిపాదనలకు మంత్రి సీతక్క ఆమోదం తెలిపారు.
తెలంగాణలో బోనాల సందడి నెలకొంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని లాల్ దర్వాజా సింహవాహిని మహాకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది.
మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు సత్తెనపల్లి రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
కాకినాడ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముద్రగడను చూసేందుకు ఆయన కుమార్తె క్రాంతి ఆస్పత్రికి..
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL 2025) టోర్నీలో భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది.
గ్రేటర్ హైదరాబాద్లో బోనాల వేడుకల సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు రెండ్రోజులపాటు ఆలయాల పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు
ట్రాఫిక్ చలాన్ పేరుతో మీకు మెస్సేజ్లు వస్తున్నాయా..? అయితే, జాగ్రత్త..! తొందరపడి ఆ మెస్సేజ్లను ఓపెన్ చేయకండి.. ఎందుకంటే..
సౌదీ అరేబియా రాజకుటుంబానికి చెందిన యువరాజు అల్-వాలిద్ బిన్ ఖలీద్ బిన్ తలాల్ ‘స్లీపింగ్ ప్రిన్స్’ 20ఏళ్లుగా కోమాలో ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన కన్నుమూశాడు.
రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారుల ఛార్జ్షీట్లో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పేరును ..
సుష్మిత రాహుల్ను ఇలా అడిగింది.. నిద్రమాత్రలు తీసుకున్న తర్వాత చనిపోవడానికి ఎంత సమయం పడుతుందో చూడండి. కరణ్ నిద్రమాత్రలు కలిపిన భోజనం తిని మూడు గంటలు అయింది. కానీ, వాంతులు లేవు.. అతను ఇంకా చనిపోలేదు.
రాజస్థాన్ రాష్ట్రంలో కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం అజ్మేర్లో గంటపాటు కుండపోత వర్షం కురిసింది.
కూర్చున్న చోటు నుంచే ఫోన్లో బిల్లు చెల్లించే విధానాన్ని ఏపీఈపీడీసీఎల్ ప్రవేశపెట్టింది.
ఏపీలో మద్యం కేసులో విచారణ నిమిత్తం విజయవాడలోని సిట్ కార్యాలయంకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ మీడియా సంస్థపై పరువు నష్టం దావా వేశాడు.