Home » Author »Harishth Thanniru
డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ ఫాథాలజిస్ట్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ తెలంగాణ మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఏపీలోని పలు ప్రాంతాల్లో మూడ్రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు, మహిళా సంఘాలకు మేలు జరిగేలా చర్యలు చేపట్టింది.
బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంతో మూడు రోజులపాటు మెరుపులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
వైట్ బాల్ క్రికెట్ లాగే ఇప్పుడు టెస్ట్ క్రికెట్ లోనూ స్టాప్ క్లాక్ నియమాన్ని అమలు చేయాలని ఐసీసీ నిర్ణయించింది.
రెండో టెస్టు ముందుకు భారత్ జట్టు బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా రెండో టెస్టుకు కీలక ప్లేయర్ దూరం కానున్నట్లు తెలిసింది.
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యపై కోపంతో తండ్రి తన సొంత కొడుకును..
ప్రముఖ ఫైనాన్షియల్ అడ్వైజర్, పాపులర్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ అక్షత్ శ్రీవాస్తవ తన ఎక్స్ ఖాతాలో పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
శుభాంశు శుక్లా తన తోటి వ్యోమగాములతో కలిసి అంతరిక్షం నుంచి లైవ్కాల్లో మాట్లాడాడు. దాదాపు 15 నిమిషాల పాటు ఈ లైవ్ కాల్ సాగింది.
ఆఫ్రికా దేశమైన జాంబియా దేశానికి పేట్రియాటిక్ ఫ్రంట్ నేత ఎడ్గర్ లుంగూ 2015-2021 మధ్య కాలంలో అధ్యక్షుడిగా పనిచేశారు.
నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పదేళ్ల చిన్నారికి అట్లకాడతో వాతలు పెట్టారు.
నాగులపల్లి - శంకర్పల్లి మార్గంలో రైల్వే పట్టాలపై యువతి కారు నడుపుతూ హల్చల్ చేసింది. అడ్డుకొనేందుకు యత్నించిన వారిపై చాకుతో బెదిరింపులకు పాల్పడింది.
ఆషాడమాసం బోనాల సంబురాలు గురువారం నుంచి మొదలయ్యాయి. గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలిబోనం సమర్పించడంతో ..
తొలి టెస్టులో జట్టు కూర్పుసరిగా లేదని, అందుకే భారత్ జట్టు ఓడిపోయిందని పలువురు మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు.
తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమితులైన తర్వాత తొలిసారిగా రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.
అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో చెప్పి తన భర్తను భార్య హత్య చేయించింది.
ఏపీలో వర్షాలు దంచికొట్టనున్నాయి. వచ్చే నాలుగు రోజులు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
విజయవాడలో ఫిక్కీ ఆధ్వర్యంలో జాతీయ కార్యనిర్వాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు.
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.