Home » Author »Harishth Thanniru
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
పాశమైలారం బాధితులకు తెలంగాణ సర్కార్ తక్షణ సాయం అందజేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
పటాన్చెరు పాశమైలారం పారిశ్రామిక వాడలో ప్రమాదస్థలిని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అక్కడ కొనసాగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు.
అమెరికా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితి ఏర్పడింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న కొందరు ఉద్యోగులు..
వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్ ధర తగ్గింది. 19కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను రూ.58.50 తగ్గించినట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి.
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం సందర్భంగా బల్కంపేట ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
పాశమైలారం పారిశ్రామిక వాడలో సిగాచీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఔషద పరిశ్రమలో భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
ఇండియా, ఇంగ్లాండ్ అండర్ -19 జట్ల మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది.
రైల్వే టికెట్ ధరలను స్వల్పంగా పెంచుతూ భారతీయ రైల్వే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పెరిగిన ఛార్జీలు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చాయి.
భారత్ నుంచి ఒమన్కు వెళ్తున్న ‘గల్ఫ్ ఆఫ్ ఒమన్’ నౌకలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
సిమ్లాంలోని ఓ భవనం చూస్తుండగానే కుప్పకూలిపోయింది. అయితే, ముందస్తుగా ఆ భవనంలోని ప్రజలను అధికారులు ఖాళీ చేయించడంతో పెనుప్రమాదం తప్పింది.
బజల్ పూర్ జిల్లాలోని పదర్వార్ (ఖిటోలా) గ్రామానికి చెందిన ఇంద్రకుమార్ తివారీ (45) వ్యవసాయం చేస్తూ పార్ట్టైమ్ టీచర్గా పనిచేస్తున్నాడు.
సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పటాన్చెరు మండలం పాశమైలానం పారిశ్రామికవాడలో..
తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు ఎవరనే అంశంపై ఉత్కంఠ వీడింది. బీజేపీ నూతన అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం.
సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 22 క్యారట్ల బంగారంపై..
నిరుద్యోగులకు శుభవార్త. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ఒకేసారి జూన్, జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన ఉచిత బియ్యం కోటా పంపిణీ చేసిన విషయం తెలిసిందే.
ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ పేరును కేంద్ర పార్టీ అధిష్టానం దాదాపు ఫైనల్ చేసినట్లు సమాచారం.