Home » Author »Harishth Thanniru
లు ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రైలు ప్రయాణాల్లో అనిశ్చితి తొలగించడానికి కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
కొద్దిరోజుల క్రితం వరకు ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం ధరలు వారం రోజులుగా కాస్త తగ్గుముఖం పడుతున్నాయి.
ప్రజాప్రతినిధుల గ్రాఫ్ పెరుగుతుందా..? తగ్గుతుందా..? అనేది పరిశీలిస్తున్నా. 4.1 పూర్తైంది. రెండో ఏడాది ప్రారంభమైంది. ఓ నెలకూడా అయిపోయింది. మీటర్ స్టార్ట్ అయింది.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది.. వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆదివారం ఉదయం తన నివాసానికి వచ్చారు.
డబ్బులతోనే గెలుపు సాధ్యం కాదు. డబ్బుతో ఎన్నికల్లో గెలవలేమనే విషయం గత ఎన్నికల్లో స్పష్టమైంది. అభివృద్ధి, ఆదర్శంతో రాజకీయాలు చేద్దాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
యాంకర్ స్వేచ్ఛ మృతికేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణ చందర్ను ..
అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారించింది. తాజాగా.. వైద్య ఆరోగ్య శాఖలో 607 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది.
ఒడిశాలో పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది.
పాకిస్థాన్లో ఆదివారం తెల్లవారు జామున భారీ భూకంపం సంభవించింది.
పండోహ్ డ్యామ్లోకి భారీగా వరద నీటితోపాటు టన్నుల కొద్దీ కలప దుంగలు కొట్టుకురావడంతో హిమాచల్ ప్రదేశ్లో రాజకీయ దుమారం చెలరేగింది.
శ్రీవారి దర్శనార్ధం తిరుమల వెళ్లే భక్తులకోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది.
ఇంగ్లాండ్ జట్టుతో ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా.. తొలి మ్యాచ్లో భారత మహిళల క్రికెట్ జట్టు భారీ విజయాన్ని నమోదు చేసింది.
దేశం గర్వించేలా రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
మేజర్ క్రికెట్ లీగ్ -2025లో భాగంగా డాలస్ వేదికగా లాస్ ఏంజెలెస్ నైట్రైడర్స్, వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. నరాలు తెగేంత ఉత్కంఠతను రేపిన ఈ మ్యాచ్లో ..
ఈ మ్యాచ్ లో అందరి దృష్టి వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. ఇటీవల జరిగిన ఐపీఎల్ లో బౌండరీల వర్షం కురిపించి ఒక్కసారిగా ఫేమస్ అయిన సూర్యవంశీ.. ఇంగ్లాండ్తో మ్యాచ్లోనూ సిక్సర్ల మోత మోగిస్తాడా..
జస్ర్పీత్ బుమ్రా, సంజన గణేషన్ వివాహం మార్చి 2021లో జరిగింది. వీరిది ప్రేమ వివాహం.
జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరా క్యాంటీన్ల ద్వారా రూ.5కే బ్రేక్ ఫాస్ట్ అందించేందుకు..
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై..