Home » Author »Harishth Thanniru
నగరంలోని బన్సీలాల్ పేట డివిజన్ లోని కీస్ బ్లాక్ జైనగర్ లో ఓ వ్యక్తికి డెంగ్యూపాజిటివ్ రావడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై జులై 8 నుంచి శాకంబరి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి ..
టీమిండియా బ్యాటింగ్ సమయంలో కెప్టెన్ శుభ్మన్ గిల్ సహచర ఆటగాడు ఆకాశ్ దీప్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 587 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. శుభ్మన్ గిల్ అద్భుత బ్యాటింగ్ తో 269 పరుగులు చేశాడు.
ఇందిరమ్మ ఇండ్ల పథకంకు నిధుల కొరత రాకుండా ప్రభుత్వం పడక్బంధీగా ముందుకుపోతుంది. ఇందులో భాగంగా గ్రీన్ చానల్ ద్వారా కేటాయింపులు చేస్తుంది.
జులై 7వ తేదీ నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని అధికారులు ప్రకటన విడుదల చేశారు.
ఏపీలోని రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ..
ఆధునిక చైనాకు పునాదులు వేసిన మావో జెడాంగ్ తరువాత అంతటి శక్తివంతమైన నేతగా షి జిన్పింగ్ గుర్తింపు పొందాడు. అయితే, ఇక ఆయన శకం కూడా ముగియబోతున్నట్లు కనిపిస్తోంది.
బల్గేరియా దేశానికి చెందిన ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని బాబా వాంగ గురించి తెలిసిందే. ఆమె మాదిరిగానే జపనీస్ బాబా వాంగగా ప్రసిద్ధి చెందిన రియో టాట్సుకి కూడా భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు అంచనా వేస్తుందని నమ్మకం.
కొండా సురేఖ ఫోన్ ట్యాపింగ్ విషయాలను చెప్పింది తప్పా.. సినీ ప్రముఖులను ఉద్దేశించినవి కావని, ఈ అంశంపై ఇప్పటికే ఏఐసీసీ పెద్దలకు వివరణ ఇచ్చినట్లు కొండా మురళీ పేర్కొన్నారు.
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్ లో పోగొట్టిన డబ్బులు గురించి తండ్రి ప్రశ్నించడంతో..
కొండా దంపతులు మంత్రి కొండా సురేఖ, కొండా మురళీలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షీ నటరాజన్ తో భేటీ అయ్యారు.
రేషన్ కార్డుకు అప్లయ్ చేసుకున్నారా.. అయితే, మీకు శుభవార్త. కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి.
ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో నితీశ్ కుమార్ రెడ్డి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు.
కేంద్ర ప్రభుత్వం మధ్య తరగతి ప్రజలకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జీఎస్టీ విధానంలో 12శాతం శ్లాబును పూర్తిగా తొలగించే అంశాన్ని ..
రెండో టెస్టు తొలిరోజు ఆటలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టీమిండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్ ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ..
టీమిండియా యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి బ్యాట్తో విధ్వంసం సృష్టించాడు. ఫలితంగా ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
ఏపీ హైకోర్టులో పల్నాడు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది.
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.