Home » Author »Harishth Thanniru
అమెరికాలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని, ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చేందుకే తాను కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్లు ఎలాన్ మస్క్ చెప్పారు.
ఒడిస్సా నుంచి గంజాయిని తీసుకొచ్చి రోహన్ సింగ్ అనే వ్యక్తి విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించిన ఎక్సైజ్ పోలీసులు అతని ఇంట్లో తనిఖీలు చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
అన్నదాతల పంటల సాగుకు ఆర్థిక భరోసా అందించేందుకు ఏపీలో కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు..
నిరుద్యోగులకు గుడ్న్యూస్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కువ మంది పిల్లలను కనే తల్లిదండ్రులకు ప్రత్యేక పథకాలు అమలు చేసేందుకు సిద్ధమవుతుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ ను స్వీకరిస్తున్నా.. తెలంగాణ ప్రజలకు ఎవరు ఏం చేశారో చెప్పేందుకు నేను చర్చకు రెడీ అని కేటీఆర్ అన్నారు.
శ్రీశైలం మహాక్షేత్రంలో కొలువుదీరిన మల్లికార్జున స్వామిని ఉచిత స్పర్శ దర్శనం చేసుకోవడంకోసం భక్తులు ఆన్లైన్ ద్వారా టికెట్లను బుక్ చేసుకొనే అవకాశాన్ని..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పంతం నెగ్గించుకున్నాడు. తన కలల బిల్లు చట్టంగా మారింది.
హైవేలపై ప్రయాణించే వాహనదారులకు కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. ఆ ప్రాంతాల్లో టోల్ రేట్లను సుమారు 50శాతం వరకు తగ్గించింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పైనే చర్చ జరుగుతుంది. ప్రతి రంగంలోనూ ఇది విప్లవాత్మక మార్పులు తీసుకుకొస్తుంది.
పటాన్ చెరు మండలం పాశమైలారంలోని సిగాచి కంపెనీలో జరిగిన పేలుడు ఘటన అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 39 మంది మృతి చెందారు.
మూడోరోజు (శుక్రవారం) ఆట ఆరంభంలోనే టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లాండ్ బౌలర్లను హడలెత్తించాడు.
గాంధీభవన్లో జరిగిన పీఏసీ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు.
ఏపీ, తెలంగాణ, యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్ తదితర ఎనిమిది రాష్ట్రాల్లో మాత్రమే టెన్త్, ఇంటర్ కు వేరువేరు బోర్డులు ఉన్నాయి. వాటిల్లోనూ ఒక్క బోర్డు ఉంటేనే మంచిందని కేంద్రం సూచించింది.
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా వివరణ ఇచ్చారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్యకేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ తో బేటీ అయ్యారు. తెలంగాణలో మిగిలిన మూడు మంత్రి పదవుల భర్తీపై చర్చించారు.
అన్నదాత సుఖీభవ పథకం అర్హులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి వ్యవసాయశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది.
ఏపీలో మెగా డీఎస్సీ పరీక్షలు ముగిసిన నేపథ్యంలో వివిధ సబ్జెక్టుల ప్రాథమిక ‘కీ’లను అధికారులు విడుదల చేశారు.