Home » Author »Harishth Thanniru
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
విశాఖపట్టణం సాగరతీరంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందడి మొదలైంది. యోగాసనాలు వేసేందుకు సాగరతీరానికి లక్షలాది మంది తరలివచ్చారు.
హెచ్ఐవీ నివారణలో చారిత్రక ముందడుగు పడింది. యెజ్ టుగో బ్రాండ్తో తయారైన లెనకాపవిర్ అనే మెడిసిన్ హెచ్ఐవీ నుంచి ..
కాల్పుల విరమణ కోసం భారత దేశాన్ని పాకిస్థాన్ విజ్ఞప్తి చేసిందని, ఆ మేరకు మా నుంచే సంప్రదింపులు ప్రారంభించామని పాకిస్థాన్ ఉపప్రధాన మంత్రి ఇసాక్ దార్ అన్నారు.
వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య హెడింగ్లీ మైదానంలో జరిగే తొలి టెస్టు మ్యాచ్కు వర్షం ముప్పు పొంచిఉంది.
మహమ్మద్ కైఫ్ జట్టు ఎంపికకు సంబంధించి తన అభిప్రాయాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్నారు.
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై..
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం ప్రారంభం కానుంది.
ఇరాన్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్దం రోజురోజుకు తీవ్రమవుతోంది.
తెలంగాణలో పంటలకు పెట్టుబడి సాయంకోసం రేవంత్ రెడ్డి సర్కార్ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
నైరుతి రుతుపవనాల విస్తరణ, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో ఇవాళ, రేపు..
పెండ్లి జరిగిన 50రోజుల తరువాత భర్తను వదిలేసి మహిళ ప్రియుడితో వెళ్లిపోయింది. ఈ ఘటన యూపీలో జరిగింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుష్ప సినిమాలోని డైలాగ్ చెప్పారు.
మధ్యప్రదేశ్ లోని మీరట్ కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే... అయితే, ఈ కేసు దర్యాప్తులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నన్ను భూస్థాపితం చేస్తా అంటున్నారు.. 70ఏళ్ల వయసులో సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ మాటలేంటి..?
కేంద్ర ప్రభుత్వం తాజాగా అమల్లోకి తీసుకొచ్చిన వార్షిక ఫాస్టాగ్ పాస్ వల్ల జాతీయ రహదారులపై ఎక్కువగా ప్రయాణాలు సాగించే వారికి..
తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకంలో భాగంగా ప్రతీయేటా ఎకరాకు రూ.12వేలను రెండు దఫాలుగా అందజేస్తుంది.
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది. సత్తెనపల్లి రూరల్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో కొత్త రేషన్ కార్డులపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహిస్తోంది.
అమెరికాలో చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థులకు ఆ దేశ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.