Home » Author »Harishth Thanniru
ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ పై చేసిన దాడులు విజయవంతం అయ్యాయి. ఇంకా కొన్ని లక్ష్యాలు మిగిలే ఉన్నాయి. ఇరాన్ శాంతిని నెలకొల్పకపోతే ..
బంగారం కొనుగోళ్లు ఏ మాత్రం తగ్గకపోవటంతో 2026 నాటికి బంగారం ధర ఔన్స్ (28గ్రాముల)కు 3,500 డాలర్లకు చేరుతుందని అంచనా.
రెండోరోజు ఆట పూర్తయ్యే సరికి ఇంగ్లాండ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. అయితే, ఆ మూడు వికెట్లను జస్ర్పీత్ బుమ్రానే పడగొట్టాడు.
అమెరికా మిలిటరీ ఇరాన్ లోని అణుస్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది.
రెండోరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది.
జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ఓపెనర్ బెన్ డకెట్ ఇచ్చిన సునాయస క్యాచ్ను జడేజా వదిలేసాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రైలులో సీటు మార్చుకోవడానికి నిరాకరించిన ప్రయాణికుడిపై బీజేపీ ఎమ్మెల్యే అనుచరులు చితకబాదిన ఘటన యూపీలో చోటు చేసుకుంది.
మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ -2025లో భాగంగా రాయ్గడ్ రాయల్స్ వర్సెస్ కొల్లాపూర్ టస్కర్స్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్లో ఫన్నీ సన్నివేశం చోటు చేసుకుంది.
భారత కెప్టెన్ శుభ్మన్ గిల్కు బిగ్ షాకిచ్చేందుకు ఐసీసీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
యశస్వీ జైస్వాల్ దిగ్గజ ఆటగాడు డాన్ బ్రాడ్మాన్ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టి సరికొత్త రికార్డును నెలకొల్పాడు.
గతంలో సూరత్ లో నిర్వహించిన యోగా రికార్డును (1.47లక్షల మంది) ప్రస్తుతం విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర-2025 అధిగమించింది.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్టణం సాగరతీరంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రధాని మోదీతో కలిసి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవ�
కేటీఆర్ లండన్ పర్యటనలో ఉన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు విషయం తెలుసుకున్న కేటీఆర్.. అరెస్టును తీవ్రంగా ఖండించారు.
ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ శుక్రవారం లీడ్స్లోని హెడింగ్లీ క్రికెట్ గ్రౌండ్లో ప్రారంభమైంది.
సాయి సుదర్శన్ టెస్టుల్లో అడుగుపెట్టిన తొలి మ్యాచ్లోనే డకౌట్గా వెనుదిరిగాడు. ఇంగ్లాండ్ బౌలర్ బెన్ స్టోక్స్ వ్యూహంలో చిక్కుకొని వికెట్ సమర్పించుకున్నాడు.
క్రీజులోకి వచ్చిన తరువాత రెండో బంతికే అద్భుత షాట్ కొట్టడంతో బెన్ స్టోక్ నవ్వుకుంటూ పంత్ వద్దకు వెళ్లాడు.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇంగ్లాండ్తో ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో రిషబ్ పంత్ సరికొత్త రికార్డు నమోదు చేశాడు.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
విశాఖపట్టణం సాగరతీరంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందడి మొదలైంది. యోగాసనాలు వేసేందుకు సాగరతీరానికి లక్షలాది మంది తరలివచ్చారు.
హెచ్ఐవీ నివారణలో చారిత్రక ముందడుగు పడింది. యెజ్ టుగో బ్రాండ్తో తయారైన లెనకాపవిర్ అనే మెడిసిన్ హెచ్ఐవీ నుంచి ..