Home » Author »Harishth Thanniru
అమెరికాలో చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థులకు ఆ దేశ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
తెలంగాణ ప్రభుత్వం వానాకాలం సీజన్కు రైతు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధుల విడుదల కొనసాగుతోంది. తొమ్మిది రోజుల్లో 9వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ..
జూన్ 20 నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య ఘటన మరవకముందే అదేతరహా ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
మంత్రి నారా లోకేశ్ కార్యకర్త కుటుంబానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. జాతీయ రహదారులపై ప్రయాణం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియా రగులుతోంది. ఇదే సమయంలో ఇరాన్ లో కొత్త సమస్య తెరపైకి వచ్చింది.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది.
డోనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ ఫోన్ లో మాట్లాడుకున్నారు. వీరి మధ్య 35 నిమిషాల పాటు ఫోన్ సంభాషణ సాగింది.
రాజా రఘువంశీ, సోనమ్కు పెళ్లి జరిగిన తరువాత, వారు హనీమూన్కు వెళ్లే ముందు జరిగిన సంఘటనలను అశోక్ రఘువంశీ వెల్లడించారు.
మీ మైండ్లోని ఆలోచనలను అక్షరాల్లోకి మార్చే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అందుబాటులోకి రాబోతోంది. ఈ మేరకు సరికొత్త టెక్నాలజీని ఆస్ట్రేలియా పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు.
వివాహం జరిగిన నెల రోజులకు నవ వధువు భర్తను వదిలేసి తన ప్రియుడితో వెళ్లిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. న
భార్య వివాహేతర సంబంధం కారణంగా భర్త ఆస్పత్రిలో చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. హైదరాబాద్ లోని ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో
ఏపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే, జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేశారు.
టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రాకు బీసీసీఐ అప్పగిస్తుందని తొలుత అందరూ భావించారు. కానీ, శుభ్ మన్ గిల్కు ఆ బాధ్యతలను అప్పగించింది. ఇందుకు ప్రధాన కారణం ఉందని బుమ్రా చెప్పారు.
క్రికెట్ ఫ్యాన్స్ కు పండుగలాంటి వార్త. భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య వన్డే మ్యాచ్కు సర్వంసిద్ధమైంది. ఈ మేరకు ఐసీసీ తేదీని కూడా ప్రకటించింది.
కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒకసారి మాత్రమే రైతు భరోసా ఇచ్చింది.. అదికూడా 60శాతం మంది రైతులకు మాత్రమే ..
దేవ్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసిన వీడియోలో రఘువంశీ, సోనమ్ కొండపైకి ఎక్కుతున్నట్లుగా ఉంది.
దేశంలో జనగణనకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. రెండు దశల్లో దేశంలో జనగణనతోపాటు కులగణనను నిర్వహించనుంది.