Home » Author »Harishth Thanniru
కర్నూలుకు చెందిన ఓ బ్యాంకు అధికారితో ఉన్న సన్నిహిత సంబంధం పెళ్లయిన రెండురోజులకే భర్త తేజేశ్వర్ కు తెలియడంతో భార్య సహస్రను మందలించినట్లు తెలిసింది.
ఇరాన్ , ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.
ముంబయిలోని ఓ ఇంట్లో భయానక ఘటన చోటుచేసుకుంది. పెద్ద ప్రమాదం నుంచి మహిళ, మరో వ్యక్తి తృటిలో తప్పించుకున్నారు.
కంచ గచ్చిబౌలి భూములపై తెలంగాణ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది.
మూడోరోజు ఆటలో భాగంగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేసిన పనికి ఐసీసీ చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఇటీవల టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
బాలీవుడ్ స్టార్హీరో సల్మాన్ ఖాన్ బ్రెయిన్కు సంబంధించిన అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు.
పదిహేను ఎకరాల్లోపు ఉన్న రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు జమ అయినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.
అమెరికా మిలిటరీ దాడుల తరువాత ఇరాన్లోని ఫోర్డో అణుకేంద్రం ఉపగ్రహ చిత్రాల్లో అక్కడి పరిసర ప్రాతాలు దెబ్బతిన్నాయని చూపిస్తున్నాయి.
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వేదికగా పెద్దెత్తున వ్యాపారం చేస్తున్న మెటా.. ఈ జాబితాలో ఇప్పుడు వాట్సాప్ ను చేరుస్తోంది.
పెండ్లి జరిగిన రోజునుంచి ఐశ్వర్య నిత్యం ఫోన్లో మాట్లాడుతుండటంతో భర్త మందలించాడు. దీంతో రెండోరోజు నుంచే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి.
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా ప్రసిధ్ కృష్ణ వేసిన 80వ ఓవర్లో బౌండరీ లైన్ వద్ద జడేజా - సాయి సుదర్శన్ కలిసి స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నారు.
యశస్వీ జైస్వాల్ మూడు కీలక క్యాచ్లు వదిలేయడంతో డ్రెస్సింగ్ రూంలో కోచ్ గంభీర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు..
తొలి ఇన్నింగ్స్లో జస్ర్పీత్ బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టడం ద్వారా దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టాడు.
ఇజ్రాయెల్ కు పాకిస్థాన్ కూడా శత్రువే. పాకిస్థాన్ అణ్వాస్త్రదేశంగా ఉంది. అయితే, అప్పట్లో పాకిస్థాన్ పై ఇజ్రాయెల్ ఎందుకు దాడి చేయలేదు..? పాకిస్థాన్ లో అణ్వస్త్ర కార్యక్రమాన్ని ఎందుకు అడ్డుకోలేక పోయింది..
ఇరాన్లోని అణుకేంద్రాలపై దాడులకు అమెరికా మిలిటరీ ఏకంగా ఆరు బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించినట్లు తెలిసింది.
మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా బుందేల్ఖడ్ బుల్స్, జబల్పూర్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో అభిషేక్ త్రిపాఠి 33 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు.
భారత తొలి ఇన్నింగ్స్ రెండో రోజు ఆటలో షోయబ్ బషీర్ వేసిన 98వ ఓవర్లో ఆసక్తిక ఘటన చోటు చేసుకుంది
నల్గొండ జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటు చేసుకుంది. మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే నెపంతో..
ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ పై చేసిన దాడులు విజయవంతం అయ్యాయి. ఇంకా కొన్ని లక్ష్యాలు మిగిలే ఉన్నాయి. ఇరాన్ శాంతిని నెలకొల్పకపోతే ..